Logo
Download our app
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సీఎం భేటీ
NEWS   May 06,2025 06:37 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు.ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నార‌ను. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Top News


LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
LATEST NEWS   Jul 12,2026 12:45 pm
శ్రీరామాయణ పారాయణదారుగా ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్-2 శ్రీరామాయణ పారాయణదారు పోస్టులో విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు గ్రేడ్-1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు...
LATEST NEWS   Jul 12,2026 12:45 pm
శ్రీరామాయణ పారాయణదారుగా ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్-2 శ్రీరామాయణ పారాయణదారు పోస్టులో విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు గ్రేడ్-1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు...
BIG NEWS   Jul 12,2026 12:45 pm
BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు....
BIG NEWS   Jul 12,2026 12:45 pm
BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు....
⚠️ You are not allowed to copy content or view source