Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Dec 02,2024 09:27 am
తిరుచానూరులో ఘనంగా శోభాయాత్ర
శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి కాసుల హారాన్ని తిరుచానూరులోని...
LATEST NEWS Dec 02,2024 09:27 am
తిరుచానూరులో ఘనంగా శోభాయాత్ర
శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి కాసుల హారాన్ని తిరుచానూరులోని...
LATEST NEWS Dec 02,2024 08:55 am
రేషన్ మాఫియా బిగ్ స్కాం
రాష్ట్రంలో జరిగిన రేషన్ మాఫియా స్కాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని అన్నారు. పోర్టుల...
LATEST NEWS Dec 02,2024 08:55 am
రేషన్ మాఫియా బిగ్ స్కాం
రాష్ట్రంలో జరిగిన రేషన్ మాఫియా స్కాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని అన్నారు. పోర్టుల...
LATEST NEWS Dec 02,2024 08:31 am
ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మెట్ పల్లి పట్టణంలోని గాజులపేటకు చెందిన కుంచపు వెంకటేశ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...
LATEST NEWS Dec 02,2024 08:31 am
ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మెట్ పల్లి పట్టణంలోని గాజులపేటకు చెందిన కుంచపు వెంకటేశ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...
LATEST NEWS Dec 02,2024 07:57 am
కదం తొక్కిన రైతన్నలు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతన్నలు ఢిల్లీ బాట పట్టారు. భారీ ఎత్తున తరలి వస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. ఏ...
LATEST NEWS Dec 02,2024 07:57 am
కదం తొక్కిన రైతన్నలు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతన్నలు ఢిల్లీ బాట పట్టారు. భారీ ఎత్తున తరలి వస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. ఏ...
LATEST NEWS Dec 02,2024 07:43 am
ఢిల్లీలో రైతుల మార్చ్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
LATEST NEWS Dec 02,2024 07:43 am
ఢిల్లీలో రైతుల మార్చ్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
LATEST NEWS Dec 02,2024 06:58 am
గోవర్దన్ కు మున్నూరు కాపు సంఘం సన్మానం
మెట్ పల్లి రాంనగర్ మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కూన గోవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని...
LATEST NEWS Dec 02,2024 06:58 am
గోవర్దన్ కు మున్నూరు కాపు సంఘం సన్మానం
మెట్ పల్లి రాంనగర్ మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కూన గోవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని...
LATEST NEWS Dec 02,2024 06:56 am
ఉచిత మెగా వైద్య శిభిరం
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. శిబిరంలో మెడికవర్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ శిబిరానికి హాజరైన పేషెంట్లకు వైద్య...
LATEST NEWS Dec 02,2024 06:56 am
ఉచిత మెగా వైద్య శిభిరం
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. శిబిరంలో మెడికవర్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ శిబిరానికి హాజరైన పేషెంట్లకు వైద్య...
LATEST NEWS Dec 02,2024 06:48 am
జగన్ ఆస్తుల కేసు విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. అక్రమ ఆస్తుల కేసు విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు...
LATEST NEWS Dec 02,2024 06:48 am
జగన్ ఆస్తుల కేసు విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. అక్రమ ఆస్తుల కేసు విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు...
LATEST NEWS Dec 02,2024 06:16 am
మెగాస్టార్ కు భారతరత్న పక్కా
నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ , మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న అవార్డు ఖాయమని అన్నారు. ఆ ఇద్దరూ...
LATEST NEWS Dec 02,2024 06:16 am
మెగాస్టార్ కు భారతరత్న పక్కా
నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ , మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న అవార్డు ఖాయమని అన్నారు. ఆ ఇద్దరూ...
LATEST NEWS Dec 02,2024 06:10 am
సీఎంగా నన్నే కోరుకుంటున్నారు
ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్ చేశారు. మరాఠా ప్రజలు తనను మరోసారి సీఎంగా చూడాలని అనుకుంటున్నారంటూ బాంబు పేల్చారు. సీఎం ఎవరనే దానిపై పీఎంమోడీ...
LATEST NEWS Dec 02,2024 06:10 am
సీఎంగా నన్నే కోరుకుంటున్నారు
ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్ చేశారు. మరాఠా ప్రజలు తనను మరోసారి సీఎంగా చూడాలని అనుకుంటున్నారంటూ బాంబు పేల్చారు. సీఎం ఎవరనే దానిపై పీఎంమోడీ...
LATEST NEWS Dec 02,2024 05:27 am
ఏపీ హోం మంత్రి సర్ ప్రైజ్
హోం మంత్రి వంగలపూడి అనిత సర్ ప్రైజ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న ఫేమస్ వైజాగ్ దమ్ టీ స్టాల్ ని విజిట్ చేశారు....
LATEST NEWS Dec 02,2024 05:27 am
ఏపీ హోం మంత్రి సర్ ప్రైజ్
హోం మంత్రి వంగలపూడి అనిత సర్ ప్రైజ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న ఫేమస్ వైజాగ్ దమ్ టీ స్టాల్ ని విజిట్ చేశారు....
