Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Apr 17,2025 02:12 am
మహిళలను కోటీశ్వురులను చేస్తాం
మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా 60 శాతం...
LATEST NEWS Apr 17,2025 02:12 am
మహిళలను కోటీశ్వురులను చేస్తాం
మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా 60 శాతం...
LATEST NEWS Apr 17,2025 02:07 am
జపాన్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
విదేశీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ కు చేరుకుంది. ఈనెల 22 వరకు జపాన్ లోనే ఉంటారు. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా,...
LATEST NEWS Apr 17,2025 02:07 am
జపాన్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
విదేశీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ కు చేరుకుంది. ఈనెల 22 వరకు జపాన్ లోనే ఉంటారు. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా,...
LATEST NEWS Apr 17,2025 02:04 am
మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన
ప్రధాని మోదీ మే2వ తేదీన అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు సీఎస్ విజయానంద్. ప్రధాని మోదీ సభపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు....
LATEST NEWS Apr 17,2025 02:04 am
మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన
ప్రధాని మోదీ మే2వ తేదీన అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు సీఎస్ విజయానంద్. ప్రధాని మోదీ సభపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు....
LATEST NEWS Apr 17,2025 02:01 am
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో విచారణ
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేంద్రంతో పాటు ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వాయిదా...
LATEST NEWS Apr 17,2025 02:01 am
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో విచారణ
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేంద్రంతో పాటు ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వాయిదా...
LATEST NEWS Apr 17,2025 01:58 am
ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది తామేనంటూ ప్రకటించారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తాను తిరుగుతున్నానని...
LATEST NEWS Apr 17,2025 01:58 am
ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది తామేనంటూ ప్రకటించారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తాను తిరుగుతున్నానని...
LATEST NEWS Apr 17,2025 01:08 am
తెలంగాణ పోలీస్ భేష్ - సీఎం
అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచినందుకు యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి . ఇండియా జస్టిస్...
LATEST NEWS Apr 17,2025 01:08 am
తెలంగాణ పోలీస్ భేష్ - సీఎం
అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచినందుకు యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి . ఇండియా జస్టిస్...
LATEST NEWS Apr 17,2025 01:05 am
టీజీరెడ్కోతో ఎకోరస్ ఎనర్జీ భారీ ఒప్పందం
5600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా TGREDCO తో 27 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకుంది ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్...
LATEST NEWS Apr 17,2025 01:05 am
టీజీరెడ్కోతో ఎకోరస్ ఎనర్జీ భారీ ఒప్పందం
5600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా TGREDCO తో 27 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకుంది ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్...
LATEST NEWS Apr 17,2025 01:02 am
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగా 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. అభ్యర్థుల...
LATEST NEWS Apr 17,2025 01:02 am
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగా 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. అభ్యర్థుల...
LATEST NEWS Apr 17,2025 12:59 am
రూ. లక్షకు చేరువలో బంగారం ధర
రోజు రోజుకు పసిడి ధర పైపైకి పోతోంది. బంగారం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. రూ. లక్షకు దగ్గరలో ధర పలుకుతోంది. ప్రస్తుత 24 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS Apr 17,2025 12:59 am
రూ. లక్షకు చేరువలో బంగారం ధర
రోజు రోజుకు పసిడి ధర పైపైకి పోతోంది. బంగారం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. రూ. లక్షకు దగ్గరలో ధర పలుకుతోంది. ప్రస్తుత 24 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS Apr 17,2025 12:57 am
సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉంది
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ పై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. కోర్టుపై తమకు నమ్మకం ఉందన్నారు. చట్టాలకు లోబడి తమ ప్రభుత్వం...
LATEST NEWS Apr 17,2025 12:57 am
సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉంది
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ పై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. కోర్టుపై తమకు నమ్మకం ఉందన్నారు. చట్టాలకు లోబడి తమ ప్రభుత్వం...
LATEST NEWS Apr 17,2025 12:54 am
ఐపీఎల్ జట్లకు బీసీసీఐ అలర్ట్
ఐపీఎల్లో ఫిక్సింగ్కి ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్ని జట్లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ హెచ్చరించింది. ఆటగాళ్లు, కోచ్ లు, ఇతర సభ్యుల కదలికలపై కన్నేసి...
LATEST NEWS Apr 17,2025 12:54 am
ఐపీఎల్ జట్లకు బీసీసీఐ అలర్ట్
ఐపీఎల్లో ఫిక్సింగ్కి ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్ని జట్లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ హెచ్చరించింది. ఆటగాళ్లు, కోచ్ లు, ఇతర సభ్యుల కదలికలపై కన్నేసి...
