Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS May 13,2025 05:26 pm
ఏపీకి వచ్చేందుకు 91 కంపెనీలు సిద్దం
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రతి కంపెనీకి ఒక...
LATEST NEWS May 13,2025 05:26 pm
ఏపీకి వచ్చేందుకు 91 కంపెనీలు సిద్దం
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రతి కంపెనీకి ఒక...
LATEST NEWS May 13,2025 05:23 pm
పాకిస్తాన్ పై భగ్గుమన్న ప్రధాని
పాకిస్థాన్కి తిరిగి లేచే అవకాశం కూడా ఇవ్వమని ప్రకటించారు ప్రధాని మోదీ. ఆ దేశ ఆర్మీకి మనం ఇదివరకే హెచ్చరించామని అన్నారు. ఎయిర్ బేస్ ను ఇవాళ...
LATEST NEWS May 13,2025 05:23 pm
పాకిస్తాన్ పై భగ్గుమన్న ప్రధాని
పాకిస్థాన్కి తిరిగి లేచే అవకాశం కూడా ఇవ్వమని ప్రకటించారు ప్రధాని మోదీ. ఆ దేశ ఆర్మీకి మనం ఇదివరకే హెచ్చరించామని అన్నారు. ఎయిర్ బేస్ ను ఇవాళ...
LATEST NEWS May 13,2025 05:20 pm
కేటీఆర్ కి పార్టీ పగ్గాలు ఇస్తే ఓకే
మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తమ నాయకుడని అన్నారు. అయితే ఒకవేళ పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కు అప్పగిస్తే తాను వ్యతిరేకించనని,...
LATEST NEWS May 13,2025 05:20 pm
కేటీఆర్ కి పార్టీ పగ్గాలు ఇస్తే ఓకే
మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తమ నాయకుడని అన్నారు. అయితే ఒకవేళ పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కు అప్పగిస్తే తాను వ్యతిరేకించనని,...
LATEST NEWS May 13,2025 04:31 pm
సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలు రిలీజ్
CBSE పది, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది.దేశంలో 7,842 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. 12వ తరగతి...
LATEST NEWS May 13,2025 04:31 pm
సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలు రిలీజ్
CBSE పది, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది.దేశంలో 7,842 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. 12వ తరగతి...
LATEST NEWS May 13,2025 04:25 pm
ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో విషయం తేలేవరకు అరెస్ట్ చేయవద్దంటూ పేర్కొంది....
LATEST NEWS May 13,2025 04:25 pm
ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో విషయం తేలేవరకు అరెస్ట్ చేయవద్దంటూ పేర్కొంది....
LATEST NEWS May 13,2025 04:15 pm
సీఎంను కలిసిన ఆర్టీఐ కమిషనర్లు
నూతనంగా నియమించబడిన ఆర్టీఐ కమిషనర్లు సీఎంను మర్యాద పూర్వకంగా జూబ్లీ హిల్స్ నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి,...
LATEST NEWS May 13,2025 04:15 pm
సీఎంను కలిసిన ఆర్టీఐ కమిషనర్లు
నూతనంగా నియమించబడిన ఆర్టీఐ కమిషనర్లు సీఎంను మర్యాద పూర్వకంగా జూబ్లీ హిల్స్ నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి,...
LATEST NEWS May 13,2025 04:15 pm
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై సర్కార్ ఫోకస్
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఫ్లంజ్ పూల్, దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లు, కొండ భాగం కోతకు గురికావడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం...
LATEST NEWS May 13,2025 04:15 pm
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై సర్కార్ ఫోకస్
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఫ్లంజ్ పూల్, దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లు, కొండ భాగం కోతకు గురికావడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం...
LATEST NEWS May 13,2025 04:07 pm
అటవీ శాఖపై మంత్రి సమీక్ష
అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష చేపట్టారు. వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల తాగు నీటి సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ...
LATEST NEWS May 13,2025 04:07 pm
అటవీ శాఖపై మంత్రి సమీక్ష
అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష చేపట్టారు. వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల తాగు నీటి సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ...
LATEST NEWS May 13,2025 03:41 pm
ఇరిగేషన్ పనుల నిర్వహణ కోసం రూ. 344 కోట్లు
ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు రూ. 344 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. వందల,వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు...
LATEST NEWS May 13,2025 03:41 pm
ఇరిగేషన్ పనుల నిర్వహణ కోసం రూ. 344 కోట్లు
ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు రూ. 344 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. వందల,వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు...
