Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 17,2026 10:30 pm
విద్యుత్ సమస్యపై ప్రజావాణిలో పిర్యాదు
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రధాన రహదారి, పెద్దమ్మ గుడికి గత 2 నెలలుగా పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖల సమన్వయ లోపం వల్ల విద్యుత్...
LATEST NEWS Aug 17,2026 10:30 pm
విద్యుత్ సమస్యపై ప్రజావాణిలో పిర్యాదు
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రధాన రహదారి, పెద్దమ్మ గుడికి గత 2 నెలలుగా పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖల సమన్వయ లోపం వల్ల విద్యుత్...
LATEST NEWS Aug 17,2026 10:29 pm
తెలంగాణ ‘సర్’ లిస్టులో మీ పేరుందా?
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాను EC విడుదల చేసింది. మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే https://www.eci.gov.in లో పైన ఉన్న...
LATEST NEWS Aug 17,2026 10:29 pm
తెలంగాణ ‘సర్’ లిస్టులో మీ పేరుందా?
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాను EC విడుదల చేసింది. మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే https://www.eci.gov.in లో పైన ఉన్న...
LATEST NEWS Aug 17,2026 10:05 pm
పీఎంజే జువెలర్స్ దొంగతనం కేసు నిందితులపై పీడీ యాక్ట్
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలర్స్ లో రూ.82 లక్షల చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు....
LATEST NEWS Aug 17,2026 10:05 pm
పీఎంజే జువెలర్స్ దొంగతనం కేసు నిందితులపై పీడీ యాక్ట్
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలర్స్ లో రూ.82 లక్షల చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు....
LATEST NEWS Aug 17,2026 10:04 pm
బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు రాయికల్ మండల ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని...
LATEST NEWS Aug 17,2026 10:04 pm
బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు రాయికల్ మండల ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని...
LATEST NEWS Aug 17,2026 10:04 pm
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ,...
LATEST NEWS Aug 17,2026 10:04 pm
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ,...
LATEST NEWS Aug 17,2026 09:53 pm
అనధికార ప్రెస్ స్టికర్లపై చర్యలు తీసుకోవాలి.
రాయికల్: వాహనాలపై అనధికారికంగా ప్రెస్ స్టికర్, గుర్తులు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాయికల్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో...
LATEST NEWS Aug 17,2026 09:53 pm
అనధికార ప్రెస్ స్టికర్లపై చర్యలు తీసుకోవాలి.
రాయికల్: వాహనాలపై అనధికారికంగా ప్రెస్ స్టికర్, గుర్తులు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాయికల్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో...
LATEST NEWS Aug 17,2026 09:53 pm
మహిళా సాధికారతకు బలమైన అడుగు
ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ఏడాది పూర్తి సందర్భంగా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. మహిళలకు రూ.0 టికెట్లు అందించి, పథకం...
LATEST NEWS Aug 17,2026 09:53 pm
మహిళా సాధికారతకు బలమైన అడుగు
ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ఏడాది పూర్తి సందర్భంగా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. మహిళలకు రూ.0 టికెట్లు అందించి, పథకం...
LATEST NEWS Aug 17,2026 07:52 pm
కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ...
LATEST NEWS Aug 17,2026 07:52 pm
కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ...
LATEST NEWS Aug 17,2026 07:50 pm
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది...
LATEST NEWS Aug 17,2026 07:50 pm
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది...
LATEST NEWS Aug 17,2026 07:49 pm
పేదలకు అండగా CM సహాయ నిధి: MLA
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మోకాలి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో...
LATEST NEWS Aug 17,2026 07:49 pm
పేదలకు అండగా CM సహాయ నిధి: MLA
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మోకాలి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో...
LATEST NEWS Aug 17,2026 07:48 pm
గర్భిణీలకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ ఆధ్వర్యంలో ప్రసవపూర్వ సంరక్షణ (ANC) శిబిరం నిర్వహించారు. గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన...
