నేడు నిజామాబాద్ లో డిజిపి పర్యటన
NEWS Jan 19,2025 03:25 am
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్ను మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో DGP పాల్గొంటారు. ఇందుకోసం నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగంపూర్తి ఏర్పాట్లు చేసింది.