Logo
Download our app
LATEST NEWS   Sep 21,2024 06:30 pm
గ్రాడ్యుయేట్ ఫోర్స్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కొండగట్టు పుణ్యక్షేత్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్ కుమార్ (TGMC మెంబర్), కరీంనగర్ లోని RK హాస్పిటల్స్ చైర్మన్,...
LATEST NEWS   Sep 21,2024 06:30 pm
గ్రాడ్యుయేట్ ఫోర్స్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కొండగట్టు పుణ్యక్షేత్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్ కుమార్ (TGMC మెంబర్), కరీంనగర్ లోని RK హాస్పిటల్స్ చైర్మన్,...
LATEST NEWS   Sep 21,2024 06:28 pm
బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ర్యాలీ
అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్దబజరంగ్ దళ్ నాయకులు శిరంగు నాయుడు నాయకత్వంలో తిరుమల లడ్డు కల్తీని నిరసిస్తూ శనివారం సాయంత్రం...
LATEST NEWS   Sep 21,2024 06:28 pm
బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ర్యాలీ
అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్దబజరంగ్ దళ్ నాయకులు శిరంగు నాయుడు నాయకత్వంలో తిరుమల లడ్డు కల్తీని నిరసిస్తూ శనివారం సాయంత్రం...
LATEST NEWS   Sep 21,2024 06:23 pm
మధ్యాహ్న భోజనం పరిశీలించిన కలెక్టర్
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు....
LATEST NEWS   Sep 21,2024 06:23 pm
మధ్యాహ్న భోజనం పరిశీలించిన కలెక్టర్
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు....
LATEST NEWS   Sep 21,2024 06:22 pm
పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్ చేశారు. మొగుడంపల్లి మండలంలో...
LATEST NEWS   Sep 21,2024 06:22 pm
పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్ చేశారు. మొగుడంపల్లి మండలంలో...
LATEST NEWS   Sep 21,2024 06:21 pm
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో తహసిల్దారులతో సమావేశం నిర్వహించారు....
LATEST NEWS   Sep 21,2024 06:21 pm
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో తహసిల్దారులతో సమావేశం నిర్వహించారు....
SPORTS   Sep 21,2024 06:20 pm
23న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ లో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టు ఎంపిక ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి...
SPORTS   Sep 21,2024 06:20 pm
23న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ లో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టు ఎంపిక ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి...
LATEST NEWS   Sep 21,2024 06:18 pm
మోటర్ సైకిలును ఢీకొట్టిన స్కూల్ బస్సు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీ కొట్టింది, ఈ ఘటనలో...
LATEST NEWS   Sep 21,2024 06:18 pm
మోటర్ సైకిలును ఢీకొట్టిన స్కూల్ బస్సు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీ కొట్టింది, ఈ ఘటనలో...
LATEST NEWS   Sep 21,2024 06:17 pm
PCC అధ్యక్షుడిని ‌కలిసిన నర్సింగరావు
టీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
LATEST NEWS   Sep 21,2024 06:17 pm
PCC అధ్యక్షుడిని ‌కలిసిన నర్సింగరావు
టీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
LATEST NEWS   Sep 21,2024 06:14 pm
ఆదివారం బాల గణపతి నిమజ్జనం
అమలాపురం దుడ్డు వారి అగ్రహారంలోని బాలగణపతి విద్యార్థి సంఘం స్వామివారి మండపం వినాయకుడిని శనివారం కలంలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఈ కలములను భక్తులకు, విద్యార్థి విద్యార్థినిలకు...
LATEST NEWS   Sep 21,2024 06:14 pm
ఆదివారం బాల గణపతి నిమజ్జనం
అమలాపురం దుడ్డు వారి అగ్రహారంలోని బాలగణపతి విద్యార్థి సంఘం స్వామివారి మండపం వినాయకుడిని శనివారం కలంలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఈ కలములను భక్తులకు, విద్యార్థి విద్యార్థినిలకు...
LATEST NEWS   Sep 21,2024 06:07 pm
జేఏసీ చైర్మన్ గా దొంత నరేందర్ జేఏసీ చైర్మన్ గా దొంత నరేందర్*
మెదక్ జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్గా టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఎన్నికయ్యారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఉద్యోగులు,...
LATEST NEWS   Sep 21,2024 06:07 pm
జేఏసీ చైర్మన్ గా దొంత నరేందర్ జేఏసీ చైర్మన్ గా దొంత నరేందర్*
మెదక్ జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్గా టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఎన్నికయ్యారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఉద్యోగులు,...
LATEST NEWS   Sep 21,2024 06:07 pm
హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే బత్తుల
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మౌలిక సదుపాయాలు...
LATEST NEWS   Sep 21,2024 06:07 pm
హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే బత్తుల
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మౌలిక సదుపాయాలు...
LATEST NEWS   Sep 21,2024 05:40 pm
లడ్డూ కల్తీపై మోహన్ బాబు వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందిస్తూ ఇంతటి అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఘోరం,...
