Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Feb 07,2025 05:43 am
వైఎస్సార్సీపీలో చేరిన శైలజానాథ్
ఏపీ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆ పార్టీని వీడారు. శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో...
LATEST NEWS Feb 07,2025 05:43 am
వైఎస్సార్సీపీలో చేరిన శైలజానాథ్
ఏపీ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆ పార్టీని వీడారు. శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో...
LATEST NEWS Feb 07,2025 04:14 am
విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ
ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో గత నవంబర్లో వర్మపై కేసు నమోదైంది. కేసులో అరెస్ట్...
LATEST NEWS Feb 07,2025 04:14 am
విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ
ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో గత నవంబర్లో వర్మపై కేసు నమోదైంది. కేసులో అరెస్ట్...
LATEST NEWS Feb 07,2025 04:10 am
బీఆర్ఎస్ హయాంలో భూముల కబ్జా
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో వందల ఎకరాల సీలింగ్ భూములను అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే కాదు చాలా...
LATEST NEWS Feb 07,2025 04:10 am
బీఆర్ఎస్ హయాంలో భూముల కబ్జా
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో వందల ఎకరాల సీలింగ్ భూములను అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే కాదు చాలా...
LATEST NEWS Feb 07,2025 04:07 am
పనితీరులో పవన్ కు 10వ ర్యాంకు
ఏపీలో మంత్రివర్గానికి సంబంధించి పనితీరు ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. నాదెండ్ల మనోహర్ తొలి 5 ర్యాంకులలో చోటు దక్కగా డిప్యూటీ సీఎం పవన్...
LATEST NEWS Feb 07,2025 04:07 am
పనితీరులో పవన్ కు 10వ ర్యాంకు
ఏపీలో మంత్రివర్గానికి సంబంధించి పనితీరు ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. నాదెండ్ల మనోహర్ తొలి 5 ర్యాంకులలో చోటు దక్కగా డిప్యూటీ సీఎం పవన్...
LATEST NEWS Feb 07,2025 04:01 am
మంత్రుల పనితీరుపై ర్యాంకులు
ఏపీలో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు సీఎం చంద్రబాబు. తనకు 6వ ర్యాంకు రాగా లోకేష్ కు 8వ ర్యాంకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్...
LATEST NEWS Feb 07,2025 04:01 am
మంత్రుల పనితీరుపై ర్యాంకులు
ఏపీలో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు సీఎం చంద్రబాబు. తనకు 6వ ర్యాంకు రాగా లోకేష్ కు 8వ ర్యాంకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్...
LATEST NEWS Feb 07,2025 03:56 am
నటుడు సోనూసూద్కు అరెస్ట్ వారెంట్
నటుడు సోనూ సూద్ కు బిగ్ షాక్ తగిలింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని, దీనికి సూనూసూద్ సాక్షి అని...
LATEST NEWS Feb 07,2025 03:56 am
నటుడు సోనూసూద్కు అరెస్ట్ వారెంట్
నటుడు సోనూ సూద్ కు బిగ్ షాక్ తగిలింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని, దీనికి సూనూసూద్ సాక్షి అని...
LATEST NEWS Feb 07,2025 03:52 am
త్వరలో పీసీసీ కార్యవర్గం
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో టీపీసీసీ కార్యవర్గాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ...
LATEST NEWS Feb 07,2025 03:52 am
త్వరలో పీసీసీ కార్యవర్గం
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో టీపీసీసీ కార్యవర్గాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ...
LATEST NEWS Feb 07,2025 03:47 am
కీలక అంశాలపై చర్చించేందుకే వచ్చాం
కీలక అంశాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుల గణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్ కు అందజేశామన్నారు....
LATEST NEWS Feb 07,2025 03:47 am
కీలక అంశాలపై చర్చించేందుకే వచ్చాం
కీలక అంశాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుల గణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్ కు అందజేశామన్నారు....
LATEST NEWS Feb 07,2025 03:41 am
షోకాజ్ నోటీసు ఇవ్వడంపై మల్లన్న ఫైర్
తనకు కాంగ్రెస్ పార్టీ నోటీసు జారీ చేయడంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తాను వాస్తవాలు మాట్లాడానని, అబద్దాలు చెప్పలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ...
LATEST NEWS Feb 07,2025 03:41 am
షోకాజ్ నోటీసు ఇవ్వడంపై మల్లన్న ఫైర్
తనకు కాంగ్రెస్ పార్టీ నోటీసు జారీ చేయడంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తాను వాస్తవాలు మాట్లాడానని, అబద్దాలు చెప్పలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ...
LATEST NEWS Feb 07,2025 03:30 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.23 కోట్లు
తిరుమల శ్రీవారిని 58 వేల 908 మంది దర్శించుకున్నారు. 19 వేల 549 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం...
LATEST NEWS Feb 07,2025 03:30 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.23 కోట్లు
తిరుమల శ్రీవారిని 58 వేల 908 మంది దర్శించుకున్నారు. 19 వేల 549 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం...
LATEST NEWS Feb 07,2025 03:27 am
మోసానికి చిరునామా కూటమి పాలన
మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఏపీలో పాలన గాడి తప్పిందని, ఆచరణకు నోచుకోని హామీలతో జనాన్ని చంద్రబాబు బురిడీ కొట్టించాడన్నారు. ఏడు నెలల పాలనకే జనం...