LATEST NEWS Dec 02,2024 05:07 am
పాపికొండల విహారయాత్ర నిలిపివేత
తుఫాన్ ప్రభావం కారణంగా దేవిపట్నం పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. సోమవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను నిలిపివేసినట్లు టూరిజం శాఖ...
LATEST NEWS Dec 02,2024 05:07 am
పాపికొండల విహారయాత్ర నిలిపివేత
తుఫాన్ ప్రభావం కారణంగా దేవిపట్నం పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. సోమవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను నిలిపివేసినట్లు టూరిజం శాఖ...
LATEST NEWS Dec 02,2024 05:07 am
విద్యుత్ అధికారులు మోర ఆలకించండి
కథలాపూర్ మండలంలోని దుంపెట్ గ్రామ శివారులోనీ వ్యవసాయ భూమిలో విద్యుత్ తీగలు చాలా కిందికి వేలాడుతున్నాయి ఎన్నిసార్లు కరెంటు అధికారులకు మొరపెట్టుకున్న గాని పట్టించుకోవడం లేదు. దీనితో...
LATEST NEWS Dec 02,2024 05:07 am
విద్యుత్ అధికారులు మోర ఆలకించండి
కథలాపూర్ మండలంలోని దుంపెట్ గ్రామ శివారులోనీ వ్యవసాయ భూమిలో విద్యుత్ తీగలు చాలా కిందికి వేలాడుతున్నాయి ఎన్నిసార్లు కరెంటు అధికారులకు మొరపెట్టుకున్న గాని పట్టించుకోవడం లేదు. దీనితో...
LATEST NEWS Dec 02,2024 05:05 am
హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి దేవస్థానం మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్లలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు...
LATEST NEWS Dec 02,2024 05:05 am
హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి దేవస్థానం మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్లలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు...
LATEST NEWS Dec 02,2024 04:29 am
బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ కు షోకాజ్ నోటీస్
క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు కర్ణాటక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్కు బిజెపి షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర క్రమశిక్షణా కమిటీ అనేకసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ...
LATEST NEWS Dec 02,2024 04:29 am
బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ కు షోకాజ్ నోటీస్
క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు కర్ణాటక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్కు బిజెపి షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర క్రమశిక్షణా కమిటీ అనేకసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ...
LATEST NEWS Dec 02,2024 03:58 am
డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ అరెస్ట్
మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డాడు కొరియోగ్రాఫర్ కన్హ మహంతి.. మహంతితో ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఇచ్చిన పార్టీలో...
LATEST NEWS Dec 02,2024 03:58 am
డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ అరెస్ట్
మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డాడు కొరియోగ్రాఫర్ కన్హ మహంతి.. మహంతితో ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఇచ్చిన పార్టీలో...
LATEST NEWS Dec 02,2024 03:33 am
తిరుమలలో భక్తుల రద్దీ
భారీ వర్షాలు కురుస్తున్నా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శ్రీవారిని 67,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,064 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ....
LATEST NEWS Dec 02,2024 03:33 am
తిరుమలలో భక్తుల రద్దీ
భారీ వర్షాలు కురుస్తున్నా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శ్రీవారిని 67,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,064 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ....
LATEST NEWS Dec 02,2024 03:27 am
టీటీడీకి కియోష్కి మిషన్ విరాళం
సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు కియోస్క్ (క్యూఆర్) మిషన్ ను విరాళంగా ఇచ్చింది. ఈ మిషన్ ను ప్రారంభించారు అడిషనల్ ఈవో...
LATEST NEWS Dec 02,2024 03:27 am
టీటీడీకి కియోష్కి మిషన్ విరాళం
సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు కియోస్క్ (క్యూఆర్) మిషన్ ను విరాళంగా ఇచ్చింది. ఈ మిషన్ ను ప్రారంభించారు అడిషనల్ ఈవో...
LATEST NEWS Dec 02,2024 03:15 am
హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు హనుమంత వాహనంపై దర్శనం ఇచ్చారు. శ్రీ పట్టాభిరాముడి...
LATEST NEWS Dec 02,2024 03:15 am
హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు హనుమంత వాహనంపై దర్శనం ఇచ్చారు. శ్రీ పట్టాభిరాముడి...
LATEST NEWS Dec 02,2024 03:10 am
తిరుపతి వాసులకు టోకెన్లు పంపిణీ
తిరుపతి వాసులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు టోకెన్లు పంపిణీ చేశారు. స్థానికులకు దర్శనం కల్పించేలా చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం...
LATEST NEWS Dec 02,2024 03:10 am
తిరుపతి వాసులకు టోకెన్లు పంపిణీ
తిరుపతి వాసులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు టోకెన్లు పంపిణీ చేశారు. స్థానికులకు దర్శనం కల్పించేలా చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం...
« Previous
Next »
Showing
14121
to
14140
of
20545
results
‹
1
2
...
704
705
706
707
708
709
710
...
1027
1028
›
⚠️ You are not allowed to copy content or view source