AMC చైర్మన్ గోవర్ధన్ కు సన్మానం
NEWS Dec 16,2024 06:56 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ను వేములకుర్తి గ్రామంలో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంజయ్య, అంకతి భరత్ కుమార్, ద్యావరశెట్టి శివానందం, చౌడాల సంజీవ్, ఆరే రమేష్, రెడ్డవైన అజయ్ కుమార్, సంఘ తిరుపతి, బాసెట్టి హరీష్, చేపూరి రాము తదితరులు పాల్గొన్నారు.