Logo
Download our app
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సీఎం భేటీ
NEWS   May 06,2025 06:37 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు.ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నార‌ను. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Top News


LATEST NEWS   Aug 09,2026 10:06 am
మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మాగనూర్: మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వాకిటి గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు...
LATEST NEWS   Aug 09,2026 10:06 am
మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మాగనూర్: మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వాకిటి గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు...
LATEST NEWS   Aug 09,2026 10:05 am
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు
నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని...
LATEST NEWS   Aug 09,2026 10:05 am
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు
నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని...
LATEST NEWS   Aug 09,2026 12:01 am
కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌...
LATEST NEWS   Aug 09,2026 12:01 am
కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌...
⚠️ You are not allowed to copy content or view source