పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ
NEWS Oct 27,2024 08:33 am
మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో బిజెపి అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమన్ని బిజెపి మల్లాపూర్ మండల ఇన్చార్జి వడ్డేపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2021 నవంబర్ లోపు డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోని కొత్త శకానికి నాంది పలకాలన్నారు.ఈ రోజు ఈ కార్యక్రమంలో 46 మంది ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు.