Logo
Download our app
LATEST NEWS   Aug 19,2026 10:21 am
మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్‌ అరెస్టు
సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతి లేదంటూ పోలీసులు కోకాపేటలోని అతని ఇంటివద్ద హౌస్‌ అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న...
LATEST NEWS   Aug 19,2026 10:21 am
మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్‌ అరెస్టు
సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతి లేదంటూ పోలీసులు కోకాపేటలోని అతని ఇంటివద్ద హౌస్‌ అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే
మహిళా స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించే శ్రీలక్ష్మీ మహిళా సమాఖ్య...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే
మహిళా స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించే శ్రీలక్ష్మీ మహిళా సమాఖ్య...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
నేరాల నియంత్రణ, త్వరిత దర్యాప్తునకు ప్రాధాన్యం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమీషనరేట్‌లో నిర్వహించిన...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
నేరాల నియంత్రణ, త్వరిత దర్యాప్తునకు ప్రాధాన్యం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమీషనరేట్‌లో నిర్వహించిన...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
అచ్యుతాపురంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత.!
AKP: అచ్యుతాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
అచ్యుతాపురంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత.!
AKP: అచ్యుతాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
గొల్లపల్లి మండలంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీల నియామకం
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలంలోని ఇస్రాజ్‌పల్లి, రాపల్లి, చందోలి గ్రామాల్లో మంగళవారం ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీలను నియమించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెవుల మద్ది రమేష్...
LATEST NEWS   Aug 19,2026 09:49 am
గొల్లపల్లి మండలంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీల నియామకం
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలంలోని ఇస్రాజ్‌పల్లి, రాపల్లి, చందోలి గ్రామాల్లో మంగళవారం ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీలను నియమించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెవుల మద్ది రమేష్...
LATEST NEWS   Aug 19,2026 09:47 am
పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్: కుమ్మరిపెల్లి గ్రామంలో తునికి జయ నాగరాజు, బొప్పరపు కమల బాలరాజు, మాధురి సాయి వారికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్...
LATEST NEWS   Aug 19,2026 09:47 am
పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్: కుమ్మరిపెల్లి గ్రామంలో తునికి జయ నాగరాజు, బొప్పరపు కమల బాలరాజు, మాధురి సాయి వారికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్...
BIG NEWS   Aug 19,2026 06:00 am
ప్రిన్సిపల్‌ను చంపింది పదో తరగతి విద్యార్థులే?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
BIG NEWS   Aug 19,2026 06:00 am
ప్రిన్సిపల్‌ను చంపింది పదో తరగతి విద్యార్థులే?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య...
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య...
LATEST NEWS   Aug 18,2026 08:43 pm
పంటల సస్యరక్షణపై రైతులకు అవగాహన
భీమారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు, నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జగిత్యాల...
LATEST NEWS   Aug 18,2026 08:43 pm
పంటల సస్యరక్షణపై రైతులకు అవగాహన
భీమారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు, నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జగిత్యాల...
LATEST NEWS   Aug 18,2026 08:43 pm
అంగన్వాడీ కేంద్రాల్లో సీడీపీఓ ఆకస్మిక తనిఖీ
రాయికల్ పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను అదనపు సీడీపీఓ రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీస్కూల్ కార్యకలాపాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పనులను పరిశీలించి టీచర్లకు పలు...
LATEST NEWS   Aug 18,2026 08:43 pm
అంగన్వాడీ కేంద్రాల్లో సీడీపీఓ ఆకస్మిక తనిఖీ
రాయికల్ పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను అదనపు సీడీపీఓ రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీస్కూల్ కార్యకలాపాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పనులను పరిశీలించి టీచర్లకు పలు...
LATEST NEWS   Aug 18,2026 08:42 pm
రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన
జగిత్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కృష్ణ కుమారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని Dy.DMHO డా.జైపాల్ రెడ్డి సందర్శించి...
LATEST NEWS   Aug 18,2026 08:42 pm
రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన
జగిత్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కృష్ణ కుమారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని Dy.DMHO డా.జైపాల్ రెడ్డి సందర్శించి...
