Logo
Download our app
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సీఎం భేటీ
NEWS   May 06,2025 06:37 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు.ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నార‌ను. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Top News


LATEST NEWS   Sep 03,2026 03:17 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ భ‌ర్త‌తో క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటా: కొండా
HYD: తెలంగాణ ప్ర‌భుత్వం మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా కొండ సురేఖ స్పందిస్తూ త‌న‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా బర్తరఫ్...
LATEST NEWS   Sep 03,2026 03:17 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ భ‌ర్త‌తో క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటా: కొండా
HYD: తెలంగాణ ప్ర‌భుత్వం మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా కొండ సురేఖ స్పందిస్తూ త‌న‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా బర్తరఫ్...
LATEST NEWS   Sep 03,2026 02:59 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి
HYD: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు రంగం సిద్ధమైంది. క్యాబినెట్‌ నుంచి ఆమెను తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి...
LATEST NEWS   Sep 03,2026 02:59 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి
HYD: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు రంగం సిద్ధమైంది. క్యాబినెట్‌ నుంచి ఆమెను తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి...
LATEST NEWS   Sep 03,2026 02:27 pm
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ
మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిశారు. విద్యార్థులు ఎస్బీటీఈటీని స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని...
LATEST NEWS   Sep 03,2026 02:27 pm
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ
మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిశారు. విద్యార్థులు ఎస్బీటీఈటీని స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని...
⚠️ You are not allowed to copy content or view source