LATEST NEWS May 13,2025 03:17 pm
అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉండగా మార్చినట్లు తెలిపింది....
LATEST NEWS May 13,2025 03:17 pm
అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉండగా మార్చినట్లు తెలిపింది....
LATEST NEWS May 13,2025 03:01 pm
రోడ్డు ప్రమాదం మంత్రి సంతాపం
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పొందారు. మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల...
LATEST NEWS May 13,2025 03:01 pm
రోడ్డు ప్రమాదం మంత్రి సంతాపం
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పొందారు. మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల...
LATEST NEWS May 13,2025 02:58 pm
పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు ప్రజల నుండి చెత్త సేకరించినప్పుడు గాని , చెత్త...
LATEST NEWS May 13,2025 02:58 pm
పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు ప్రజల నుండి చెత్త సేకరించినప్పుడు గాని , చెత్త...
LATEST NEWS May 13,2025 02:48 pm
మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షలు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఇదే విధానాన్ని...
LATEST NEWS May 13,2025 02:48 pm
మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షలు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఇదే విధానాన్ని...
LATEST NEWS May 13,2025 02:44 pm
11 మంది సైనికులు చని పోయారు
పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో 11 మంది తమ దేశానికి చెందిన సైనికులు చని పోయారని వెల్లడించింది. మరో 78...
LATEST NEWS May 13,2025 02:44 pm
11 మంది సైనికులు చని పోయారు
పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో 11 మంది తమ దేశానికి చెందిన సైనికులు చని పోయారని వెల్లడించింది. మరో 78...
LATEST NEWS May 13,2025 01:30 pm
బృందావనం సన్నిధిలో కోహ్లీ దంపతులు
ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ కు చేరుకున్నారు ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ. తను తాజాగా టెస్టు క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు....
LATEST NEWS May 13,2025 01:30 pm
బృందావనం సన్నిధిలో కోహ్లీ దంపతులు
ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ కు చేరుకున్నారు ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ. తను తాజాగా టెస్టు క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు....
LATEST NEWS May 13,2025 12:38 pm
లిక్కర్ స్కామ్ కేసులో గోవిందప్ప అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న గోవిందప్ప బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కర్ణాటకలోని మైసూర్ లో సిట్ అదుపులోకి తీసుకుంది. పక్కా...
LATEST NEWS May 13,2025 12:38 pm
లిక్కర్ స్కామ్ కేసులో గోవిందప్ప అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న గోవిందప్ప బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కర్ణాటకలోని మైసూర్ లో సిట్ అదుపులోకి తీసుకుంది. పక్కా...
LATEST NEWS May 13,2025 12:28 pm
మల్లాపూర్లో KDCC బ్యాంక్ భవనాన్ని ప్రారంభించిన చైర్మన్, ఎమ్మెల్యే
మల్లాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసిసి బ్యాంక్ భవనాన్ని డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS May 13,2025 12:28 pm
మల్లాపూర్లో KDCC బ్యాంక్ భవనాన్ని ప్రారంభించిన చైర్మన్, ఎమ్మెల్యే
మల్లాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసిసి బ్యాంక్ భవనాన్ని డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS May 13,2025 12:26 pm
కొండూరి రవీందర్ రావుకి సన్మానం
మెట్పల్లికి వచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంకు జిల్లా కోఆపరేటివ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాజీ సింగిల్ విండో చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి ఇంటికి...
LATEST NEWS May 13,2025 12:26 pm
కొండూరి రవీందర్ రావుకి సన్మానం
మెట్పల్లికి వచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంకు జిల్లా కోఆపరేటివ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాజీ సింగిల్ విండో చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి ఇంటికి...
LATEST NEWS May 13,2025 10:42 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 760 మంది భక్తులు దర్శించుకున్నారు. 27...
LATEST NEWS May 13,2025 10:42 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 760 మంది భక్తులు దర్శించుకున్నారు. 27...
LATEST NEWS May 13,2025 10:03 am
పాకిస్తాన్ జర జాగ్రత్త - మోదీ
దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి మోదీ. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి...
LATEST NEWS May 13,2025 10:03 am
పాకిస్తాన్ జర జాగ్రత్త - మోదీ
దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి మోదీ. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి...
« Previous
Next »
Showing
7521
to
7540
of
21124
results
‹
1
2
...
374
375
376
377
378
379
380
...
1056
1057
›
⚠️ You are not allowed to copy content or view source