ఏపీ సీఎం చంద్రబాబుకు బాలకృష్ణ వరద బాధితుల సహాయార్థం చెక్కు అందజేశారు. ఇటీవల విరాళం బాలకృష్ణ వరద బాధితుల కోసం విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రూ.50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి విరాళం అందజేశారు.