Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Jan 19,2025 07:17 am
ఫిబ్రవరిలో స్థానిక సంస్థల నోటిఫికేషన్..?
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించేందుకు సిద్దమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదల...
LATEST NEWS Jan 19,2025 07:17 am
ఫిబ్రవరిలో స్థానిక సంస్థల నోటిఫికేషన్..?
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించేందుకు సిద్దమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదల...
LATEST NEWS Jan 19,2025 06:25 am
కారు, బైక్ ఢీ - ఒకరి మృతి
కోరుట్ల: మోహన్ రావు పేట గ్రామ శివారులో రాత్రి కారు ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు లోని...
LATEST NEWS Jan 19,2025 06:25 am
కారు, బైక్ ఢీ - ఒకరి మృతి
కోరుట్ల: మోహన్ రావు పేట గ్రామ శివారులో రాత్రి కారు ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు లోని...
LATEST NEWS Jan 19,2025 05:40 am
నవజాత మగ శిశువు లభ్యం
నిజామాబాద్ నగరం భగత్ సింగ్ కాలనీలోని డ్రైనేజీలో ఓ నవజాత మగ శిశువు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును డ్రైనేజీలో పడవేసిన ఘటన స్థానికంగా...
LATEST NEWS Jan 19,2025 05:40 am
నవజాత మగ శిశువు లభ్యం
నిజామాబాద్ నగరం భగత్ సింగ్ కాలనీలోని డ్రైనేజీలో ఓ నవజాత మగ శిశువు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును డ్రైనేజీలో పడవేసిన ఘటన స్థానికంగా...
LATEST NEWS Jan 19,2025 05:40 am
పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం
నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా ఉంది. పార్లమెంట్ సభ్యురాలిగా...
LATEST NEWS Jan 19,2025 05:40 am
పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం
నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా ఉంది. పార్లమెంట్ సభ్యురాలిగా...
LATEST NEWS Jan 19,2025 05:39 am
జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ
కథలాపూర్ మండలంలో ఎమ్మెల్యే ఆది శ్రీను ఆధ్వర్యంలో జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీను మాట్లాడుతూ.. జనం సాక్షి ప్రజలకు ప్రభుత్వాలకు...
LATEST NEWS Jan 19,2025 05:39 am
జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ
కథలాపూర్ మండలంలో ఎమ్మెల్యే ఆది శ్రీను ఆధ్వర్యంలో జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీను మాట్లాడుతూ.. జనం సాక్షి ప్రజలకు ప్రభుత్వాలకు...
LATEST NEWS Jan 19,2025 05:08 am
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం..నిలదీస్తాం
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము నిలదీస్తేనే కానీ నిరుపేదల గురించి ఆలోచించడం...
LATEST NEWS Jan 19,2025 05:08 am
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం..నిలదీస్తాం
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము నిలదీస్తేనే కానీ నిరుపేదల గురించి ఆలోచించడం...
LATEST NEWS Jan 19,2025 04:56 am
వెనక్కి తగ్గిన కేంద్ర హోం శాఖ
అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ వెనక్కి తగ్గింది. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు టీటీడీ వ్యవహారాలపై జోక్యం చేసుకోవడం గురించి....
LATEST NEWS Jan 19,2025 04:56 am
వెనక్కి తగ్గిన కేంద్ర హోం శాఖ
అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ వెనక్కి తగ్గింది. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు టీటీడీ వ్యవహారాలపై జోక్యం చేసుకోవడం గురించి....
LATEST NEWS Jan 19,2025 04:34 am
ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం
విద్యార్థుల్లో దేశభక్తి శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్బంగా ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు....
LATEST NEWS Jan 19,2025 04:34 am
ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం
విద్యార్థుల్లో దేశభక్తి శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్బంగా ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు....
LATEST NEWS Jan 19,2025 04:33 am
ఇందూరు బల్దియా సమావేశం రసాభాస
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చిట్టిచివరి కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. ప్రజా సమస్యలపై, నగరాభివృద్ధి పై చర్చించి అవసరమైన తీర్మానాలను చేయాల్సిన సమావేశంలో పార్టీల మధ్య ఆధిపత్యాన్ని...
LATEST NEWS Jan 19,2025 04:33 am
ఇందూరు బల్దియా సమావేశం రసాభాస
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చిట్టిచివరి కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. ప్రజా సమస్యలపై, నగరాభివృద్ధి పై చర్చించి అవసరమైన తీర్మానాలను చేయాల్సిన సమావేశంలో పార్టీల మధ్య ఆధిపత్యాన్ని...
LATEST NEWS Jan 19,2025 04:33 am
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితులు అరెస్ట్
సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న దుర్గ్ లో ఆకాష్ కనోజియాను అరెస్ట్ చేయగా ఇవాళ మరో నిందితుడు మహ్మద్...
