Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Dec 14,2024 08:46 am
బాల్కొండలో TGMDC చైర్మన్ పర్యటన
బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ జూనియర్ కళాశాల, మోడల్ స్కూలును టీజీఎండీసీ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న భోజనం సరిగా ఉందా? లేదా అని...
LATEST NEWS Dec 14,2024 08:46 am
బాల్కొండలో TGMDC చైర్మన్ పర్యటన
బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ జూనియర్ కళాశాల, మోడల్ స్కూలును టీజీఎండీసీ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న భోజనం సరిగా ఉందా? లేదా అని...
LATEST NEWS Dec 14,2024 08:28 am
కల్వర్ట్, రోడ్డు పనుల పరిశీలన
ఆర్మూర్ నుంచి ఆలూరు వెళ్లే రోడ్డులో కల్వర్టు, రోడ్డు మరమ్మతుల పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కల్వర్టు,...
LATEST NEWS Dec 14,2024 08:28 am
కల్వర్ట్, రోడ్డు పనుల పరిశీలన
ఆర్మూర్ నుంచి ఆలూరు వెళ్లే రోడ్డులో కల్వర్టు, రోడ్డు మరమ్మతుల పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కల్వర్టు,...
LATEST NEWS Dec 14,2024 08:06 am
కురుమ సంఘం భవన ప్రారంభోత్సవం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తోందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో దొడ్డి కొమురయ్య కురుమ సంఘం భవన...
LATEST NEWS Dec 14,2024 08:06 am
కురుమ సంఘం భవన ప్రారంభోత్సవం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తోందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో దొడ్డి కొమురయ్య కురుమ సంఘం భవన...
LATEST NEWS Dec 14,2024 08:04 am
ఎమ్మెల్యేను కలిసిన BKS నేతలు
భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిసి తమ సమస్యలపై విన్నవించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల...
LATEST NEWS Dec 14,2024 08:04 am
ఎమ్మెల్యేను కలిసిన BKS నేతలు
భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిసి తమ సమస్యలపై విన్నవించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల...
LATEST NEWS Dec 14,2024 08:02 am
ఆర్టీసీ టికెట్ కౌంటర్ ప్రారంభం
నిజామాబాదు బస్టాండ్ వద్ద రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్స్ రిజర్వేషన్ ప్రారంభించారు. గతంలో ఏర్పాటు చేయగా అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి...
LATEST NEWS Dec 14,2024 08:02 am
ఆర్టీసీ టికెట్ కౌంటర్ ప్రారంభం
నిజామాబాదు బస్టాండ్ వద్ద రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్స్ రిజర్వేషన్ ప్రారంభించారు. గతంలో ఏర్పాటు చేయగా అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి...
LATEST NEWS Dec 14,2024 08:02 am
సమగ్ర శిక్ష ఉద్యోగుల మోకాళ్ళపై నిరసన
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై కూర్చొని తమ సమస్యలు పరిష్కరించాలని...
LATEST NEWS Dec 14,2024 08:02 am
సమగ్ర శిక్ష ఉద్యోగుల మోకాళ్ళపై నిరసన
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై కూర్చొని తమ సమస్యలు పరిష్కరించాలని...
LATEST NEWS Dec 14,2024 07:50 am
విద్యుత్ పొదుపు ఊరంతా వెలుగు
విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా కాపాడుకుందామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు....
LATEST NEWS Dec 14,2024 07:50 am
విద్యుత్ పొదుపు ఊరంతా వెలుగు
విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా కాపాడుకుందామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు....
LATEST NEWS Dec 14,2024 07:30 am
28న డయల్ యువర్ టీటీడీ ఈవో
డిసెంబర్ 28న భక్తులతో టీటీడీ ఈవో డయల్ యువర్ ఈఓ అనే గంట సేపు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ జరగనుందని టీటీడీ తెలిపింది. తిరుమలలోని అన్నమయ్య...
LATEST NEWS Dec 14,2024 07:30 am
28న డయల్ యువర్ టీటీడీ ఈవో
డిసెంబర్ 28న భక్తులతో టీటీడీ ఈవో డయల్ యువర్ ఈఓ అనే గంట సేపు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ జరగనుందని టీటీడీ తెలిపింది. తిరుమలలోని అన్నమయ్య...
LATEST NEWS Dec 14,2024 07:00 am
తిరుమలలో నిండిన జలాశయాలు
తిరుమలలో కురిసిన వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆయా జలాశయాల...
LATEST NEWS Dec 14,2024 07:00 am
తిరుమలలో నిండిన జలాశయాలు
తిరుమలలో కురిసిన వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆయా జలాశయాల...
LATEST NEWS Dec 14,2024 06:52 am
ఘనంగా కృత్తికా దీపోత్సవం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య...
LATEST NEWS Dec 14,2024 06:52 am
ఘనంగా కృత్తికా దీపోత్సవం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య...
LATEST NEWS Dec 14,2024 06:26 am
చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యం
SRSP పరిధిలోని ప్రతి కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యమని ఎస్సారెస్పీ ఈఈ నారాయణరెడ్డి అన్నారు. ప్రస్తుతం కాలువల పరిస్థితి.. తీసుకుంటున్న చర్యలు...