LATEST NEWS Aug 17,2026 07:48 pm
గర్భిణీలకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ ఆధ్వర్యంలో ప్రసవపూర్వ సంరక్షణ (ANC) శిబిరం నిర్వహించారు. గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన...
LATEST NEWS Aug 17,2026 07:35 pm
కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలి
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన పనులను ప్రారంభించి కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని బాలసముద్రం బిఆర్ఎస్...
LATEST NEWS Aug 17,2026 07:35 pm
కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలి
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన పనులను ప్రారంభించి కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని బాలసముద్రం బిఆర్ఎస్...
LATEST NEWS Aug 17,2026 07:35 pm
ప్రజావాణిలో మహితాపూర్ వార్డు సభ్యుల వినతి
రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలోని పలు వార్డుల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని, గన్నెగుట్ట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద భక్తుల కోసం బస్సులు...
LATEST NEWS Aug 17,2026 07:35 pm
ప్రజావాణిలో మహితాపూర్ వార్డు సభ్యుల వినతి
రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలోని పలు వార్డుల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని, గన్నెగుట్ట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద భక్తుల కోసం బస్సులు...
LATEST NEWS Aug 17,2026 07:34 pm
కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్...
LATEST NEWS Aug 17,2026 07:34 pm
కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్...
LATEST NEWS Aug 17,2026 07:32 pm
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీటి వృథా
రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీరు వృథా అవుతోంది. పైపులైన్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు....
LATEST NEWS Aug 17,2026 07:32 pm
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీటి వృథా
రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీరు వృథా అవుతోంది. పైపులైన్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు....
LATEST NEWS Aug 17,2026 07:31 pm
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్వో
జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఖిలాగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఫార్మసీ...
LATEST NEWS Aug 17,2026 07:31 pm
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్వో
జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఖిలాగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఫార్మసీ...
LATEST NEWS Aug 17,2026 07:30 pm
హైకోర్టు కేసుతోనే పథకాల అమలులో జాప్యం
రాయికల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యానికి హైకోర్టులో దాఖలైన పిటిషన్నే కారణమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వాసం రాజేందర్ తెలిపారు. రాయికల్ ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ...
LATEST NEWS Aug 17,2026 07:30 pm
హైకోర్టు కేసుతోనే పథకాల అమలులో జాప్యం
రాయికల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యానికి హైకోర్టులో దాఖలైన పిటిషన్నే కారణమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వాసం రాజేందర్ తెలిపారు. రాయికల్ ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ...
LATEST NEWS Aug 17,2026 07:30 pm
ప్రజావాణిలో 41 వినతులు స్వీకరించిన కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 41...
LATEST NEWS Aug 17,2026 07:30 pm
ప్రజావాణిలో 41 వినతులు స్వీకరించిన కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 41...
LATEST NEWS Aug 17,2026 07:29 pm
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జగిత్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. కొరుట్లలో 2,23,022 మంది జనరల్ ఓటర్లు, 49 మంది సర్వీస్ ఓటర్లు, జగిత్యాలలో 2,09,905...
LATEST NEWS Aug 17,2026 07:29 pm
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జగిత్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. కొరుట్లలో 2,23,022 మంది జనరల్ ఓటర్లు, 49 మంది సర్వీస్ ఓటర్లు, జగిత్యాలలో 2,09,905...
LATEST NEWS Aug 17,2026 04:37 pm
వేయి స్తంభాల ఆలయంలో నాగుల పంచమి
హనుమకొండ: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో శ్రావణ మాసం తొలి సోమవారం, నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ అర్చకులు రుద్రేశ్వర స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం,...
LATEST NEWS Aug 17,2026 04:37 pm
వేయి స్తంభాల ఆలయంలో నాగుల పంచమి
హనుమకొండ: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో శ్రావణ మాసం తొలి సోమవారం, నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ అర్చకులు రుద్రేశ్వర స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం,...
« Previous
Next »
Showing
81
to
100
of
22541
results
‹
1
2
3
4
5
6
7
8
9
10
...
1127
1128
›
⚠️ You are not allowed to copy content or view source