LATEST NEWS   Sep 21,2024 05:40 pm
లడ్డూ కల్తీపై మోహన్ బాబు వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందిస్తూ ఇంతటి అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఘోరం,...
BIG NEWS   Sep 21,2024 05:02 pm
రేవంత్ రూ.8888 కోట్ల స్కాం: కేటీఆర్
సీఎం రేవంత్‌ రెడ్డి రూ. 8,888 కోట్ల అమృత్‌ పథకంలో టెండర్ల పేరుతో భారీ స్కాం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే, ఫిబ్రవరిలో...
BIG NEWS   Sep 21,2024 05:02 pm
రేవంత్ రూ.8888 కోట్ల స్కాం: కేటీఆర్
సీఎం రేవంత్‌ రెడ్డి రూ. 8,888 కోట్ల అమృత్‌ పథకంలో టెండర్ల పేరుతో భారీ స్కాం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే, ఫిబ్రవరిలో...
LATEST NEWS   Sep 21,2024 04:54 pm
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్న పవన్
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఘోర అపచారం, సనాతన...
LATEST NEWS   Sep 21,2024 04:54 pm
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్న పవన్
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఘోర అపచారం, సనాతన...
LATEST NEWS   Sep 21,2024 04:54 pm
సీఎం రేవంత్‌కి హరీశ్ బహిరంగ లేఖ
వరద బాధితులకు తక్షణ సాయం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ సాయం...
LATEST NEWS   Sep 21,2024 04:54 pm
సీఎం రేవంత్‌కి హరీశ్ బహిరంగ లేఖ
వరద బాధితులకు తక్షణ సాయం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ సాయం...
LATEST NEWS   Sep 21,2024 04:47 pm
29న ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల
కలెక్టర్: ఓటర్ డ్రాఫ్ట్ జాబితాలో ఈనెల 29వ తేదీన విడుదల చేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 నుంచి నవంబర్ 28వ...
LATEST NEWS   Sep 21,2024 04:47 pm
29న ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల
కలెక్టర్: ఓటర్ డ్రాఫ్ట్ జాబితాలో ఈనెల 29వ తేదీన విడుదల చేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 నుంచి నవంబర్ 28వ...
LATEST NEWS   Sep 21,2024 04:46 pm
రక్తహీనత పోషకాహారం గురించి అవగాహన
మెట్ పల్లి ఇందిరానగర్ అంగన్వాడి సెంటర్లో శనివారం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులచే మీటింగ్ నిర్వహించారు. దంపతులకు ఇంకా గర్భిణీలకు రక్తహీనత గురించి పోషకాహారం గురించి...
LATEST NEWS   Sep 21,2024 04:46 pm
రక్తహీనత పోషకాహారం గురించి అవగాహన
మెట్ పల్లి ఇందిరానగర్ అంగన్వాడి సెంటర్లో శనివారం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులచే మీటింగ్ నిర్వహించారు. దంపతులకు ఇంకా గర్భిణీలకు రక్తహీనత గురించి పోషకాహారం గురించి...
LATEST NEWS   Sep 21,2024 04:46 pm
విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపిక
దుబ్బాక పట్టణ పరిధి లచ్చపేట మోడల్ స్కూల్ అధ్యాపకులు రాదారి నాగరాజు శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. లచ్చ పేట మోడల్ స్కూల్ పీజీటీ పొలిటికల్...
LATEST NEWS   Sep 21,2024 04:46 pm
విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపిక
దుబ్బాక పట్టణ పరిధి లచ్చపేట మోడల్ స్కూల్ అధ్యాపకులు రాదారి నాగరాజు శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. లచ్చ పేట మోడల్ స్కూల్ పీజీటీ పొలిటికల్...
LATEST NEWS   Sep 21,2024 04:45 pm
పిడుగుపాటుకు 20 మేకలు మృతి
నిజాంపేట మండలం నాగదర్ గ్రామంలో పిడుగుపాటు జరిగి 20 మేకలు మృతి చెందాయి. నాగదర్ గ్రామానికి చెందిన దుద్యాల మాణిక్యం ఈరోజు మేకలను మేపేందుకు తీసుకెళ్లాడు. వర్షం...
LATEST NEWS   Sep 21,2024 04:45 pm
పిడుగుపాటుకు 20 మేకలు మృతి
నిజాంపేట మండలం నాగదర్ గ్రామంలో పిడుగుపాటు జరిగి 20 మేకలు మృతి చెందాయి. నాగదర్ గ్రామానికి చెందిన దుద్యాల మాణిక్యం ఈరోజు మేకలను మేపేందుకు తీసుకెళ్లాడు. వర్షం...
LATEST NEWS   Sep 21,2024 04:44 pm
కోరుట్లలో స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోనీ పద్మశాలి సంఘ భవనంలో రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2...
LATEST NEWS   Sep 21,2024 04:44 pm
కోరుట్లలో స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోనీ పద్మశాలి సంఘ భవనంలో రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2...
⚠️ You are not allowed to copy content or view source