Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Oct 28,2024 11:43 am
కోరుట్ల ఆర్డీవోగా జివాకర్ రెడ్డి నియామకం
కోరుట్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఎల్. జివాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. పోస్టింగ్ కోసం...
LATEST NEWS Oct 28,2024 11:43 am
కోరుట్ల ఆర్డీవోగా జివాకర్ రెడ్డి నియామకం
కోరుట్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఎల్. జివాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. పోస్టింగ్ కోసం...
LATEST NEWS Oct 28,2024 11:41 am
దేశ హితం కోసం బీజేపీలో చేరండి
దేశ హితం కోసం బీజేపీలో సభ్యత్వం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. మెట్పల్లి పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్ష...
LATEST NEWS Oct 28,2024 11:41 am
దేశ హితం కోసం బీజేపీలో చేరండి
దేశ హితం కోసం బీజేపీలో సభ్యత్వం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. మెట్పల్లి పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్ష...
LATEST NEWS Oct 28,2024 11:40 am
ఘనంగా నాయకుల జన్మదిన వేడుకలు
మెట్పల్లి: టీ-పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కోరుట్ల నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్...
LATEST NEWS Oct 28,2024 11:40 am
ఘనంగా నాయకుల జన్మదిన వేడుకలు
మెట్పల్లి: టీ-పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కోరుట్ల నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్...
LATEST NEWS Oct 28,2024 08:45 am
మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన నేతలు
ప్రధాని మోదీ పిలుపు మేరకు టేక్మాల్ మండలంలో మండల బీజేపీ నేతలు పర్యటించారు. గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో పార్టీ నాయకులు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని వారికి...
LATEST NEWS Oct 28,2024 08:45 am
మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన నేతలు
ప్రధాని మోదీ పిలుపు మేరకు టేక్మాల్ మండలంలో మండల బీజేపీ నేతలు పర్యటించారు. గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో పార్టీ నాయకులు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని వారికి...
LATEST NEWS Oct 28,2024 08:44 am
బీజేపీ ఎంపీని మెచ్చుకున్న మోదీ
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఐరన్మ్యాన్ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్మ్యాన్ 70.3 ఛాలెంజ్లో ట్రయథ్లాన్ ఉంటుంది. దీంట్లో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల...
LATEST NEWS Oct 28,2024 08:44 am
బీజేపీ ఎంపీని మెచ్చుకున్న మోదీ
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఐరన్మ్యాన్ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్మ్యాన్ 70.3 ఛాలెంజ్లో ట్రయథ్లాన్ ఉంటుంది. దీంట్లో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల...
LATEST NEWS Oct 28,2024 08:34 am
కొకైన్ ఇచ్చిందే కేటీఆర్ బామ్మర్థి
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్లో మద్దూరి విజయ్కి పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇచ్చినందునే తాను డ్రగ్స్ తీసుకున్నానని అతను...
LATEST NEWS Oct 28,2024 08:34 am
కొకైన్ ఇచ్చిందే కేటీఆర్ బామ్మర్థి
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్లో మద్దూరి విజయ్కి పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇచ్చినందునే తాను డ్రగ్స్ తీసుకున్నానని అతను...
LATEST NEWS Oct 28,2024 08:28 am
ఎయిర్ బెలూన్లో అరకు అందాలు
అరకులోయ పద్మావతి గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ షోను వీక్షించారు ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే, రేగం మత్స్యలింగం. ఈ సందర్భంగా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి అరకులోయ...
LATEST NEWS Oct 28,2024 08:28 am
ఎయిర్ బెలూన్లో అరకు అందాలు
అరకులోయ పద్మావతి గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ షోను వీక్షించారు ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే, రేగం మత్స్యలింగం. ఈ సందర్భంగా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి అరకులోయ...
LATEST NEWS Oct 28,2024 07:53 am
విద్యార్థినులను పరామర్శించిన మంత్రి దుద్దిల్ల
పెద్దపల్లి జిల్లా: ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అస్వస్థతకు గురై, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 53 మంది విద్యార్థినులను పరామర్శించారు రాష్ట్ర...
LATEST NEWS Oct 28,2024 07:53 am
విద్యార్థినులను పరామర్శించిన మంత్రి దుద్దిల్ల
పెద్దపల్లి జిల్లా: ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అస్వస్థతకు గురై, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 53 మంది విద్యార్థినులను పరామర్శించారు రాష్ట్ర...
LATEST NEWS Oct 28,2024 07:51 am
రేపు హైదరాబాద్లో MEOలకు శిక్షణ
మంచిర్యాల జిల్లాలోని ఎంఈఓలకు హైదరాబాద్లో మంగళవారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని డిఇఓ యాదయ్య తెలిపారు. పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వారికి విధులపై...
LATEST NEWS Oct 28,2024 07:51 am
రేపు హైదరాబాద్లో MEOలకు శిక్షణ
మంచిర్యాల జిల్లాలోని ఎంఈఓలకు హైదరాబాద్లో మంగళవారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని డిఇఓ యాదయ్య తెలిపారు. పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వారికి విధులపై...
LATEST NEWS Oct 28,2024 07:49 am
ప్రజావాణికి అక్షర చిట్ఫండ్ బాధితులు
జగిత్యాల: అక్షర చిట్ ఫండ్లో చీటి కట్టి మోసపోయామని జగిత్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. చీటి వేలంపాట అయి రెండేళ్లు...
