Logo
Download our app
LATEST NEWS   Oct 08,2024 10:03 am
పేద క్రీడాకారుల‌ను ఆదుకుంటాం
ధర్మారం మండలం మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలిబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన...
LATEST NEWS   Oct 08,2024 10:03 am
పేద క్రీడాకారుల‌ను ఆదుకుంటాం
ధర్మారం మండలం మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలిబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన...
LATEST NEWS   Oct 08,2024 10:02 am
రైతు నాయకులతో బీజేపి సభ్యత్వ నమోదు
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో రైతు నాయకులతో కలిసి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు బీజేపి చేస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించాలని...
LATEST NEWS   Oct 08,2024 10:02 am
రైతు నాయకులతో బీజేపి సభ్యత్వ నమోదు
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో రైతు నాయకులతో కలిసి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు బీజేపి చేస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించాలని...
ENTERTAINMENT   Oct 08,2024 06:22 am
మూడో ‘దృశ్యం’తో ముగిస్తారు!
జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో దృశ్యం-3 మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయ‌ట‌. 2025 క్రిస్మస్ నాటికి విడుదల చేసేలా...
ENTERTAINMENT   Oct 08,2024 06:22 am
మూడో ‘దృశ్యం’తో ముగిస్తారు!
జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో దృశ్యం-3 మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయ‌ట‌. 2025 క్రిస్మస్ నాటికి విడుదల చేసేలా...
LATEST NEWS   Oct 08,2024 05:46 am
తాజ్‌మ‌హల్‌కు మాల్దీవుల అధ్యక్షుడు
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తన సతీమణితో కలిసి తాజ్‌మ‌హల్‌ను సందర్శించారు. తాజ్‌మ‌హల్‌ ముందు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. 4 రోజుల ద్వైపాక్షిక...
LATEST NEWS   Oct 08,2024 05:46 am
తాజ్‌మ‌హల్‌కు మాల్దీవుల అధ్యక్షుడు
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తన సతీమణితో కలిసి తాజ్‌మ‌హల్‌ను సందర్శించారు. తాజ్‌మ‌హల్‌ ముందు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. 4 రోజుల ద్వైపాక్షిక...
ASTROLOGY   Oct 08,2024 05:39 am
రూ. 2.30 కోట్ల కరెన్సీతో అలంకారం
జంగారెడ్డిగూడెం: శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మను రూ. 2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్సవాల్లో మంగళవారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు...
ASTROLOGY   Oct 08,2024 05:39 am
రూ. 2.30 కోట్ల కరెన్సీతో అలంకారం
జంగారెడ్డిగూడెం: శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మను రూ. 2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్సవాల్లో మంగళవారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు...
LATEST NEWS   Oct 08,2024 05:01 am
పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖాన...
LATEST NEWS   Oct 08,2024 05:01 am
పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖాన...
BIG NEWS   Oct 08,2024 05:00 am
హర్యానాలో ఆధిక్యంలోకి బీజేపీ
హర్యానాలో బీజేపీ ఆధిక్యంలోకి వ‌చ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటింది బీజేపీ. హర్యానాలో కాంగ్రెస్ 38,బీజేపీ 46, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యం. జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ కూటమి ...
BIG NEWS   Oct 08,2024 05:00 am
హర్యానాలో ఆధిక్యంలోకి బీజేపీ
హర్యానాలో బీజేపీ ఆధిక్యంలోకి వ‌చ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటింది బీజేపీ. హర్యానాలో కాంగ్రెస్ 38,బీజేపీ 46, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యం. జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ కూటమి ...
LATEST NEWS   Oct 08,2024 04:44 am
లే క‌న్న‌య్యా.. ఇంటికెళ్లిపోదాం..
అన్నమయ్య జిల్లా: ఓ వైపు కన్నీరు కారుస్తూనే మరోవైపు భ్రమతో కుమారుడి మృతదేహం పక్కనే కూర్చుని అతడితో ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళిపోతామనీ చెబుతోంది. బాబూరామ్, శిరీష...
LATEST NEWS   Oct 08,2024 04:44 am
లే క‌న్న‌య్యా.. ఇంటికెళ్లిపోదాం..
అన్నమయ్య జిల్లా: ఓ వైపు కన్నీరు కారుస్తూనే మరోవైపు భ్రమతో కుమారుడి మృతదేహం పక్కనే కూర్చుని అతడితో ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళిపోతామనీ చెబుతోంది. బాబూరామ్, శిరీష...
BIG NEWS   Oct 08,2024 04:20 am
ఉత్కంఠ‌త రేపుతోన్న ఫ‌లితాలు
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానాలో హస్తం పార్టీ జోరు కనిపిస్తోంది. కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు BJP...
BIG NEWS   Oct 08,2024 04:20 am
ఉత్కంఠ‌త రేపుతోన్న ఫ‌లితాలు
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానాలో హస్తం పార్టీ జోరు కనిపిస్తోంది. కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు BJP...
LATEST NEWS   Oct 08,2024 04:08 am
ఆరంభ ట్రెండ్స్.. సంబరాలు షురూ..
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత‌ కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ విషయానికి వస్తే.. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో...
LATEST NEWS   Oct 08,2024 04:08 am
ఆరంభ ట్రెండ్స్.. సంబరాలు షురూ..
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత‌ కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ విషయానికి వస్తే.. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో...
BIG NEWS   Oct 08,2024 04:04 am
నేడు భగీరధ నీటి సరఫరా బంద్
జోగిపేట: సంగారెడ్డి జిల్లాలో అందోల్-జోగిపేట పురపాలన పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరాను మంగళవారం నిలిపివేస్తున్నట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. పుల్కల్ మండలం పేద్దారెడిపేట శివారులో మిషన్...
