Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Oct 16,2024 05:55 am
టూరిస్టుల బాధ్యత బోటు యజమానులదే
రంపచోడవరం టూరిజం బోట్స్, రిసార్ట్స్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించాలని ITDA ప్రాజెక్టు ఆఫీసర్ సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆదేశించారు. సాయంత్రం 5 గంటలకే...
LATEST NEWS Oct 16,2024 05:55 am
టూరిస్టుల బాధ్యత బోటు యజమానులదే
రంపచోడవరం టూరిజం బోట్స్, రిసార్ట్స్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించాలని ITDA ప్రాజెక్టు ఆఫీసర్ సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆదేశించారు. సాయంత్రం 5 గంటలకే...
LATEST NEWS Oct 16,2024 05:55 am
విధులకి రాకుంటే తొలగిస్తాం.. సిఎండి
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఉద్యోగి పాత్ర కీలకమని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.బలరామ్...
LATEST NEWS Oct 16,2024 05:55 am
విధులకి రాకుంటే తొలగిస్తాం.. సిఎండి
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఉద్యోగి పాత్ర కీలకమని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.బలరామ్...
LATEST NEWS Oct 16,2024 05:54 am
శని, ఆదివారాలు అన్నదాన కార్యక్రమం
భద్రాచలం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన పర్ణశాలలో శని, ఆదివారాల్లో అన్నదాన కార్య క్రమం నిర్వహించనున్నట్లు భద్రాచలం దేవస్థానం ఈఓ రమాదేవి తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం...
LATEST NEWS Oct 16,2024 05:54 am
శని, ఆదివారాలు అన్నదాన కార్యక్రమం
భద్రాచలం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన పర్ణశాలలో శని, ఆదివారాల్లో అన్నదాన కార్య క్రమం నిర్వహించనున్నట్లు భద్రాచలం దేవస్థానం ఈఓ రమాదేవి తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం...
LATEST NEWS Oct 16,2024 05:53 am
చదువు నేర్పిన బడికే పంతులుగా..
వెల్గటూర్: తాను విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలోనే ఓ వ్యక్తి పంతులుగా చేరాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన ఎండీ రఫిక్...
LATEST NEWS Oct 16,2024 05:53 am
చదువు నేర్పిన బడికే పంతులుగా..
వెల్గటూర్: తాను విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలోనే ఓ వ్యక్తి పంతులుగా చేరాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన ఎండీ రఫిక్...
LATEST NEWS Oct 16,2024 05:49 am
హథిరాం బాబాజీ మహభోగ్ విజయవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం: బంజారా ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 30న TTD హథిరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో మహారాజ్ కి భోగ్ నిర్వహిస్తున్నారని జిల్లా...
LATEST NEWS Oct 16,2024 05:49 am
హథిరాం బాబాజీ మహభోగ్ విజయవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం: బంజారా ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 30న TTD హథిరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో మహారాజ్ కి భోగ్ నిర్వహిస్తున్నారని జిల్లా...
LATEST NEWS Oct 16,2024 05:46 am
281 మంది కొత్త టీచర్లకు పోస్టింగులు
జగిత్యాల: డీఎస్సీ 2024లో ఎంపికైన జిల్లాలోని 281 మందికి పోస్టింగులు ఇచ్చినట్లు డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా పాఠశాలలను కేటాయించామన్నారు. స్కూల్...
LATEST NEWS Oct 16,2024 05:46 am
281 మంది కొత్త టీచర్లకు పోస్టింగులు
జగిత్యాల: డీఎస్సీ 2024లో ఎంపికైన జిల్లాలోని 281 మందికి పోస్టింగులు ఇచ్చినట్లు డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా పాఠశాలలను కేటాయించామన్నారు. స్కూల్...
ENTERTAINMENT Oct 16,2024 05:30 am
బాలయ్య-బోయపాటి అఖండ 2 షురూ
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అఖండ ఘన విజయం సాధించింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. వీరి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ...
ENTERTAINMENT Oct 16,2024 05:30 am
బాలయ్య-బోయపాటి అఖండ 2 షురూ
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అఖండ ఘన విజయం సాధించింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. వీరి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ...
LATEST NEWS Oct 16,2024 04:46 am
నేడు డయాలసిస్ సెంటర్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కిడ్నీ బాధితులు...
LATEST NEWS Oct 16,2024 04:46 am
నేడు డయాలసిస్ సెంటర్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కిడ్నీ బాధితులు...
LATEST NEWS Oct 16,2024 04:45 am
ఖమ్మం: భారీగా తగ్గిన మిర్చి ధర
ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉదయం క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మంగళవారం క్వింటా...
LATEST NEWS Oct 16,2024 04:45 am
ఖమ్మం: భారీగా తగ్గిన మిర్చి ధర
ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉదయం క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మంగళవారం క్వింటా...
