ప్రపంచ టీ దినోత్సవం సందర్భంగా సన్మానం
NEWS May 22,2025 01:02 am
ప్రపంచ టీ దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో పాత బస్టాండ్ ఎన్ జె కాంప్లెక్స్ అబిద్ హోటల్ యజమాని అబిద్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోరుమంతుల సురేందర్, గోరిట్యాల శ్రీనివాస్, ఇంజనీర్ గౌతమ్, ఆల్లె రమేష్, సమీర్, జునేత్, పాల్గొన్నారు.