LATEST NEWS Apr 16,2025 10:47 pm
మాజీ సైనికునికి సన్మానం
మెట్పల్లి: దేశ సరిహద్దుల్లో చురుకైన సేవలు అందించి పదవి విరమణ పొందిన సయ్యద్ సిరాజ్కి కెరీర్ కంప్యూటర్ అకాడమీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS Apr 16,2025 10:47 pm
మాజీ సైనికునికి సన్మానం
మెట్పల్లి: దేశ సరిహద్దుల్లో చురుకైన సేవలు అందించి పదవి విరమణ పొందిన సయ్యద్ సిరాజ్కి కెరీర్ కంప్యూటర్ అకాడమీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS Apr 16,2025 07:05 pm
పోలీసుల సమక్షంలో 15 మంది దాడి చేశారు
రాజ్ తరుణ్ , లావణ్య వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తనపై 15 మంది దాడి చేశారంటూ ఆరోపించారు లావణ్య. జట్టు పట్టుకుని తనను లాక్కుని వెళ్లారని అన్నారు....
LATEST NEWS Apr 16,2025 07:05 pm
పోలీసుల సమక్షంలో 15 మంది దాడి చేశారు
రాజ్ తరుణ్ , లావణ్య వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తనపై 15 మంది దాడి చేశారంటూ ఆరోపించారు లావణ్య. జట్టు పట్టుకుని తనను లాక్కుని వెళ్లారని అన్నారు....
LATEST NEWS Apr 16,2025 05:02 pm
పాలమూరులో అమానవీయ ఘటన
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు కొడుకు. కోటి రూపాయల ఇల్లు,...
LATEST NEWS Apr 16,2025 05:02 pm
పాలమూరులో అమానవీయ ఘటన
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు కొడుకు. కోటి రూపాయల ఇల్లు,...
LATEST NEWS Apr 16,2025 04:29 pm
అలిపిరి టోల్ గేట్ ఆకస్మిక తనిఖీ
తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి. హర్ష వర్దన్ రాజు. స్కానర్...
LATEST NEWS Apr 16,2025 04:29 pm
అలిపిరి టోల్ గేట్ ఆకస్మిక తనిఖీ
తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి. హర్ష వర్దన్ రాజు. స్కానర్...
LATEST NEWS Apr 16,2025 04:24 pm
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా గవాయ్
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గవాయి కొలువు తీరనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక...
LATEST NEWS Apr 16,2025 04:24 pm
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా గవాయ్
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గవాయి కొలువు తీరనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక...
LATEST NEWS Apr 16,2025 04:20 pm
స్మితా సబర్వాల్ కు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ ఇమేజ్ ను రీ పోస్ట్ చేశారంటూ తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు జారీ...
LATEST NEWS Apr 16,2025 04:20 pm
స్మితా సబర్వాల్ కు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ ఇమేజ్ ను రీ పోస్ట్ చేశారంటూ తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు జారీ...
LATEST NEWS Apr 16,2025 04:09 pm
గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల ప్రారంభం
మెట్ పల్లి వెల్లుల్ల గ్రామంలో పశుసంవర్థక శాఖ అధ్వర్యంలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యకమాన్ని మెట్ పల్లి మండల మార్కెట్ కమిటీ చైర్మెన్...
LATEST NEWS Apr 16,2025 04:09 pm
గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల ప్రారంభం
మెట్ పల్లి వెల్లుల్ల గ్రామంలో పశుసంవర్థక శాఖ అధ్వర్యంలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యకమాన్ని మెట్ పల్లి మండల మార్కెట్ కమిటీ చైర్మెన్...
LATEST NEWS Apr 16,2025 04:07 pm
కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో ఈడి...
LATEST NEWS Apr 16,2025 04:07 pm
కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో ఈడి...
LATEST NEWS Apr 16,2025 04:06 pm
విద్యార్థులను పరామర్శించిన ఏఎంసీ చైర్మన్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల విద్యార్థులను పరామర్శించారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల...
LATEST NEWS Apr 16,2025 04:06 pm
విద్యార్థులను పరామర్శించిన ఏఎంసీ చైర్మన్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల విద్యార్థులను పరామర్శించారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల...
« Previous
Next »
Showing
7881
to
7900
of
20613
results
‹
1
2
...
392
393
394
395
396
397
398
...
1030
1031
›
⚠️ You are not allowed to copy content or view source