Logo
Download our app
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సీఎం భేటీ
NEWS   May 06,2025 06:37 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు.ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నార‌ను. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Top News


LATEST NEWS   Aug 06,2026 02:59 pm
తిరుపతి కోర్టు ఆవరణలో హైడ్రామా
తిరుపతి కోర్టు ఆవరణలో హైడ్రామా చోటు చేసుకుంది. హత్య కేసులో సాక్ష్యం చెప్పాలని మల్లవరపు చిన్నా అనే వ్యక్తిని వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది....
LATEST NEWS   Aug 06,2026 02:59 pm
తిరుపతి కోర్టు ఆవరణలో హైడ్రామా
తిరుపతి కోర్టు ఆవరణలో హైడ్రామా చోటు చేసుకుంది. హత్య కేసులో సాక్ష్యం చెప్పాలని మల్లవరపు చిన్నా అనే వ్యక్తిని వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది....
LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...
LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...
LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...
LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...
⚠️ You are not allowed to copy content or view source