Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Dec 02,2024 03:33 am
తిరుమలలో భక్తుల రద్దీ
భారీ వర్షాలు కురుస్తున్నా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శ్రీవారిని 67,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,064 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ....
LATEST NEWS Dec 02,2024 03:33 am
తిరుమలలో భక్తుల రద్దీ
భారీ వర్షాలు కురుస్తున్నా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శ్రీవారిని 67,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,064 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ....
LATEST NEWS Dec 02,2024 03:27 am
టీటీడీకి కియోష్కి మిషన్ విరాళం
సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు కియోస్క్ (క్యూఆర్) మిషన్ ను విరాళంగా ఇచ్చింది. ఈ మిషన్ ను ప్రారంభించారు అడిషనల్ ఈవో...
LATEST NEWS Dec 02,2024 03:27 am
టీటీడీకి కియోష్కి మిషన్ విరాళం
సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు కియోస్క్ (క్యూఆర్) మిషన్ ను విరాళంగా ఇచ్చింది. ఈ మిషన్ ను ప్రారంభించారు అడిషనల్ ఈవో...
LATEST NEWS Dec 02,2024 03:15 am
హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు హనుమంత వాహనంపై దర్శనం ఇచ్చారు. శ్రీ పట్టాభిరాముడి...
LATEST NEWS Dec 02,2024 03:15 am
హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు హనుమంత వాహనంపై దర్శనం ఇచ్చారు. శ్రీ పట్టాభిరాముడి...
LATEST NEWS Dec 02,2024 03:10 am
తిరుపతి వాసులకు టోకెన్లు పంపిణీ
తిరుపతి వాసులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు టోకెన్లు పంపిణీ చేశారు. స్థానికులకు దర్శనం కల్పించేలా చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం...
LATEST NEWS Dec 02,2024 03:10 am
తిరుపతి వాసులకు టోకెన్లు పంపిణీ
తిరుపతి వాసులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు టోకెన్లు పంపిణీ చేశారు. స్థానికులకు దర్శనం కల్పించేలా చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం...
LATEST NEWS Dec 02,2024 03:04 am
భయంతోనే ఆర్జీవీ గాయబ్
అరెస్ట్ చేస్తారనే భయంతోనే రామ్ గోపాల్ వర్మ పారి పోయాడని అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ సహకారంతో రెచ్చి పోయాడని, మార్ఫింగ్ ఫోటోలతో పైశాచిక...
LATEST NEWS Dec 02,2024 03:04 am
భయంతోనే ఆర్జీవీ గాయబ్
అరెస్ట్ చేస్తారనే భయంతోనే రామ్ గోపాల్ వర్మ పారి పోయాడని అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ సహకారంతో రెచ్చి పోయాడని, మార్ఫింగ్ ఫోటోలతో పైశాచిక...
LATEST NEWS Dec 02,2024 02:57 am
మరాఠా సీఎంపై మోడీదే ఫైనల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. ఎన్నికల ఫలితాలు వెలువడినా ఇప్పటి వరకు ఎవరినీ ఎంపిక చేయలేదు...
LATEST NEWS Dec 02,2024 02:57 am
మరాఠా సీఎంపై మోడీదే ఫైనల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. ఎన్నికల ఫలితాలు వెలువడినా ఇప్పటి వరకు ఎవరినీ ఎంపిక చేయలేదు...
LATEST NEWS Dec 02,2024 02:52 am
9 నుంచి తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రైతు భరోసాపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు సీఎం ఎ....
LATEST NEWS Dec 02,2024 02:52 am
9 నుంచి తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రైతు భరోసాపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు సీఎం ఎ....
LATEST NEWS Dec 02,2024 02:47 am
తుఫాను ఎఫెక్ట్ 19 మంది మృతి
వాయుగుండంగా బలహీనపడిన ఫెంగల్ తుఫాన్ కారణంగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు విల విల లాడుతోంది. తుఫాను ప్రభావంతో పుదుచ్చేరి, కేరళలో భారీ...
LATEST NEWS Dec 02,2024 02:47 am
తుఫాను ఎఫెక్ట్ 19 మంది మృతి
వాయుగుండంగా బలహీనపడిన ఫెంగల్ తుఫాన్ కారణంగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు విల విల లాడుతోంది. తుఫాను ప్రభావంతో పుదుచ్చేరి, కేరళలో భారీ...
LATEST NEWS Dec 01,2024 02:01 pm
భారతీయులు ముగ్గురు పిల్లల్ని కనాలి
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులు తప్పనిసరిగా ఇక నుంచి ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఒక కమ్యూనిటీకి సంబంధించి జనాభా 2.1...
LATEST NEWS Dec 01,2024 02:01 pm
భారతీయులు ముగ్గురు పిల్లల్ని కనాలి
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులు తప్పనిసరిగా ఇక నుంచి ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఒక కమ్యూనిటీకి సంబంధించి జనాభా 2.1...
LATEST NEWS Dec 01,2024 01:01 pm
పుష్ప -2 పీలింగ్స్ సాంగ్ కేక
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప 2 మూవీకి సంబంధించి...
LATEST NEWS Dec 01,2024 01:01 pm
పుష్ప -2 పీలింగ్స్ సాంగ్ కేక
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప 2 మూవీకి సంబంధించి...
