Logo
Download our app
LATEST NEWS   Sep 30,2024 01:56 pm
స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రపరిచారు
మెట్‌పల్లి పట్టణంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్‌తో కలిసి కొంతమంది పట్టణ యువకులు స్వచ్ఛందంగా న్యూ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి...
LATEST NEWS   Sep 30,2024 01:56 pm
స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రపరిచారు
మెట్‌పల్లి పట్టణంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్‌తో కలిసి కొంతమంది పట్టణ యువకులు స్వచ్ఛందంగా న్యూ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి...
LATEST NEWS   Sep 30,2024 01:53 pm
చెరువు కబ్జా కాకుండా కాపాడాలి
జగిత్యాల పట్టణ శివారులోని కండ్లపల్లి చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే వాటిని తొలగించాలని గంగపుత్రులు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కి వినతి...
LATEST NEWS   Sep 30,2024 01:53 pm
చెరువు కబ్జా కాకుండా కాపాడాలి
జగిత్యాల పట్టణ శివారులోని కండ్లపల్లి చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే వాటిని తొలగించాలని గంగపుత్రులు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కి వినతి...
LATEST NEWS   Sep 30,2024 01:49 pm
స్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
మెట్‌పల్లి పట్టణంలోని వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘ‌నంగా నిర్వహించారు. విద్యార్థులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు, వాటి విలువలు తెలిపే ప్ర‌య‌త్నం చేశారు. ఈ...
LATEST NEWS   Sep 30,2024 01:49 pm
స్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
మెట్‌పల్లి పట్టణంలోని వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘ‌నంగా నిర్వహించారు. విద్యార్థులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు, వాటి విలువలు తెలిపే ప్ర‌య‌త్నం చేశారు. ఈ...
LATEST NEWS   Sep 30,2024 01:46 pm
పనులు తిరిగి ప్రారంభించాలి
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఏడాది క్రితం గ్రామపంచాయితీ భవనం కూల్చివేసి నూతన నిర్మాణం చేపట్టగా, ఆరు నెలలుగా పనులు నిలిపివేశారని, గ్రామపాలన సాగేదెట్లా అంటూ...
LATEST NEWS   Sep 30,2024 01:46 pm
పనులు తిరిగి ప్రారంభించాలి
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఏడాది క్రితం గ్రామపంచాయితీ భవనం కూల్చివేసి నూతన నిర్మాణం చేపట్టగా, ఆరు నెలలుగా పనులు నిలిపివేశారని, గ్రామపాలన సాగేదెట్లా అంటూ...
LATEST NEWS   Sep 30,2024 01:44 pm
నిజాయితీ గ‌ల వారికే ప‌ట్టం క‌డ‌దాం
నిరుద్యోగ విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి వారి సమస్యల పట్ల అవగాహన ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే నీతి నిజాయితీ, స్వార్థం లేని వారినే...
LATEST NEWS   Sep 30,2024 01:44 pm
నిజాయితీ గ‌ల వారికే ప‌ట్టం క‌డ‌దాం
నిరుద్యోగ విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి వారి సమస్యల పట్ల అవగాహన ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే నీతి నిజాయితీ, స్వార్థం లేని వారినే...
LATEST NEWS   Sep 30,2024 01:42 pm
కెప్టెన్ ఇంటికి జువ్వాడి కృష్ణారావు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సంతాపం తెలిపారు. మంత్రి ఉత్తమ్...
LATEST NEWS   Sep 30,2024 01:42 pm
కెప్టెన్ ఇంటికి జువ్వాడి కృష్ణారావు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సంతాపం తెలిపారు. మంత్రి ఉత్తమ్...
LATEST NEWS   Sep 30,2024 01:40 pm
ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సంతాపం తెలిపారు. ఉత్తమ్...
LATEST NEWS   Sep 30,2024 01:40 pm
ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సంతాపం తెలిపారు. ఉత్తమ్...
LATEST NEWS   Sep 30,2024 01:33 pm
దసరాకు 5304 స్పెషల్ బస్సులు
దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని TGS ఆర్టీసీ 5304 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో...
LATEST NEWS   Sep 30,2024 01:33 pm
దసరాకు 5304 స్పెషల్ బస్సులు
దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని TGS ఆర్టీసీ 5304 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో...
LATEST NEWS   Sep 30,2024 01:12 pm
బాబు, పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ ట్వీట్!
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచార క్లిప్పింగ్‌ను ప్రకాశ్...
LATEST NEWS   Sep 30,2024 01:12 pm
బాబు, పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ ట్వీట్!
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచార క్లిప్పింగ్‌ను ప్రకాశ్...