LATEST NEWS Feb 07,2025 03:27 am
మోసానికి చిరునామా కూటమి పాలన
మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఏపీలో పాలన గాడి తప్పిందని, ఆచరణకు నోచుకోని హామీలతో జనాన్ని చంద్రబాబు బురిడీ కొట్టించాడన్నారు. ఏడు నెలల పాలనకే జనం...
LATEST NEWS Feb 07,2025 03:20 am
తెలంగాణ సర్కార్ పై అల్లు ఘాటు కామెంట్స్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండేల్ సినిమా టికెట్ల పెంచాలని తాము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదన్నారు. ఆ అవసరం తమకు లేదన్నారు. అంతే...
LATEST NEWS Feb 07,2025 03:20 am
తెలంగాణ సర్కార్ పై అల్లు ఘాటు కామెంట్స్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండేల్ సినిమా టికెట్ల పెంచాలని తాము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదన్నారు. ఆ అవసరం తమకు లేదన్నారు. అంతే...
LATEST NEWS Feb 07,2025 03:16 am
మైనార్టీ సంక్షేమంపై ప్రభుత్వం ఫోకస్
మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఎన్ఎండీ ఫరూక్. కేంద్రం నుంచి ఏపీకి నిధులు రావాల్సి ఉందన్నారు. వాటిని సాధించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేయాలని...
LATEST NEWS Feb 07,2025 03:16 am
మైనార్టీ సంక్షేమంపై ప్రభుత్వం ఫోకస్
మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఎన్ఎండీ ఫరూక్. కేంద్రం నుంచి ఏపీకి నిధులు రావాల్సి ఉందన్నారు. వాటిని సాధించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేయాలని...
LATEST NEWS Feb 07,2025 03:10 am
ఏపీ టూరిజంపై దిగ్గజ కంపెనీల ఆసక్తి
ఏపీని టూరిజం హబ్ గా చేస్తామని ప్రకటించారు మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సరైన ప్రతిపాదనలు,...
LATEST NEWS Feb 07,2025 03:10 am
ఏపీ టూరిజంపై దిగ్గజ కంపెనీల ఆసక్తి
ఏపీని టూరిజం హబ్ గా చేస్తామని ప్రకటించారు మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సరైన ప్రతిపాదనలు,...
LATEST NEWS Feb 07,2025 02:41 am
ఏపీ నాలెడ్జ్ సొసైటీకి క్యాబినెట్ ఆమోదం
ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ -2025కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం పాలసీలకు తగినట్టు అమరావతిలో అలాంటి సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పార్థసారథి....
LATEST NEWS Feb 07,2025 02:41 am
ఏపీ నాలెడ్జ్ సొసైటీకి క్యాబినెట్ ఆమోదం
ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ -2025కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం పాలసీలకు తగినట్టు అమరావతిలో అలాంటి సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పార్థసారథి....
LATEST NEWS Feb 07,2025 02:36 am
ఉపాధ్యాయుడికి దేహశుద్ది
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ కు దేహశుద్ధి చేశారు. స్థానిక ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న...
LATEST NEWS Feb 07,2025 02:36 am
ఉపాధ్యాయుడికి దేహశుద్ది
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ కు దేహశుద్ధి చేశారు. స్థానిక ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న...
LATEST NEWS Feb 07,2025 02:33 am
మత్తడివాగు కాలువల్లో పిచ్చి మొక్కలు
తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు ఉన్న ఎడమ కాలువలో పిచ్చి మొక్కలు పెరిగాయి.దాదాపు కిలోమీటర్ల పొడవునా పిచ్చి మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఈ కారణంగా చివరి...
LATEST NEWS Feb 07,2025 02:33 am
మత్తడివాగు కాలువల్లో పిచ్చి మొక్కలు
తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు ఉన్న ఎడమ కాలువలో పిచ్చి మొక్కలు పెరిగాయి.దాదాపు కిలోమీటర్ల పొడవునా పిచ్చి మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఈ కారణంగా చివరి...
LATEST NEWS Feb 07,2025 02:32 am
వర్గీకరణపై కన్నెర్ర చేసిన మాలలు
341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేయాలని తాము చెప్పిన వినకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గానికి వత్తసు పలికేల బిల్లును అమోదించడం సరైంది...
LATEST NEWS Feb 07,2025 02:32 am
వర్గీకరణపై కన్నెర్ర చేసిన మాలలు
341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేయాలని తాము చెప్పిన వినకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గానికి వత్తసు పలికేల బిల్లును అమోదించడం సరైంది...
LATEST NEWS Feb 07,2025 02:31 am
విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి
నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు...
LATEST NEWS Feb 07,2025 02:31 am
విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి
నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు...
LATEST NEWS Feb 07,2025 02:27 am
రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను, మూడు రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్ లో...
LATEST NEWS Feb 07,2025 02:27 am
రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను, మూడు రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్ లో...
« Previous
Next »
Showing
11821
to
11840
of
21755
results
‹
1
2
...
589
590
591
592
593
594
595
...
1087
1088
›
⚠️ You are not allowed to copy content or view source