Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Mar 04,2025 01:30 pm
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల విజయం
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ఫలితం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పేరబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. 28 టేబుళ్లు 7వ...
LATEST NEWS Mar 04,2025 01:30 pm
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల విజయం
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ఫలితం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పేరబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. 28 టేబుళ్లు 7వ...
LATEST NEWS Mar 04,2025 01:21 pm
మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళా సంఘాలకు తీపి కబురు చెప్పింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ జీవో...
LATEST NEWS Mar 04,2025 01:21 pm
మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళా సంఘాలకు తీపి కబురు చెప్పింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ జీవో...
LATEST NEWS Mar 04,2025 01:10 pm
పని చేసే ప్రదేశాలలో మహిళల కోసం చట్టం
పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్హెచ్ చట్టం అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి...
LATEST NEWS Mar 04,2025 01:10 pm
పని చేసే ప్రదేశాలలో మహిళల కోసం చట్టం
పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్హెచ్ చట్టం అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి...
LATEST NEWS Mar 04,2025 12:43 pm
మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా
సర్పంచ్ హత్య వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ అందుకే తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు...
LATEST NEWS Mar 04,2025 12:43 pm
మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా
సర్పంచ్ హత్య వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ అందుకే తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు...
LATEST NEWS Mar 04,2025 12:14 pm
పేదరికంలో 9వ స్థానంలో ఉన్న ఏపీ
సోషియో ఎకనామిక్ సర్వే కీలక ప్రకటన చేసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పేదరిక స్థాయిని అంచనా వేసింది. పేదరికంలో రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో...
LATEST NEWS Mar 04,2025 12:14 pm
పేదరికంలో 9వ స్థానంలో ఉన్న ఏపీ
సోషియో ఎకనామిక్ సర్వే కీలక ప్రకటన చేసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పేదరిక స్థాయిని అంచనా వేసింది. పేదరికంలో రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో...
BIG NEWS Mar 04,2025 11:43 am
సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టు
MBNR: తెలంగాణ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాదులోని అంగన్వాడీ డైరెక్టర్ను కలిసేందుకు వెళ్తుండగా సీఐటీయూ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ...
BIG NEWS Mar 04,2025 11:43 am
సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టు
MBNR: తెలంగాణ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాదులోని అంగన్వాడీ డైరెక్టర్ను కలిసేందుకు వెళ్తుండగా సీఐటీయూ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ...
LATEST NEWS Mar 04,2025 10:59 am
చెవిరెడ్డికి సవాల్ విసిరిన సుధారెడ్డి
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు....
LATEST NEWS Mar 04,2025 10:59 am
చెవిరెడ్డికి సవాల్ విసిరిన సుధారెడ్డి
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు....
LATEST NEWS Mar 04,2025 10:42 am
కోదండరాంకు బిగ్ షాక్
ఎమ్మెల్సీ కోదండరాంకు బిగ్ షాక్ తగిలింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బలపర్చిన అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు మాత్రమే...
LATEST NEWS Mar 04,2025 10:42 am
కోదండరాంకు బిగ్ షాక్
ఎమ్మెల్సీ కోదండరాంకు బిగ్ షాక్ తగిలింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బలపర్చిన అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు మాత్రమే...
LATEST NEWS Mar 04,2025 10:35 am
ఇంటర్ స్టూడెంట్స్ కు ఖుష్ కబర్
రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 1,2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తామని...
LATEST NEWS Mar 04,2025 10:35 am
ఇంటర్ స్టూడెంట్స్ కు ఖుష్ కబర్
రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 1,2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తామని...
LATEST NEWS Mar 04,2025 10:23 am
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు
ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన 5 స్థానాలలో ఒకటి జనసేన పార్టీకి చెందిన నాగబాబు కొణిదెలకు కేటాయించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంతో...
LATEST NEWS Mar 04,2025 10:23 am
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు
ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన 5 స్థానాలలో ఒకటి జనసేన పార్టీకి చెందిన నాగబాబు కొణిదెలకు కేటాయించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంతో...
LATEST NEWS Mar 04,2025 10:07 am
మల్కా కొమరయ్య గ్రాండ్ విక్టరీ
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య 5,900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇది చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్....
LATEST NEWS Mar 04,2025 10:07 am
మల్కా కొమరయ్య గ్రాండ్ విక్టరీ
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య 5,900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇది చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్....
LATEST NEWS Mar 04,2025 09:55 am
ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తమ పార్టీ అభ్యర్థిని కాదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీపాల్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించారు. వరంగల్...
LATEST NEWS Mar 04,2025 09:55 am
ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తమ పార్టీ అభ్యర్థిని కాదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీపాల్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించారు. వరంగల్...
LATEST NEWS Mar 04,2025 09:43 am
జాతీయ పసుపు బోర్డు సెక్రెటరీగా భవానీ బాధ్యతలు
జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా నియమించబడ్డ భవాని నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డిని...
LATEST NEWS Mar 04,2025 09:43 am
జాతీయ పసుపు బోర్డు సెక్రెటరీగా భవానీ బాధ్యతలు
జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా నియమించబడ్డ భవాని నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డిని...
LATEST NEWS Mar 04,2025 09:43 am
ఢిల్లీ టూర్ లో సీఎం రేవంత్ బిజీ
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సీఎంగా కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు 37 సార్లు ఢిల్లీకి వెళ్లారు. గతంలో ఏ...
LATEST NEWS Mar 04,2025 09:43 am
ఢిల్లీ టూర్ లో సీఎం రేవంత్ బిజీ
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సీఎంగా కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు 37 సార్లు ఢిల్లీకి వెళ్లారు. గతంలో ఏ...
BIG NEWS Mar 04,2025 09:34 am
ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
MBNR: ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించాలని...
BIG NEWS Mar 04,2025 09:34 am
ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
MBNR: ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించాలని...
BIG NEWS Mar 04,2025 09:33 am
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
MBNR: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం..బాలానగర్ మండలంలోని మాచారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహేశ్ మాచారం...
BIG NEWS Mar 04,2025 09:33 am
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
MBNR: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం..బాలానగర్ మండలంలోని మాచారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహేశ్ మాచారం...
LATEST NEWS Mar 04,2025 09:33 am
వల్లభనేని వంశీపై మరో కేసు
టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే పలు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది....
LATEST NEWS Mar 04,2025 09:33 am
వల్లభనేని వంశీపై మరో కేసు
టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే పలు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది....
LATEST NEWS Mar 04,2025 09:13 am
ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇవాళ జరిగే సెమీస్ నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. బలమైన పాకిస్తాన్, న్యూజిలాండ్...
LATEST NEWS Mar 04,2025 09:13 am
ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇవాళ జరిగే సెమీస్ నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. బలమైన పాకిస్తాన్, న్యూజిలాండ్...
LATEST NEWS Mar 04,2025 09:04 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 683 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 453 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు,...
LATEST NEWS Mar 04,2025 09:04 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 683 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 453 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు,...
ENTERTAINMENT Mar 03,2025 11:59 pm
Jo Sharma Attends Oscars 2025, Promotes Upcoming Film 'M4M'
ENTERTAINMENT Mar 03,2025 11:59 pm
Jo Sharma Attends Oscars 2025, Promotes Upcoming Film 'M4M'
« Previous
Next »
Showing
9701
to
9720
of
20597
results
‹
1
2
...
483
484
485
486
487
488
489
...
1029
1030
›
⚠️ You are not allowed to copy content or view source