నటుడు సోనూ సూద్ కు బిగ్ షాక్ తగిలింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని, దీనికి సూనూసూద్ సాక్షి అని పేర్కొంటూ కేసు వేశారు లుథియానాకు చెందిన అడ్వకేట్ రాజేశ్ ఖన్నా.రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించాడని ఆరోపించారు. దీనిపై జోక్యం చేసుకున్న కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించింది.