Logo
Download our app
ఫేక్​ కోర్ట్.. ఐదేళ్లుగా జడ్జిలా తీర్పులు..
NEWS   Oct 22,2024 05:59 pm
గుజరాత్​లో నకిలీ కోర్టు గుట్టురట్టు అయ్యింది. ఐదేళ్లుగా నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, జడ్జిగా తీర్పులు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీనగర్‌ కార్యాలయంలో నిజమైన కోర్టు వాతావరణాన్ని శామ్యూల్ సృష్టించాడని, శామ్యూల్ అనుచరులే న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులుగా నటిస్తారని పోలీసులు తెలిపారు.

Top News


LATEST NEWS   Nov 28,2025 03:50 pm
డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో...
LATEST NEWS   Nov 28,2025 03:50 pm
డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో...
BIG NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల...
BIG NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల...
LATEST NEWS   Nov 28,2025 01:27 pm
ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో...
LATEST NEWS   Nov 28,2025 01:27 pm
ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో...
⚠️ You are not allowed to copy content or view source