Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Apr 16,2025 01:02 pm
రాజ్యసభ స్థానానికి సీఈసీ షెడ్యూల్
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తన...
LATEST NEWS Apr 16,2025 01:02 pm
రాజ్యసభ స్థానానికి సీఈసీ షెడ్యూల్
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తన...
LATEST NEWS Apr 16,2025 12:57 pm
గంటాపై టీడీపీ హైకమాండ్ గరం
విమాన సర్వీసుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ...
LATEST NEWS Apr 16,2025 12:57 pm
గంటాపై టీడీపీ హైకమాండ్ గరం
విమాన సర్వీసుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ...
LATEST NEWS Apr 16,2025 12:47 pm
అమరావతి నిర్మాణంపై అనుమానాలు వద్దు
రాజధాని అమరావతిపై కొంత మంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు మంత్రి నారాయణ. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. భూముల ధరలు పెరగాలంటే ఇక్కడ...
LATEST NEWS Apr 16,2025 12:47 pm
అమరావతి నిర్మాణంపై అనుమానాలు వద్దు
రాజధాని అమరావతిపై కొంత మంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు మంత్రి నారాయణ. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. భూముల ధరలు పెరగాలంటే ఇక్కడ...
LATEST NEWS Apr 16,2025 12:43 pm
కంచ గచ్చిబౌలి భూముల కేసు వాయిదా
కంచ గచ్చిబౌలి భూమి కేసును సుప్రీంకోర్టు మే 15కి వాయిదా వేసింది. కేంద్ర సాధికార కమిటీ (CEC) దాఖలు చేసిన నివేదికకు ప్రతిస్పందనగా అఫిడవిట్ సమర్పించడానికి రాష్ట్రానికి...
LATEST NEWS Apr 16,2025 12:43 pm
కంచ గచ్చిబౌలి భూముల కేసు వాయిదా
కంచ గచ్చిబౌలి భూమి కేసును సుప్రీంకోర్టు మే 15కి వాయిదా వేసింది. కేంద్ర సాధికార కమిటీ (CEC) దాఖలు చేసిన నివేదికకు ప్రతిస్పందనగా అఫిడవిట్ సమర్పించడానికి రాష్ట్రానికి...
LATEST NEWS Apr 16,2025 10:56 am
ఎంపీ స్వంత నిధులతో బోర్ వెల్స్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన స్వంత నిధులతో మంజూరు చేసిన బోర్ వెల్ పనులను మల్యాల మండలం బల్వంతాపూర్ లోని ZPHS పాఠశాలలో, మద్దుట గ్రామంలో...
LATEST NEWS Apr 16,2025 10:56 am
ఎంపీ స్వంత నిధులతో బోర్ వెల్స్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన స్వంత నిధులతో మంజూరు చేసిన బోర్ వెల్ పనులను మల్యాల మండలం బల్వంతాపూర్ లోని ZPHS పాఠశాలలో, మద్దుట గ్రామంలో...
LATEST NEWS Apr 16,2025 10:56 am
పేదవారికి అండగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మెండే చిన్న ముత్తన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికి జగ్గసాగర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీధర్,...
LATEST NEWS Apr 16,2025 10:56 am
పేదవారికి అండగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మెండే చిన్న ముత్తన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికి జగ్గసాగర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీధర్,...
LATEST NEWS Apr 16,2025 09:40 am
రూ. 500 కోట్ల అవినీతిపై జవాబు చెప్పాలి
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జడ్జి ఇంట్లో దొరికిన రూ. 500 కోట్ల అవినీతిపై ప్రధాని మోదీ, సీజేఐ సమాధానం...
LATEST NEWS Apr 16,2025 09:40 am
రూ. 500 కోట్ల అవినీతిపై జవాబు చెప్పాలి
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జడ్జి ఇంట్లో దొరికిన రూ. 500 కోట్ల అవినీతిపై ప్రధాని మోదీ, సీజేఐ సమాధానం...
LATEST NEWS Apr 16,2025 09:32 am
కాపీయింగ్ పై సమగ్ర విచారణ చేపట్టాలి
విజయవాడ ప్రభుత్వ సిద్దార్ధ మెడికల్ కాలేజీలో ఎంబిబియస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ జరిగిన ఘటన పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి...
LATEST NEWS Apr 16,2025 09:32 am
కాపీయింగ్ పై సమగ్ర విచారణ చేపట్టాలి
విజయవాడ ప్రభుత్వ సిద్దార్ధ మెడికల్ కాలేజీలో ఎంబిబియస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ జరిగిన ఘటన పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి...
LATEST NEWS Apr 16,2025 09:30 am
డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్ అరెస్ట్
తిరుమలలో డ్రోన్ ఎగుర వేసిన యూట్యూటర్ ను టీటీడీ విజిలెన్స్ అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న...
LATEST NEWS Apr 16,2025 09:30 am
డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్ అరెస్ట్
తిరుమలలో డ్రోన్ ఎగుర వేసిన యూట్యూటర్ ను టీటీడీ విజిలెన్స్ అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న...
