Logo
Download our app
యానాంలో మల్లాడి పర్యటన
NEWS   Dec 22,2024 12:06 pm
కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని పలు వీధుల్లో పర్యటించారు పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కురసాంపేటలో పర్యటించిన మల్లాడి కృష్ణారావు దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు స్థానికులు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి..అక్కడికి రప్పించారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు.

Top News


LATEST NEWS   Aug 11,2026 11:11 am
భారీగా పెరిగిన‌ పసిడి, వెండి ధరలు
ఇటీవ‌ల పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు ఊహించని షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో (ఆగస్టు 11, 2026) 24 క్యారెట్ల 10...
LATEST NEWS   Aug 11,2026 11:11 am
భారీగా పెరిగిన‌ పసిడి, వెండి ధరలు
ఇటీవ‌ల పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు ఊహించని షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో (ఆగస్టు 11, 2026) 24 క్యారెట్ల 10...
LATEST NEWS   Aug 11,2026 11:06 am
పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి
హైదరాబాద్‌ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక‌ల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో...
LATEST NEWS   Aug 11,2026 11:06 am
పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి
హైదరాబాద్‌ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక‌ల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో...
LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...
LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...
⚠️ You are not allowed to copy content or view source