చంద్రబాబుతో పురందేశ్వరి ములాఖత్
NEWS Jan 05,2025 12:27 pm
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రి సత్యకుమార్ , ఎమ్మెల్యే పార్థసారథిలను ఉద్దేశించి ఫ్లెక్సీ గాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ తరుణంలో పురందేశ్వరి కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.