సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
NEWS Apr 01,2025 06:05 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు మెట్పల్లి పట్టణంలో రేషన్ షాప్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరం, జువ్వడి కృష్ణారావు, మెట్పల్లి పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.