కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం బ్రాహ్మణపల్లి యూత్ అధ్యక్షులు నీరడి సాయిలు ఇటీవల ప్రమాదావశత్తు చేయి విరిగింది. విషయం తెలుసుకొని ఆదివారం పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.