LATEST NEWS Oct 28,2024 07:49 am
ప్రజావాణికి అక్షర చిట్ఫండ్ బాధితులు
జగిత్యాల: అక్షర చిట్ ఫండ్లో చీటి కట్టి మోసపోయామని జగిత్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. చీటి వేలంపాట అయి రెండేళ్లు...
LATEST NEWS Oct 28,2024 07:47 am
ఉచిత సిలిండర్ల పథకంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు హర్షం
సూపర్ సిక్స్లో భాగంగా ఎన్డీయే ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు...
LATEST NEWS Oct 28,2024 07:47 am
ఉచిత సిలిండర్ల పథకంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు హర్షం
సూపర్ సిక్స్లో భాగంగా ఎన్డీయే ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు...
LATEST NEWS Oct 28,2024 07:45 am
చిట్టాపూర్: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిట్టాపూర్ PACS ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో PACS చైర్మెన్ నేరెళ్ల...
LATEST NEWS Oct 28,2024 07:45 am
చిట్టాపూర్: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిట్టాపూర్ PACS ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో PACS చైర్మెన్ నేరెళ్ల...
LATEST NEWS Oct 28,2024 07:42 am
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 1. PPC కొత్త దామరాజ్ పల్లి 2. PPC పాత దామరాజుపల్లి 3. PPC మల్లాపూర్ వరి కొనుగోలు...
LATEST NEWS Oct 28,2024 07:42 am
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 1. PPC కొత్త దామరాజ్ పల్లి 2. PPC పాత దామరాజుపల్లి 3. PPC మల్లాపూర్ వరి కొనుగోలు...
LATEST NEWS Oct 28,2024 06:01 am
మల్లారెడ్డి మనవళ్లకు సీఎం ఆశీర్వాదం
మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డి వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, BRS నుంచి కేటీఆర్,...
LATEST NEWS Oct 28,2024 06:01 am
మల్లారెడ్డి మనవళ్లకు సీఎం ఆశీర్వాదం
మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డి వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, BRS నుంచి కేటీఆర్,...
LATEST NEWS Oct 28,2024 05:39 am
క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్లో ఓ క్రాకర్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. ఫైరింజన్లతో...
LATEST NEWS Oct 28,2024 05:39 am
క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్లో ఓ క్రాకర్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. ఫైరింజన్లతో...
LATEST NEWS Oct 28,2024 05:23 am
హనుమంతుని విగ్రహం ధ్వంసం పట్టుకొని శిక్షించాలంటూ ధర్నా
బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కామన్ వద్ద ఉన్న హనుమంతుని విగ్రహన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ద్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని...
LATEST NEWS Oct 28,2024 05:23 am
హనుమంతుని విగ్రహం ధ్వంసం పట్టుకొని శిక్షించాలంటూ ధర్నా
బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కామన్ వద్ద ఉన్న హనుమంతుని విగ్రహన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ద్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని...
BIG NEWS Oct 28,2024 05:21 am
25మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
మంథని నియోజకవర్గంలో ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత కలిగింది. విద్యార్థినులకు తీవ్రంగా దగ్గు రావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,...
BIG NEWS Oct 28,2024 05:21 am
25మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
మంథని నియోజకవర్గంలో ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత కలిగింది. విద్యార్థినులకు తీవ్రంగా దగ్గు రావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,...
LATEST NEWS Oct 28,2024 05:20 am
అట్రాసిటీ కేసు నమోదు
మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఆంజనేయులకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మధ్య వ్యవసాయ భూమి, భావి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో...
LATEST NEWS Oct 28,2024 05:20 am
అట్రాసిటీ కేసు నమోదు
మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఆంజనేయులకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మధ్య వ్యవసాయ భూమి, భావి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో...
LATEST NEWS Oct 28,2024 05:19 am
అనుమతుల్లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు: మల్యాల SI
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండల పరిధిలో లైసెన్స్ లేకుండా బాణసంచా...
LATEST NEWS Oct 28,2024 05:19 am
అనుమతుల్లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు: మల్యాల SI
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండల పరిధిలో లైసెన్స్ లేకుండా బాణసంచా...
LATEST NEWS Oct 28,2024 05:18 am
కాలువలో వైద్యుడి మృతదేహం లభ్యం
మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామ శివారులోని వరద కాలువలో ఆదివారం గల్లంతైన వైద్యుడు ఉదయ్ కిరణ్ రెడ్డి(29) మృతదేహం అదే గ్రామ శివారు కాలువలో ఉదయం లభ్యమైంది....
LATEST NEWS Oct 28,2024 05:18 am
కాలువలో వైద్యుడి మృతదేహం లభ్యం
మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామ శివారులోని వరద కాలువలో ఆదివారం గల్లంతైన వైద్యుడు ఉదయ్ కిరణ్ రెడ్డి(29) మృతదేహం అదే గ్రామ శివారు కాలువలో ఉదయం లభ్యమైంది....
« Previous
Next »
Showing
16441
to
16460
of
21069
results
‹
1
2
...
820
821
822
823
824
825
826
...
1053
1054
›
⚠️ You are not allowed to copy content or view source