MLC ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ సమీక్ష
NEWS Oct 09,2024 09:09 am
సంగారెడ్డి జిల్లా పట్టబద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం, మీడియా కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ మీడియా కాన్పరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి పల్లూరి పాల్గొన్నారు. ఎన్నికల ఓటర్ లిస్టు ఎన్నికల ఏర్పాట్లపై మీడియా కాన్పరెన్స్ లో చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.