LATEST NEWS Dec 01,2024 12:19 pm
తెలుగు విద్యార్థులలో ట్రంప్ టెన్షన్
తెలుగు రాష్ట్రాల విద్యార్థులలో టెన్షన్ మొదలైంది. అమెరికాలో ప్రభుత్వం మారడం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక సీన్ మారింది. విదేశీ విద్యార్థులను అలర్ట్ చేస్తున్నాయి యుఎస్ యూనివర్శిటీలు....
LATEST NEWS Dec 01,2024 12:19 pm
తెలుగు విద్యార్థులలో ట్రంప్ టెన్షన్
తెలుగు రాష్ట్రాల విద్యార్థులలో టెన్షన్ మొదలైంది. అమెరికాలో ప్రభుత్వం మారడం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక సీన్ మారింది. విదేశీ విద్యార్థులను అలర్ట్ చేస్తున్నాయి యుఎస్ యూనివర్శిటీలు....
LATEST NEWS Dec 01,2024 12:19 pm
మున్సిపల్ చైర్మెన్ పర్యటన
నిర్మల్ పట్టణంలోని వార్డు నెం 14 విద్యానగర్ కాలనీలో నెలకొన్న సమస్యల దృష్ట్యా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆదివారం పర్యటించారు. శానిటేషన్ పరంగా ఖాళీ ఫ్లాట్స్...
LATEST NEWS Dec 01,2024 12:19 pm
మున్సిపల్ చైర్మెన్ పర్యటన
నిర్మల్ పట్టణంలోని వార్డు నెం 14 విద్యానగర్ కాలనీలో నెలకొన్న సమస్యల దృష్ట్యా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆదివారం పర్యటించారు. శానిటేషన్ పరంగా ఖాళీ ఫ్లాట్స్...
LATEST NEWS Dec 01,2024 12:18 pm
పాఠశాలల్లో వ్యాసరచన పోటీల నిర్వహణ
నేటి నుంచి ఈ నెల 9 వరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు మండల స్థాయి...
LATEST NEWS Dec 01,2024 12:18 pm
పాఠశాలల్లో వ్యాసరచన పోటీల నిర్వహణ
నేటి నుంచి ఈ నెల 9 వరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు మండల స్థాయి...
LATEST NEWS Dec 01,2024 12:18 pm
అతిధి ఆధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు
హత్నూర: సంగారెడ్డి జిల్లా.హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల కళాశాలలో అతిధి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ అదివారం ఒక...
LATEST NEWS Dec 01,2024 12:18 pm
అతిధి ఆధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు
హత్నూర: సంగారెడ్డి జిల్లా.హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల కళాశాలలో అతిధి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ అదివారం ఒక...
LATEST NEWS Dec 01,2024 12:16 pm
వృద్ధులు,వితంతువులకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ వారి నిత్యావసర సరుకుల పంపిణీ
ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ గ్రామంలోని పరిసర ప్రాంతాలలో పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు....
LATEST NEWS Dec 01,2024 12:16 pm
వృద్ధులు,వితంతువులకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ వారి నిత్యావసర సరుకుల పంపిణీ
ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ గ్రామంలోని పరిసర ప్రాంతాలలో పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు....
LATEST NEWS Dec 01,2024 12:14 pm
ప్రజపాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారo లోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న ప్రజలకు ఒరిగింది ఏమి లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య అన్నారు....
LATEST NEWS Dec 01,2024 12:14 pm
ప్రజపాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారo లోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న ప్రజలకు ఒరిగింది ఏమి లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య అన్నారు....
LATEST NEWS Dec 01,2024 12:10 pm
అంబేద్కర్ సంఘం నాయకుల సమావేశం
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద ఆదివారం మండల అంబేద్కర్ సంఘం నాయకులు సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 15న అంబేద్కర్...
LATEST NEWS Dec 01,2024 12:10 pm
అంబేద్కర్ సంఘం నాయకుల సమావేశం
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద ఆదివారం మండల అంబేద్కర్ సంఘం నాయకులు సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 15న అంబేద్కర్...
LATEST NEWS Dec 01,2024 12:10 pm
ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
మల్యాల మండలంలోని కొండగట్టు దిగువ ప్రాంతంలో గల సుదగోని చిరంజీవి స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పదునెట్టంబడి, అభిషేకాలు, పూజలు వైభవంగా నిర్వహించారు....
LATEST NEWS Dec 01,2024 12:10 pm
ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
మల్యాల మండలంలోని కొండగట్టు దిగువ ప్రాంతంలో గల సుదగోని చిరంజీవి స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పదునెట్టంబడి, అభిషేకాలు, పూజలు వైభవంగా నిర్వహించారు....
LATEST NEWS Dec 01,2024 12:10 pm
అంజన్న దర్శించుకున్న హీరో శ్రీకాంత్
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు....
LATEST NEWS Dec 01,2024 12:10 pm
అంజన్న దర్శించుకున్న హీరో శ్రీకాంత్
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు....
LATEST NEWS Dec 01,2024 11:46 am
సంక్రాంతికి రైతు భరోసా
సంక్రాంతి పండుగకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై రెచ్చి పోయారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు...
LATEST NEWS Dec 01,2024 11:46 am
సంక్రాంతికి రైతు భరోసా
సంక్రాంతి పండుగకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై రెచ్చి పోయారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు...
« Previous
Next »
Showing
15241
to
15260
of
21649
results
‹
1
2
...
760
761
762
763
764
765
766
...
1082
1083
›
⚠️ You are not allowed to copy content or view source