LATEST NEWS   Sep 30,2024 12:56 pm
కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముంద‌స్తు బతుకమ్మ సంబురాలు
కోరుట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలతో అలరించారు....
LATEST NEWS   Sep 30,2024 12:56 pm
కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముంద‌స్తు బతుకమ్మ సంబురాలు
కోరుట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలతో అలరించారు....
LATEST NEWS   Sep 30,2024 11:50 am
ప్రాయశ్చిత్త పాదయాత్రలో ఎమ్మెల్యే బత్తుల
తిరుపతి శ్రీవారి లడ్డూ అపవిత్రం అయిందని ఆరోపణల నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం ప్రాయశ్చిత పాదయాత్రను సోమవారం నిర్వహించారు. ఈ పాదయాత్ర కోరుకొండ లోని...
LATEST NEWS   Sep 30,2024 11:50 am
ప్రాయశ్చిత్త పాదయాత్రలో ఎమ్మెల్యే బత్తుల
తిరుపతి శ్రీవారి లడ్డూ అపవిత్రం అయిందని ఆరోపణల నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం ప్రాయశ్చిత పాదయాత్రను సోమవారం నిర్వహించారు. ఈ పాదయాత్ర కోరుకొండ లోని...
LATEST NEWS   Sep 30,2024 11:50 am
ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రజలకు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సమన్వయ కమిటీ...
LATEST NEWS   Sep 30,2024 11:50 am
ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రజలకు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సమన్వయ కమిటీ...
LATEST NEWS   Sep 30,2024 11:49 am
కలెక్టర్ కార్యాలయం ముందు వీహెచ్ పీ ధర్నా
తిరుమల కల్తీ లడ్డూను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్...
LATEST NEWS   Sep 30,2024 11:49 am
కలెక్టర్ కార్యాలయం ముందు వీహెచ్ పీ ధర్నా
తిరుమల కల్తీ లడ్డూను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్...
LATEST NEWS   Sep 30,2024 11:47 am
తిరుపతి లడ్డు కల్తీ వివాదాన్ని సిట్టింగ్ సిట్టింగ్ విచారణ జరిపించాలి
తిరుపతి లడ్డు కల్తీ వివాదాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్...
LATEST NEWS   Sep 30,2024 11:47 am
తిరుపతి లడ్డు కల్తీ వివాదాన్ని సిట్టింగ్ సిట్టింగ్ విచారణ జరిపించాలి
తిరుపతి లడ్డు కల్తీ వివాదాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్...
LATEST NEWS   Sep 30,2024 11:46 am
వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరిస్తామని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ పేర్కొన్నారు....
LATEST NEWS   Sep 30,2024 11:46 am
వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరిస్తామని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ పేర్కొన్నారు....
LATEST NEWS   Sep 30,2024 11:45 am
సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన
జగిత్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యడం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని...
LATEST NEWS   Sep 30,2024 11:45 am
సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన
జగిత్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యడం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని...
LATEST NEWS   Sep 30,2024 11:43 am
ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి
సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజల నుంచి కలెక్టర్...
LATEST NEWS   Sep 30,2024 11:43 am
ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి
సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజల నుంచి కలెక్టర్...
LATEST NEWS   Sep 30,2024 11:42 am
వరద బాధితులకు రామ్ కో చేయూత
మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. రామ్ కో ఇండ్రస్టీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనందించారు. కొండపల్లి మున్సిపాలిటీ...
LATEST NEWS   Sep 30,2024 11:42 am
వరద బాధితులకు రామ్ కో చేయూత
మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. రామ్ కో ఇండ్రస్టీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనందించారు. కొండపల్లి మున్సిపాలిటీ...
LATEST NEWS   Sep 30,2024 11:41 am
ప్రజావాణి సమస్యలను పరిష్కార మార్గం
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలను స్వతర పరిష్కార మార్గం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత...
LATEST NEWS   Sep 30,2024 11:41 am
ప్రజావాణి సమస్యలను పరిష్కార మార్గం
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలను స్వతర పరిష్కార మార్గం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత...
LATEST NEWS   Sep 30,2024 11:39 am
బీడీ పెన్షన్లు మంజూరు చేయాలని వినతి
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని వేముల కుర్తి గ్రామానికి చెందిన 28 మంది మహిళలు బీడీ పెన్షన్లు...
LATEST NEWS   Sep 30,2024 11:39 am
బీడీ పెన్షన్లు మంజూరు చేయాలని వినతి
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని వేముల కుర్తి గ్రామానికి చెందిన 28 మంది మహిళలు బీడీ పెన్షన్లు...
⚠️ You are not allowed to copy content or view source