BIG NEWS   Oct 08,2024 04:04 am
నేడు భగీరధ నీటి సరఫరా బంద్
జోగిపేట: సంగారెడ్డి జిల్లాలో అందోల్-జోగిపేట పురపాలన పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరాను మంగళవారం నిలిపివేస్తున్నట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. పుల్కల్ మండలం పేద్దారెడిపేట శివారులో మిషన్...
LATEST NEWS   Oct 08,2024 04:03 am
ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు.. రోడ్డు కూడా కనబడని పరిస్థితి..
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డుల్లో ఖాళీ స్థలాలు కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంటికి వెళ్లాలన్నా పిచ్చి...
LATEST NEWS   Oct 08,2024 04:03 am
ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు.. రోడ్డు కూడా కనబడని పరిస్థితి..
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డుల్లో ఖాళీ స్థలాలు కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంటికి వెళ్లాలన్నా పిచ్చి...
LATEST NEWS   Oct 08,2024 04:01 am
పండుగలు శాంతిభద్రతల మధ్య జరగాలని వినతిపత్రం
మల్యాల మండల కేంద్రంలో ఈనెల 10, 12న జరగబోయే బతుకమ్మ, దసరా పండుగల వేడుకలు శాంతి భద్రతల మధ్య జరగాలని, జగిత్యాల జిల్లా ధర్మ సమాజ్ పార్టీ...
LATEST NEWS   Oct 08,2024 04:01 am
పండుగలు శాంతిభద్రతల మధ్య జరగాలని వినతిపత్రం
మల్యాల మండల కేంద్రంలో ఈనెల 10, 12న జరగబోయే బతుకమ్మ, దసరా పండుగల వేడుకలు శాంతి భద్రతల మధ్య జరగాలని, జగిత్యాల జిల్లా ధర్మ సమాజ్ పార్టీ...
LATEST NEWS   Oct 07,2024 06:07 pm
అమ్మవారికి బోనాలు సమర్పించిన గుజరాతీలు
మెట్ పల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయంలో గుజరాత్ నుండి వచ్చి స్థానికంగా స్థిరపడిన గుజరాతీలు ఈరోజు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ప్రతిరోజు దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నారు....
LATEST NEWS   Oct 07,2024 06:07 pm
అమ్మవారికి బోనాలు సమర్పించిన గుజరాతీలు
మెట్ పల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయంలో గుజరాత్ నుండి వచ్చి స్థానికంగా స్థిరపడిన గుజరాతీలు ఈరోజు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ప్రతిరోజు దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నారు....
LATEST NEWS   Oct 07,2024 06:05 pm
దుర్గామాతకు బోనాలు సమర్పణ
మెట్ పల్లి పట్టణంలోని కళానగర్, మున్నూరు కాపు సంఘం, ఆదర్శనగర్, హనుమాన్ నగర్, త్రిశక్తి ఆలయం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతలకు సోమవారం బోనాలను సమర్పించారు. అధిక...
LATEST NEWS   Oct 07,2024 06:05 pm
దుర్గామాతకు బోనాలు సమర్పణ
మెట్ పల్లి పట్టణంలోని కళానగర్, మున్నూరు కాపు సంఘం, ఆదర్శనగర్, హనుమాన్ నగర్, త్రిశక్తి ఆలయం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతలకు సోమవారం బోనాలను సమర్పించారు. అధిక...
LATEST NEWS   Oct 07,2024 04:48 pm
అనుమానాస్పదంగా యువకుడు మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట శివారులో శాయంపేట గ్రామానికి చెందిన సాయి కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం...
LATEST NEWS   Oct 07,2024 04:48 pm
అనుమానాస్పదంగా యువకుడు మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట శివారులో శాయంపేట గ్రామానికి చెందిన సాయి కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం...
LATEST NEWS   Oct 07,2024 04:48 pm
ఆ విష‌యాలు మోదీకి వివరించాను
ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై మోదీకి కృతజ్ఞలు...
LATEST NEWS   Oct 07,2024 04:48 pm
ఆ విష‌యాలు మోదీకి వివరించాను
ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై మోదీకి కృతజ్ఞలు...
LATEST NEWS   Oct 07,2024 04:44 pm
తప్పిపోయిన బాబు తల్లికి అప్పగింత‌
రెంజర్ల మండలంకు చెందిన అనుషిత్ (4) మెట్‌ప‌ల్లి బస్ స్టేషన్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ వద్ద సోమవారం తప్పిపోయాడు. ఆర్టీసీ సిబ్బంది బాబును గుర్తించి పేరు,...
LATEST NEWS   Oct 07,2024 04:44 pm
తప్పిపోయిన బాబు తల్లికి అప్పగింత‌
రెంజర్ల మండలంకు చెందిన అనుషిత్ (4) మెట్‌ప‌ల్లి బస్ స్టేషన్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ వద్ద సోమవారం తప్పిపోయాడు. ఆర్టీసీ సిబ్బంది బాబును గుర్తించి పేరు,...
LATEST NEWS   Oct 07,2024 04:43 pm
గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా కోసం మార్గదర్శకాలు
గల్ఫ్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కొరకు మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో G.O ms.206‌ సోమవారం విడుదల చేసింది. గల్ఫ్ కార్మికుల...
LATEST NEWS   Oct 07,2024 04:43 pm
గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా కోసం మార్గదర్శకాలు
గల్ఫ్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కొరకు మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో G.O ms.206‌ సోమవారం విడుదల చేసింది. గల్ఫ్ కార్మికుల...
BIG NEWS   Oct 07,2024 04:40 pm
ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు....
BIG NEWS   Oct 07,2024 04:40 pm
ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు....
⚠️ You are not allowed to copy content or view source