అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
NEWS Oct 11,2024 12:14 pm
జగిత్యాల పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మహా పూజ, మంత్ర పుష్పం, ప్రసాద వితరణ దుర్గా అష్టమి సందర్భంగా కుమారి పూజ సువాసిని పూజ, నవజ్యోతుల పూజ లింగార్చన, బలిహారణం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.