LATEST NEWS Jan 19,2025 04:33 am
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితులు అరెస్ట్
సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న దుర్గ్ లో ఆకాష్ కనోజియాను అరెస్ట్ చేయగా ఇవాళ మరో నిందితుడు మహ్మద్...
LATEST NEWS Jan 19,2025 04:21 am
దావోస్ సదస్సుకు చంద్రబాబు
సీఎం నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా దావోస్ కు బయలుదేరి వెళ్లారు. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. పెట్టుబడులే...
LATEST NEWS Jan 19,2025 04:21 am
దావోస్ సదస్సుకు చంద్రబాబు
సీఎం నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా దావోస్ కు బయలుదేరి వెళ్లారు. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. పెట్టుబడులే...
LATEST NEWS Jan 19,2025 04:12 am
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. 75 వేల 931 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల...
LATEST NEWS Jan 19,2025 04:12 am
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. 75 వేల 931 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల...
LATEST NEWS Jan 19,2025 03:59 am
వైసీపీ సమన్వయకర్తల నియామకం
పార్టీ బలోపేతంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా కరణం ధర్మశ్రీ,...
LATEST NEWS Jan 19,2025 03:59 am
వైసీపీ సమన్వయకర్తల నియామకం
పార్టీ బలోపేతంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా కరణం ధర్మశ్రీ,...
LATEST NEWS Jan 19,2025 03:50 am
హోం శాఖ లేఖపై చంద్రబాబు సీరియస్
టీటీడీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయ్యింది. ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నట్లు లేఖ రాసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీ...
LATEST NEWS Jan 19,2025 03:50 am
హోం శాఖ లేఖపై చంద్రబాబు సీరియస్
టీటీడీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయ్యింది. ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నట్లు లేఖ రాసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీ...
LATEST NEWS Jan 19,2025 03:40 am
పసుపు బోర్డు చైర్మన్ కు సన్మానం
ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో బహుళ ప్ర యోజనాలు అందనున్నాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. బాధ్యతలు స్వీకరించిన...
LATEST NEWS Jan 19,2025 03:40 am
పసుపు బోర్డు చైర్మన్ కు సన్మానం
ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో బహుళ ప్ర యోజనాలు అందనున్నాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. బాధ్యతలు స్వీకరించిన...
LATEST NEWS Jan 19,2025 03:38 am
బాధితులకు మంత్రి భరోసా
బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు మంత్రి వంగలపూడి అనిత. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి, అనుచరులు భూ...
LATEST NEWS Jan 19,2025 03:38 am
బాధితులకు మంత్రి భరోసా
బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు మంత్రి వంగలపూడి అనిత. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి, అనుచరులు భూ...
LATEST NEWS Jan 19,2025 03:31 am
రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసంధ్రులు రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ అమెరికన్ అసోసియేషన్ ప్రతినిధులు తనను కలిశారు. తాము...
LATEST NEWS Jan 19,2025 03:31 am
రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసంధ్రులు రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ అమెరికన్ అసోసియేషన్ ప్రతినిధులు తనను కలిశారు. తాము...
LATEST NEWS Jan 19,2025 03:25 am
నేడు నిజామాబాద్ లో డిజిపి పర్యటన
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్ను...
LATEST NEWS Jan 19,2025 03:25 am
నేడు నిజామాబాద్ లో డిజిపి పర్యటన
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్ను...
LATEST NEWS Jan 19,2025 03:25 am
ఘణంగా శ్రీవారి పుష్పాలంకరణ
వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. దాతల సహకారంతో పెద్ద ఎత్తున పుష్పాలంకరణ చేశారు ఆలయ ప్రాంగణంలో. భారీ ఎత్తున ఏర్పాట్లు...
LATEST NEWS Jan 19,2025 03:25 am
ఘణంగా శ్రీవారి పుష్పాలంకరణ
వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. దాతల సహకారంతో పెద్ద ఎత్తున పుష్పాలంకరణ చేశారు ఆలయ ప్రాంగణంలో. భారీ ఎత్తున ఏర్పాట్లు...
LATEST NEWS Jan 19,2025 03:16 am
వైభవోపేతం శ్రీనివాస కళ్యాణం
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవోతపేంగా జరిగింది. ప్రధాన అర్చుకులు...
LATEST NEWS Jan 19,2025 03:16 am
వైభవోపేతం శ్రీనివాస కళ్యాణం
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవోతపేంగా జరిగింది. ప్రధాన అర్చుకులు...
« Previous
Next »
Showing
12801
to
12820
of
21749
results
‹
1
2
...
638
639
640
641
642
643
644
...
1087
1088
›
⚠️ You are not allowed to copy content or view source