Logo
Download our app
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సీఎం భేటీ
NEWS   May 06,2025 06:37 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు.ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నార‌ను. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Top News


LATEST NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి...
LATEST NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి...
LATEST NEWS   Jun 19,2026 06:38 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...
LATEST NEWS   Jun 19,2026 06:38 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...
LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...
LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...
⚠️ You are not allowed to copy content or view source