LATEST NEWS Oct 16,2024 04:45 am
సూర్యచంద్రుల జీవితచరిత్ర నాటకం
టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో సూర్య చంద్రుల జీవిత చరిత్ర అనే కధనంతో ఘనంగా గ్రామస్తులు వీధి నాటకం నిర్వహించారు. ఈ సందర్బంగా కథనానికి అనుగుణంగా...
LATEST NEWS Oct 16,2024 04:45 am
సూర్యచంద్రుల జీవితచరిత్ర నాటకం
టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో సూర్య చంద్రుల జీవిత చరిత్ర అనే కధనంతో ఘనంగా గ్రామస్తులు వీధి నాటకం నిర్వహించారు. ఈ సందర్బంగా కథనానికి అనుగుణంగా...
LATEST NEWS Oct 15,2024 06:42 pm
AP: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు (బుధవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,...
LATEST NEWS Oct 15,2024 06:42 pm
AP: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు (బుధవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,...
LATEST NEWS Oct 15,2024 05:39 pm
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
అనంతపురము జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఇటుకలపల్లి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు చేశారు. సి.ఐ. హేమంత్ కుమార్ పర్యవేక్షణలో, ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో...
LATEST NEWS Oct 15,2024 05:39 pm
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
అనంతపురము జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఇటుకలపల్లి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు చేశారు. సి.ఐ. హేమంత్ కుమార్ పర్యవేక్షణలో, ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో...
LATEST NEWS Oct 15,2024 05:38 pm
తుది శ్వాస వరకు సేవలో కలామ్
ఖమ్మం: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో కధంబం...
LATEST NEWS Oct 15,2024 05:38 pm
తుది శ్వాస వరకు సేవలో కలామ్
ఖమ్మం: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో కధంబం...
LATEST NEWS Oct 15,2024 05:36 pm
అడవి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో జూలూరుపాడు, ఏన్కూరు మండల సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. మున్యా తండా పరిసర...
LATEST NEWS Oct 15,2024 05:36 pm
అడవి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో జూలూరుపాడు, ఏన్కూరు మండల సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. మున్యా తండా పరిసర...
LATEST NEWS Oct 15,2024 05:34 pm
దేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం
భారతదేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం అని బీజేపీ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని కొత్తగూడెం పట్టణం రామా టాకీస్...
LATEST NEWS Oct 15,2024 05:34 pm
దేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం
భారతదేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం అని బీజేపీ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని కొత్తగూడెం పట్టణం రామా టాకీస్...
LATEST NEWS Oct 15,2024 05:33 pm
ఖమ్మం ఇరిగేషన్ SEగా వెంకటేశ్వర్లు
ఖమ్మం ఇరిగేషన్ ఎస్ఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు...
LATEST NEWS Oct 15,2024 05:33 pm
ఖమ్మం ఇరిగేషన్ SEగా వెంకటేశ్వర్లు
ఖమ్మం ఇరిగేషన్ ఎస్ఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు...
LATEST NEWS Oct 15,2024 05:32 pm
రేపు పుల్కల్ లో మంత్రి పర్యటన
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ...
LATEST NEWS Oct 15,2024 05:32 pm
రేపు పుల్కల్ లో మంత్రి పర్యటన
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ...
LATEST NEWS Oct 15,2024 05:30 pm
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
నారాయణాఖేడ్ మండలం సంజీవ్ రావుపేట్ గ్రామంలో రెండురోజుల క్రితం మిషన్ భగీరథ నుండి వచ్చిన కలుషిత నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. 200 మంది అస్వస్థతకు...
LATEST NEWS Oct 15,2024 05:30 pm
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
నారాయణాఖేడ్ మండలం సంజీవ్ రావుపేట్ గ్రామంలో రెండురోజుల క్రితం మిషన్ భగీరథ నుండి వచ్చిన కలుషిత నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. 200 మంది అస్వస్థతకు...
LATEST NEWS Oct 15,2024 05:28 pm
మూగ జీవాలతో ప్రయాణికుల ఇబ్బందులు
జగిత్యాల పట్టణంలోని పలు దారుల్లో మూగజీవాలు తిరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ బైపాస్ రోడ్డుపై రాత్రిపూట చెట్ల నీడలో అవి సరిగా కనిపించక...
LATEST NEWS Oct 15,2024 05:28 pm
మూగ జీవాలతో ప్రయాణికుల ఇబ్బందులు
జగిత్యాల పట్టణంలోని పలు దారుల్లో మూగజీవాలు తిరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ బైపాస్ రోడ్డుపై రాత్రిపూట చెట్ల నీడలో అవి సరిగా కనిపించక...
LATEST NEWS Oct 15,2024 05:28 pm
ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు శిక్షణ అందజేసినట్లు ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ...
LATEST NEWS Oct 15,2024 05:28 pm
ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు శిక్షణ అందజేసినట్లు ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ...
« Previous
Next »
Showing
17161
to
17180
of
21094
results
‹
1
2
...
856
857
858
859
860
861
862
...
1054
1055
›
⚠️ You are not allowed to copy content or view source