Logo
Download our app
LATEST NEWS   Dec 17,2024 12:59 pm
జిల్లా స్థాయి బాడ్మింటన్ పోటీలో వేంపల్లి విద్యార్థికి రెండో స్థానం
మల్లాపూర్ మండలం వివి రావు పేట గ్రామానికి చెందిన రాయాన్ అనే విద్యార్థి జిల్లా స్థాయిలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2వ స్థానాన్ని...
LATEST NEWS   Dec 17,2024 12:59 pm
జిల్లా స్థాయి బాడ్మింటన్ పోటీలో వేంపల్లి విద్యార్థికి రెండో స్థానం
మల్లాపూర్ మండలం వివి రావు పేట గ్రామానికి చెందిన రాయాన్ అనే విద్యార్థి జిల్లా స్థాయిలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2వ స్థానాన్ని...
LATEST NEWS   Dec 17,2024 12:57 pm
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కలెక్టర్ తనిఖీ
మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. గ్రామంలోని పలు వార్డుల్లో ఇల్లు లేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల...
LATEST NEWS   Dec 17,2024 12:57 pm
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కలెక్టర్ తనిఖీ
మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. గ్రామంలోని పలు వార్డుల్లో ఇల్లు లేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల...
LATEST NEWS   Dec 17,2024 11:44 am
క్యాంప్ గడి స్కూల్‌ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా DEO కె.రాము కోరుట్ల పట్టణంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలను తనిఖీ చేశారు. క్లాస్ రూంలను,...
LATEST NEWS   Dec 17,2024 11:44 am
క్యాంప్ గడి స్కూల్‌ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా DEO కె.రాము కోరుట్ల పట్టణంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలను తనిఖీ చేశారు. క్లాస్ రూంలను,...
LATEST NEWS   Dec 17,2024 11:26 am
కూల్చిన ఇళ్ల‌కు ఈఎంఐలు చెల్లిస్తారా
మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల్చి వేసిన బాధితుల ఇళ్ల‌కు సంబంధించిన ఈఎంఐలు ప్ర‌భుత్వం చెల్లిస్తుందా లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల...
LATEST NEWS   Dec 17,2024 11:26 am
కూల్చిన ఇళ్ల‌కు ఈఎంఐలు చెల్లిస్తారా
మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల్చి వేసిన బాధితుల ఇళ్ల‌కు సంబంధించిన ఈఎంఐలు ప్ర‌భుత్వం చెల్లిస్తుందా లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
బేడీలతో అసెంబ్లీకి కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం చేతులకు బేడీలు వేసుకుని నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
బేడీలతో అసెంబ్లీకి కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం చేతులకు బేడీలు వేసుకుని నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
సీఎం న‌మూనా చీర‌ల ప‌రిశీల‌న
రాష్ట్ర ప్ర‌భుత్వం చీర‌ల‌ను స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలను పరిశీలించారు...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
సీఎం న‌మూనా చీర‌ల ప‌రిశీల‌న
రాష్ట్ర ప్ర‌భుత్వం చీర‌ల‌ను స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలను పరిశీలించారు...
LATEST NEWS   Dec 17,2024 11:02 am
బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి
4 వేల జీవన భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాక్లూర్‌లో టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా..కొత్త పెన్షన్లు మంజూరుచేయాలని కోరుతూ పొతంగల్‌లో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు....
LATEST NEWS   Dec 17,2024 11:02 am
బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి
4 వేల జీవన భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాక్లూర్‌లో టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా..కొత్త పెన్షన్లు మంజూరుచేయాలని కోరుతూ పొతంగల్‌లో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు....
LATEST NEWS   Dec 17,2024 11:00 am
విద్య‌తోనే వికాసం
చ‌దువు ఒక్క‌టే మ‌నిషిని ఉన్న‌త స్థానంలో నిల‌బెడుతుంద‌ని, విలువ‌లు అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ స్నాత‌కోత్స‌వంలో పాల్గొని...
LATEST NEWS   Dec 17,2024 11:00 am
విద్య‌తోనే వికాసం
చ‌దువు ఒక్క‌టే మ‌నిషిని ఉన్న‌త స్థానంలో నిల‌బెడుతుంద‌ని, విలువ‌లు అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ స్నాత‌కోత్స‌వంలో పాల్గొని...
LATEST NEWS   Dec 17,2024 10:49 am
మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ కు 10 ఎక‌రాలు
సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎయిమ్స్ కు 10 ఎక‌రాల స్థ‌లాన్ని త‌క్ష‌ణ‌మే కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తొలి స్నాత‌కోత్స‌వంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు....
LATEST NEWS   Dec 17,2024 10:49 am
మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ కు 10 ఎక‌రాలు
సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎయిమ్స్ కు 10 ఎక‌రాల స్థ‌లాన్ని త‌క్ష‌ణ‌మే కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తొలి స్నాత‌కోత్స‌వంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు....
LATEST NEWS   Dec 17,2024 10:48 am
దుబాయ్ క్షతగాత్రులను భారత్‌కు రప్పించండి : ఎంపీ
దుబాయ్ బస్సు ప్రమాదంలో భారత దేశానికి చెందిన అనేకమంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారిని వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించే విధంగా చూడాలని ఎంపీ ధర్మపురి...
