రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి
NEWS May 22,2025 01:05 am
దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు.. భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులని, దేశ సౌభ్రాదృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులని కొనియాడారు.