ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలోకి భూమేష్
NEWS Oct 27,2024 10:59 am
కామారెడ్డి పట్టణంలోని 15 వార్డ్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎం. భూమేష్ యాదవ్ ఆధ్వర్యంలో 21 మంది కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అవధూత నరేందర్ 15 వార్డ్ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు సబ్బాని ప్రవీణ్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.