Logo
Download our app
LATEST NEWS   Sep 27,2024 05:45 pm
పంచాయతీ కమిషనర్ గా సత్యనారాయణ
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నూతన కమిషనర్ గా ఎం.సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సత్యనారాయణ అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుంచి ఏలేశ్వరం బదిలీపై...
LATEST NEWS   Sep 27,2024 05:45 pm
పంచాయతీ కమిషనర్ గా సత్యనారాయణ
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నూతన కమిషనర్ గా ఎం.సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సత్యనారాయణ అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుంచి ఏలేశ్వరం బదిలీపై...
LATEST NEWS   Sep 27,2024 05:28 pm
శ్రీ విద్యానికేత‌న్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు ద్వారా వరద బాధితులకు రూ.25 లక్షలు సాయం
సీఎం చంద్ర‌బాబుతో నటుడు, నిర్మాత మోహన్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్ఎఫ్‌కి శ్రీ విద్యానికేత‌న్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు నుంచి...
LATEST NEWS   Sep 27,2024 05:28 pm
శ్రీ విద్యానికేత‌న్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు ద్వారా వరద బాధితులకు రూ.25 లక్షలు సాయం
సీఎం చంద్ర‌బాబుతో నటుడు, నిర్మాత మోహన్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్ఎఫ్‌కి శ్రీ విద్యానికేత‌న్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు నుంచి...
LATEST NEWS   Sep 27,2024 05:15 pm
భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదే టూరిజం హబ్‌గా ఏపీ: మంత్రి దుర్గేష్
ఏపీని పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెయ్యి కోట్లతో టూరిజం అభివృద్ధి చేస్తామని, ఒక్క అమరావతిలోనే మెగా టూరిజం పేరుతో...
LATEST NEWS   Sep 27,2024 05:15 pm
భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదే టూరిజం హబ్‌గా ఏపీ: మంత్రి దుర్గేష్
ఏపీని పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెయ్యి కోట్లతో టూరిజం అభివృద్ధి చేస్తామని, ఒక్క అమరావతిలోనే మెగా టూరిజం పేరుతో...
LATEST NEWS   Sep 27,2024 05:02 pm
జగన్‌ను తిరుమల రావొద్దని ఎవరైనా అన్నారా? డిక్లరేషన్ సాకుతోనే వెళ్లలేదు: సీఎ: చంద్రబాబు
శ్రీవారిపై భక్తి ఉండే ఎవరికైనా తిరుమల వెళ్లే స్వేచ్చ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఇతర మతాలకు చెందిన వారెవరైనా వెళ్తే అక్కడి సాంప్రదాయాలు పాటించాలన్నారు....
LATEST NEWS   Sep 27,2024 05:02 pm
జగన్‌ను తిరుమల రావొద్దని ఎవరైనా అన్నారా? డిక్లరేషన్ సాకుతోనే వెళ్లలేదు: సీఎ: చంద్రబాబు
శ్రీవారిపై భక్తి ఉండే ఎవరికైనా తిరుమల వెళ్లే స్వేచ్చ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఇతర మతాలకు చెందిన వారెవరైనా వెళ్తే అక్కడి సాంప్రదాయాలు పాటించాలన్నారు....
LIFE STYLE   Sep 27,2024 04:44 pm
అత్యధికంగా ఎన్నారైలు ఉన్న దేశం
భారతీయులు లేని దేశమే లేదని చెప్పొచ్చు! గ్లోబల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. అత్యధికంగా అమెరికాలో 44 లక్షల మంది పైచిలుకు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత UAEలో...
LIFE STYLE   Sep 27,2024 04:44 pm
అత్యధికంగా ఎన్నారైలు ఉన్న దేశం
భారతీయులు లేని దేశమే లేదని చెప్పొచ్చు! గ్లోబల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. అత్యధికంగా అమెరికాలో 44 లక్షల మంది పైచిలుకు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత UAEలో...
LATEST NEWS   Sep 27,2024 04:40 pm
అడవుల సంరక్షణకు ఏపీ, కర్ణాటక ఒప్పందం
కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ , కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రే...
LATEST NEWS   Sep 27,2024 04:40 pm
అడవుల సంరక్షణకు ఏపీ, కర్ణాటక ఒప్పందం
కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ , కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రే...
LIFE STYLE   Sep 27,2024 04:35 pm
బతుకమ్మ కానుకగా నగదు గిఫ్ట్
హైదరాబాద్: గత ప్రభుత్వం ఏటా బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న...
LIFE STYLE   Sep 27,2024 04:35 pm
బతుకమ్మ కానుకగా నగదు గిఫ్ట్
హైదరాబాద్: గత ప్రభుత్వం ఏటా బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న...
LATEST NEWS   Sep 27,2024 04:26 pm
చదువులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. సదాశివపేట మండలం ఆరూరు ప్రాథమిక పాఠశాలను శుక్రవారం అకస్మికంగా తనిఖీ...
LATEST NEWS   Sep 27,2024 04:26 pm
చదువులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. సదాశివపేట మండలం ఆరూరు ప్రాథమిక పాఠశాలను శుక్రవారం అకస్మికంగా తనిఖీ...
LATEST NEWS   Sep 27,2024 04:15 pm
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుక
మల్యాల మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చొప్పదండి...
LATEST NEWS   Sep 27,2024 04:15 pm
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుక
మల్యాల మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చొప్పదండి...