LATEST NEWS Dec 14,2024 06:26 am
చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యం
SRSP పరిధిలోని ప్రతి కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యమని ఎస్సారెస్పీ ఈఈ నారాయణరెడ్డి అన్నారు. ప్రస్తుతం కాలువల పరిస్థితి.. తీసుకుంటున్న చర్యలు...
LATEST NEWS Dec 14,2024 06:25 am
జమిలి వచ్చినా 2029 లోనే ఎన్నికలు
జమిలి అమలులోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనేనని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయడుఉ. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తాము మద్దతు ప్రకటించామని...
LATEST NEWS Dec 14,2024 06:25 am
జమిలి వచ్చినా 2029 లోనే ఎన్నికలు
జమిలి అమలులోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనేనని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయడుఉ. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తాము మద్దతు ప్రకటించామని...
LATEST NEWS Dec 14,2024 06:23 am
కాంగ్రెస్ మోసాలు చేయడం తగదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా 6 గ్యారెంటీలు అమలు పరడంలో విఫలం అయిందని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 6 గ్యారెంటీలు...
LATEST NEWS Dec 14,2024 06:23 am
కాంగ్రెస్ మోసాలు చేయడం తగదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా 6 గ్యారెంటీలు అమలు పరడంలో విఫలం అయిందని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 6 గ్యారెంటీలు...
LATEST NEWS Dec 14,2024 06:16 am
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
విజయ డెయిరీకి రావాల్సిన పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కామారెడ్డి డెయిరీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఅపరేటివ్...
LATEST NEWS Dec 14,2024 06:16 am
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
విజయ డెయిరీకి రావాల్సిన పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కామారెడ్డి డెయిరీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఅపరేటివ్...
LATEST NEWS Dec 14,2024 06:12 am
యూపీఎస్సీ ఫలితాల్లో బాన్స్ వాడ వాసి ఎంపిక
బాన్సువాడ మండలం మెగులాన్పల్లి తండా జీపీ పరిధిలోని దంకుడుమోరి తండాకు చెందిన సభావత్ ప్రేమ్కుమార్ ఇండియా ఎకానమిక్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో...
LATEST NEWS Dec 14,2024 06:12 am
యూపీఎస్సీ ఫలితాల్లో బాన్స్ వాడ వాసి ఎంపిక
బాన్సువాడ మండలం మెగులాన్పల్లి తండా జీపీ పరిధిలోని దంకుడుమోరి తండాకు చెందిన సభావత్ ప్రేమ్కుమార్ ఇండియా ఎకానమిక్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో...
LATEST NEWS Dec 14,2024 06:12 am
కాంగ్రెస్ గ్యారంటీ అమలులో విఫలం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన 6 గ్యారెంటీలు అమలు పరచలేనందుకు విఫలం అయ్యిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 6 గ్యారెంటీలు...
LATEST NEWS Dec 14,2024 06:12 am
కాంగ్రెస్ గ్యారంటీ అమలులో విఫలం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన 6 గ్యారెంటీలు అమలు పరచలేనందుకు విఫలం అయ్యిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 6 గ్యారెంటీలు...
LATEST NEWS Dec 14,2024 06:11 am
మోహన్ బాబు గాయబ్
అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు నటుడు మంచు మోహన్ బాబు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు.. మోహన్బాబు స్టేట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు షాక్ తగిలింది....
LATEST NEWS Dec 14,2024 06:11 am
మోహన్ బాబు గాయబ్
అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు నటుడు మంచు మోహన్ బాబు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు.. మోహన్బాబు స్టేట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు షాక్ తగిలింది....
LATEST NEWS Dec 14,2024 06:01 am
పత్తి కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
పత్తి కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మద్నూర్ మండల కేంద్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.సీసీఐ కేంద్రానికి పత్తి...
LATEST NEWS Dec 14,2024 06:01 am
పత్తి కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
పత్తి కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మద్నూర్ మండల కేంద్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.సీసీఐ కేంద్రానికి పత్తి...
LATEST NEWS Dec 14,2024 05:58 am
బాధిత కుటుంబానికి అండగా ఐక్యత వేదిక
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బక్కురి విశ్వనాధం కుటుంబానికి బీసీ ఎస్పీ, ఎస్టీ ఐక్యత వేదిక తరుపున 56,600 ఆర్థిక సహాయం అందించారు....
LATEST NEWS Dec 14,2024 05:58 am
బాధిత కుటుంబానికి అండగా ఐక్యత వేదిక
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బక్కురి విశ్వనాధం కుటుంబానికి బీసీ ఎస్పీ, ఎస్టీ ఐక్యత వేదిక తరుపున 56,600 ఆర్థిక సహాయం అందించారు....
LATEST NEWS Dec 14,2024 05:56 am
సంధ్య థియేటర్ తరపున వాదించే న్యాయవాది మన మెట్పల్లి వాసి
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత నేతలు కొమిరెడ్డి రాములు - జ్యోతి దేవి, తనయుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టులో FIR QUASH చేయాలని...
LATEST NEWS Dec 14,2024 05:56 am
సంధ్య థియేటర్ తరపున వాదించే న్యాయవాది మన మెట్పల్లి వాసి
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత నేతలు కొమిరెడ్డి రాములు - జ్యోతి దేవి, తనయుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టులో FIR QUASH చేయాలని...
« Previous
Next »
Showing
13401
to
13420
of
20560
results
‹
1
2
...
668
669
670
671
672
673
674
...
1027
1028
›
⚠️ You are not allowed to copy content or view source