Logo
Download our app
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సీఎం భేటీ
NEWS   May 06,2025 06:37 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు.ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నార‌ను. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Top News


ENTERTAINMENT   Jul 20,2026 02:08 pm
కేబీ హోమియో కేర్ క్లినిక్‌ను సందర్శించిన శ్రీహరిరావు
నిర్మల్ పట్టణంలోని నూతనంగా ప్రారంభమైన కేబీ హోమియో కేర్ క్లినిక్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు సందర్శించారు. ఆస్పత్రి యాజమాన్యం మాజీ జెడ్పీటీసీ బుచ్చన్న, డాక్టర్...
ENTERTAINMENT   Jul 20,2026 02:08 pm
కేబీ హోమియో కేర్ క్లినిక్‌ను సందర్శించిన శ్రీహరిరావు
నిర్మల్ పట్టణంలోని నూతనంగా ప్రారంభమైన కేబీ హోమియో కేర్ క్లినిక్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు సందర్శించారు. ఆస్పత్రి యాజమాన్యం మాజీ జెడ్పీటీసీ బుచ్చన్న, డాక్టర్...
LATEST NEWS   Jul 20,2026 02:08 pm
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వ‌స్తున్నాయ్!
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. వారం రోజుల్లో కొత్త కార్డులను అందించనుంది. ప్రస్తుతం కాగితపు కార్డులు ఉండగా.. వీటి స్థానంలో...
LATEST NEWS   Jul 20,2026 02:08 pm
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వ‌స్తున్నాయ్!
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. వారం రోజుల్లో కొత్త కార్డులను అందించనుంది. ప్రస్తుతం కాగితపు కార్డులు ఉండగా.. వీటి స్థానంలో...
ENTERTAINMENT   Jul 20,2026 01:40 pm
జలసిరితో నీటి సంరక్షణపై చైతన్యం
దిలావర్‌పూర్ (మం) సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ గోవర్ధన్ మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటికి...
ENTERTAINMENT   Jul 20,2026 01:40 pm
జలసిరితో నీటి సంరక్షణపై చైతన్యం
దిలావర్‌పూర్ (మం) సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ గోవర్ధన్ మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటికి...
⚠️ You are not allowed to copy content or view source