LATEST NEWS   Aug 18,2026 08:42 pm
మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్ లో వైద్య శిబిరం
వెల్గటూర్ మండలం కోటిలింగాల మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర హాస్టల్‌లో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా.సమీనా ఆధ్వర్యంలో ఉచిత యునాని వైద్య శిబిరం...
LATEST NEWS   Aug 18,2026 08:42 pm
మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్ లో వైద్య శిబిరం
వెల్గటూర్ మండలం కోటిలింగాల మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర హాస్టల్‌లో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా.సమీనా ఆధ్వర్యంలో ఉచిత యునాని వైద్య శిబిరం...
LATEST NEWS   Aug 18,2026 08:42 pm
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఈగల్ టీం
కరీంనగర్ : మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిపుణులు పిలుపునిచ్చారు. స్థానిక కిమ్స్ కళాశాలలో శుక్రవారం ఈగల్ టీం, మహిళా...
LATEST NEWS   Aug 18,2026 08:42 pm
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఈగల్ టీం
కరీంనగర్ : మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిపుణులు పిలుపునిచ్చారు. స్థానిక కిమ్స్ కళాశాలలో శుక్రవారం ఈగల్ టీం, మహిళా...
LATEST NEWS   Aug 18,2026 08:41 pm
₹20 ప్రీమియంతో ₹2 లక్షల బీమా
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రాయికల్‌కు చెందిన చొప్పదండి నర్సయ్య కుటుంబానికి ₹2 లక్షల బీమా పరిహారం అందింది. నర్సయ్య యూనియన్ బ్యాంకులో ఈ...
LATEST NEWS   Aug 18,2026 08:41 pm
₹20 ప్రీమియంతో ₹2 లక్షల బీమా
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రాయికల్‌కు చెందిన చొప్పదండి నర్సయ్య కుటుంబానికి ₹2 లక్షల బీమా పరిహారం అందింది. నర్సయ్య యూనియన్ బ్యాంకులో ఈ...
LATEST NEWS   Aug 18,2026 08:40 pm
ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం
కొండగట్టు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వైద్యాధికారులకు సూచించారు. మల్యాల మండలం కొండగట్టు...
LATEST NEWS   Aug 18,2026 08:40 pm
ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం
కొండగట్టు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వైద్యాధికారులకు సూచించారు. మల్యాల మండలం కొండగట్టు...
LATEST NEWS   Aug 18,2026 08:40 pm
ఉపాధి పని కల్పించాలంటూ గిరిజనుల వినూత్న నిరసన
రావికమతం మండలం బుడ్డిబంద గిరిజన రెవెన్యూ గ్రామంలో ఉపాధి పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కంచాలు పట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. గ్రామంలో 56 గిరిజన...
LATEST NEWS   Aug 18,2026 08:40 pm
ఉపాధి పని కల్పించాలంటూ గిరిజనుల వినూత్న నిరసన
రావికమతం మండలం బుడ్డిబంద గిరిజన రెవెన్యూ గ్రామంలో ఉపాధి పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కంచాలు పట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. గ్రామంలో 56 గిరిజన...
LATEST NEWS   Aug 18,2026 08:39 pm
వడ్డాది శారదా నదిని కాపాడుకుందాం
బుచ్చయ్యపేట మండలం వడ్డాది శారదా నది ఒకప్పుడు మన జీవితంలో భాగంగా ఉండేది. 1980–90ల్లో తాగునీరు, స్నానం, ఆటలు అన్నీ ఈ నదితోనే సాగేవి. తెల్లని ఇసుకతో...
LATEST NEWS   Aug 18,2026 08:39 pm
వడ్డాది శారదా నదిని కాపాడుకుందాం
బుచ్చయ్యపేట మండలం వడ్డాది శారదా నది ఒకప్పుడు మన జీవితంలో భాగంగా ఉండేది. 1980–90ల్లో తాగునీరు, స్నానం, ఆటలు అన్నీ ఈ నదితోనే సాగేవి. తెల్లని ఇసుకతో...
⚠️ You are not allowed to copy content or view source