LATEST NEWS   Dec 17,2024 10:48 am
దుబాయ్ క్షతగాత్రులను భారత్‌కు రప్పించండి : ఎంపీ
దుబాయ్ బస్సు ప్రమాదంలో భారత దేశానికి చెందిన అనేకమంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారిని వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించే విధంగా చూడాలని ఎంపీ ధర్మపురి...
LATEST NEWS   Dec 17,2024 10:44 am
ఆశా వర్కర్ల యూనియన్ బస్సు యాత్ర
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19న చేపట్టనున్న బస్సు జాతరను జయప్రదం చేయాలని మోస్రా మండల యూనియన్ అధ్యక్షురాలు ఆసియా పిలుపునిచ్చారు....
LATEST NEWS   Dec 17,2024 10:44 am
ఆశా వర్కర్ల యూనియన్ బస్సు యాత్ర
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19న చేపట్టనున్న బస్సు జాతరను జయప్రదం చేయాలని మోస్రా మండల యూనియన్ అధ్యక్షురాలు ఆసియా పిలుపునిచ్చారు....
LATEST NEWS   Dec 17,2024 10:43 am
ఒంగోలు పోలీసులు శ‌భాష్
రాష్ట్రంలోని 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడి 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి, జల్సాలు చేస్తున్న దొంగల ముఠాను ఒంగోలు పోలీసులు...
LATEST NEWS   Dec 17,2024 10:43 am
ఒంగోలు పోలీసులు శ‌భాష్
రాష్ట్రంలోని 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడి 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి, జల్సాలు చేస్తున్న దొంగల ముఠాను ఒంగోలు పోలీసులు...
LATEST NEWS   Dec 17,2024 10:39 am
బిల్లుల మంజూరులో జాప్యమెందుకు
రాష్ట్ర వ్యాప్తంగా సీడీపీ, ఎస్‌డీపీ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి కూడా బిల్లులను ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదో చెప్పాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి...
LATEST NEWS   Dec 17,2024 10:39 am
బిల్లుల మంజూరులో జాప్యమెందుకు
రాష్ట్ర వ్యాప్తంగా సీడీపీ, ఎస్‌డీపీ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి కూడా బిల్లులను ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదో చెప్పాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి...
LATEST NEWS   Dec 17,2024 10:38 am
త‌ప్పైంది మ‌న్నించండి
మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్బంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌కు తాను చింతిస్తున్నాన‌ని అన్నారు. మాజీ మంత్రి జోగి ర‌మేష్...
LATEST NEWS   Dec 17,2024 10:38 am
త‌ప్పైంది మ‌న్నించండి
మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్బంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌కు తాను చింతిస్తున్నాన‌ని అన్నారు. మాజీ మంత్రి జోగి ర‌మేష్...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
బాలుడిపై ఎలుగుబంటి దాడి
బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుర్నాపల్లికి చెందిన పన్నెండేళ్ల సుష్మిత్ మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
బాలుడిపై ఎలుగుబంటి దాడి
బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుర్నాపల్లికి చెందిన పన్నెండేళ్ల సుష్మిత్ మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
నిజామాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, కుటుంబ సభ్యుల కంటి సమస్యల పరిష్కారానికి...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
నిజామాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, కుటుంబ సభ్యుల కంటి సమస్యల పరిష్కారానికి...
LATEST NEWS   Dec 17,2024 10:28 am
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.ప్రజాపాలన...
LATEST NEWS   Dec 17,2024 10:28 am
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.ప్రజాపాలన...
LATEST NEWS   Dec 17,2024 10:26 am
క్రమబద్ధీకరించే వరకూ సమ్మె
త‌మ‌ను ప‌ర్మినెంట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త ఏడు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట వినూత్న నిర‌స‌న తెలిపారు. చెవుల్లో...
LATEST NEWS   Dec 17,2024 10:26 am
క్రమబద్ధీకరించే వరకూ సమ్మె
త‌మ‌ను ప‌ర్మినెంట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త ఏడు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట వినూత్న నిర‌స‌న తెలిపారు. చెవుల్లో...
LATEST NEWS   Dec 17,2024 10:24 am
ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌మిష‌న‌ర్ గుస్సా
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. న‌గ‌రంలోని క‌ముని చెరువు, మైస‌మ్మ చెరువుల‌ను సంద‌ర్శించారు. కొత్త‌గా ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే...
LATEST NEWS   Dec 17,2024 10:24 am
ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌మిష‌న‌ర్ గుస్సా
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. న‌గ‌రంలోని క‌ముని చెరువు, మైస‌మ్మ చెరువుల‌ను సంద‌ర్శించారు. కొత్త‌గా ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే...
LATEST NEWS   Dec 17,2024 08:45 am
ఆల‌యానికి ఈవో వ‌ద్దంటూ ఆందోళ‌న‌
వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ ప‌రిధిలోకి వ‌ద్దంటూ గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే...
LATEST NEWS   Dec 17,2024 08:45 am
ఆల‌యానికి ఈవో వ‌ద్దంటూ ఆందోళ‌న‌
వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ ప‌రిధిలోకి వ‌ద్దంటూ గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే...
⚠️ You are not allowed to copy content or view source