LATEST NEWS   Sep 27,2024 04:14 pm
వరద సహాయం అందలేదు: పయ్యావుల రాము
ఇబ్రహీంపట్నం మండల బిజెపి అధ్యక్షుడు పయ్యావుల రాము ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన వరద సహాయం అంద లేదని ఇబ్రహీంపట్నం మండల తాసిల్దారుకు వినతి పత్రం ఇచ్చారు. జగనన్న...
LATEST NEWS   Sep 27,2024 04:14 pm
వరద సహాయం అందలేదు: పయ్యావుల రాము
ఇబ్రహీంపట్నం మండల బిజెపి అధ్యక్షుడు పయ్యావుల రాము ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన వరద సహాయం అంద లేదని ఇబ్రహీంపట్నం మండల తాసిల్దారుకు వినతి పత్రం ఇచ్చారు. జగనన్న...
LATEST NEWS   Sep 27,2024 04:11 pm
నల్లాపవన్ కు యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు
న్యూడిల్లీ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ సంస్థ రాజనీతికీ పాఠశాల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అమలాపురంకి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, వ్యాపార దిగ్గజం...
LATEST NEWS   Sep 27,2024 04:11 pm
నల్లాపవన్ కు యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు
న్యూడిల్లీ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ సంస్థ రాజనీతికీ పాఠశాల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అమలాపురంకి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, వ్యాపార దిగ్గజం...
LATEST NEWS   Sep 27,2024 02:30 pm
అడ్వాంట మక్కలు నాటండి.. ఆర్థికంగా ఎదగండి
అడ్వాంట మక్కలు నాటండి ఆర్థికంగా ఎదిగండి అని జిల్లా రైతు నాయకులు గోపిడి ధనుంజయ్ రెడ్డి అన్నారు. కథలాపూర్ మండలంలోని దులూరు గ్రామంలో శుక్రవారం అడ్వాంట మక్కలు...
LATEST NEWS   Sep 27,2024 02:30 pm
అడ్వాంట మక్కలు నాటండి.. ఆర్థికంగా ఎదగండి
అడ్వాంట మక్కలు నాటండి ఆర్థికంగా ఎదిగండి అని జిల్లా రైతు నాయకులు గోపిడి ధనుంజయ్ రెడ్డి అన్నారు. కథలాపూర్ మండలంలోని దులూరు గ్రామంలో శుక్రవారం అడ్వాంట మక్కలు...
LATEST NEWS   Sep 27,2024 02:29 pm
బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి...
LATEST NEWS   Sep 27,2024 02:29 pm
బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి...
LATEST NEWS   Sep 27,2024 02:27 pm
రేపటి చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలి
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇది నెల 28వ తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు....
LATEST NEWS   Sep 27,2024 02:27 pm
రేపటి చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలి
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇది నెల 28వ తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు....
LATEST NEWS   Sep 27,2024 02:27 pm
తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి
కోరుట్ల: ప్రభుత్వం అనాలోచిత, అసంబద్ధంమైన G.O 25ను రద్దు చేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ డిఏ బకాయిలు, పీఆర్సీ ను వెంటనే...
LATEST NEWS   Sep 27,2024 02:27 pm
తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి
కోరుట్ల: ప్రభుత్వం అనాలోచిత, అసంబద్ధంమైన G.O 25ను రద్దు చేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ డిఏ బకాయిలు, పీఆర్సీ ను వెంటనే...
LATEST NEWS   Sep 27,2024 01:14 pm
లక్షమందితో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం
హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళతామని, చూస్తూ ఊరుకునేది లేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన...
LATEST NEWS   Sep 27,2024 01:14 pm
లక్షమందితో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం
హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళతామని, చూస్తూ ఊరుకునేది లేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన...
LATEST NEWS   Sep 27,2024 01:13 pm
రెండు లక్షల రైతురుణమాఫీ వెంటనే చేయాలి
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు అన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలో ముఖ్య కార్యకర్తల...
LATEST NEWS   Sep 27,2024 01:13 pm
రెండు లక్షల రైతురుణమాఫీ వెంటనే చేయాలి
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు అన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలో ముఖ్య కార్యకర్తల...
LATEST NEWS   Sep 27,2024 01:12 pm
మంత్రి దామోదర్ ను కలిసిన నూతన సీడీసీ చైర్మన్
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను సంగారెడ్డిసీడీసీ చైర్మన్ గా నియామకమైన రామ్ రెడ్డి శుక్రవారం కలిశారు. మంత్రికి మంత్రిని శాలువాతో కప్పి తనకు...
LATEST NEWS   Sep 27,2024 01:12 pm
మంత్రి దామోదర్ ను కలిసిన నూతన సీడీసీ చైర్మన్
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను సంగారెడ్డిసీడీసీ చైర్మన్ గా నియామకమైన రామ్ రెడ్డి శుక్రవారం కలిశారు. మంత్రికి మంత్రిని శాలువాతో కప్పి తనకు...
LATEST NEWS   Sep 27,2024 01:12 pm
అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి
జిల్లాలో అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం...
LATEST NEWS   Sep 27,2024 01:12 pm
అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి
జిల్లాలో అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం...
BIG NEWS   Sep 27,2024 12:51 pm
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
ఊహించని రీతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలని హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. టీటీడీ...
BIG NEWS   Sep 27,2024 12:51 pm
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
ఊహించని రీతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలని హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. టీటీడీ...
⚠️ You are not allowed to copy content or view source