LATEST NEWS Apr 16,2025 09:21 am
చాహల్ ను హత్తుకున్న ముద్దుగుమ్మ
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అద్భుతం చోటు చేసుకుంది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఊహించని రీతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. ఐపీఎల్...
LATEST NEWS Apr 16,2025 09:21 am
చాహల్ ను హత్తుకున్న ముద్దుగుమ్మ
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అద్భుతం చోటు చేసుకుంది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఊహించని రీతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. ఐపీఎల్...
LATEST NEWS Apr 16,2025 09:10 am
ఎస్సీ ఉప వర్గీకరణకకు కేబినెట్ ఆమోదం
షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు మంత్రి మండలి ఆమోదించిందని తెలిపారు మంత్రి వంగలపూడి అనిత. సమాన, స్వేచ్ఛ హక్కులు, అవకాశాలను కల్పించమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెల్లి కులస్థులకు కూడా...
LATEST NEWS Apr 16,2025 09:10 am
ఎస్సీ ఉప వర్గీకరణకకు కేబినెట్ ఆమోదం
షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు మంత్రి మండలి ఆమోదించిందని తెలిపారు మంత్రి వంగలపూడి అనిత. సమాన, స్వేచ్ఛ హక్కులు, అవకాశాలను కల్పించమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెల్లి కులస్థులకు కూడా...
LATEST NEWS Apr 16,2025 08:57 am
సోనియా, రాహుల్ పై ఛార్జిషీట్ దాఖలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను...
LATEST NEWS Apr 16,2025 08:57 am
సోనియా, రాహుల్ పై ఛార్జిషీట్ దాఖలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను...
LATEST NEWS Apr 16,2025 08:53 am
మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సరస్వతి పుష్కర్ - 2025 వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను ప్రారంభించారు మంత్రులు...
LATEST NEWS Apr 16,2025 08:53 am
మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సరస్వతి పుష్కర్ - 2025 వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను ప్రారంభించారు మంత్రులు...
LATEST NEWS Apr 16,2025 08:50 am
ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో...
LATEST NEWS Apr 16,2025 08:50 am
ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో...
LATEST NEWS Apr 16,2025 08:45 am
ఇందిరమ్మ ఇండ్లకు 20 కోట్లు రిలీజ్
తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మొదటి విడత కింద రూ.20.19 కోట్లు విడుదల చేసింది. బేస్మెంట్ లెవల్ వరకు ఇల్లు నిర్మించుకున్న...
LATEST NEWS Apr 16,2025 08:45 am
ఇందిరమ్మ ఇండ్లకు 20 కోట్లు రిలీజ్
తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మొదటి విడత కింద రూ.20.19 కోట్లు విడుదల చేసింది. బేస్మెంట్ లెవల్ వరకు ఇల్లు నిర్మించుకున్న...
LATEST NEWS Apr 16,2025 08:30 am
సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ తో ఉపాధి
అమెరికాకు చెందిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటును చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్...
LATEST NEWS Apr 16,2025 08:30 am
సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ తో ఉపాధి
అమెరికాకు చెందిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటును చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్...
LATEST NEWS Apr 16,2025 08:23 am
హైదరాబాద్లో ఈడీ సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు చేపట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన ఇళ్లు,...
LATEST NEWS Apr 16,2025 08:23 am
హైదరాబాద్లో ఈడీ సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు చేపట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన ఇళ్లు,...
LATEST NEWS Apr 16,2025 08:20 am
ఆఫ్గనిస్తాన్ లో భూకంపం
ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్లర్ స్కేల్ పై 5.9 తీవ్రత నమోదైంది. రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. హిందూకుష్ పర్వత శ్రేణుల కేంద్రంగా...
LATEST NEWS Apr 16,2025 08:20 am
ఆఫ్గనిస్తాన్ లో భూకంపం
ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్లర్ స్కేల్ పై 5.9 తీవ్రత నమోదైంది. రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. హిందూకుష్ పర్వత శ్రేణుల కేంద్రంగా...
LATEST NEWS Apr 16,2025 08:13 am
చాహల్ కమాల్ కోల్ కతా ఢమాల్
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అత్యంత ఉత్కంఠను రేపింది పంజాబ్స్ కింగ్స్ ఎలెవన్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్. అత్యల్ప...
LATEST NEWS Apr 16,2025 08:13 am
చాహల్ కమాల్ కోల్ కతా ఢమాల్
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అత్యంత ఉత్కంఠను రేపింది పంజాబ్స్ కింగ్స్ ఎలెవన్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్. అత్యల్ప...
LATEST NEWS Apr 16,2025 07:47 am
పోటెత్తిన భక్తజనం భారీగా హుండీ ఆదాయం
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 73 వేల 543 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల...
LATEST NEWS Apr 16,2025 07:47 am
పోటెత్తిన భక్తజనం భారీగా హుండీ ఆదాయం
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 73 వేల 543 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల...
« Previous
Next »
Showing
8401
to
8420
of
21111
results
‹
1
2
...
418
419
420
421
422
423
424
...
1055
1056
›
⚠️ You are not allowed to copy content or view source