భారత్, పాకిస్తాన్ యుద్ధం మంచిది కాదు
NEWS May 06,2025 06:45 am
భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరమన్నారు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్.పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలమని, కానీ యుద్ధం పరిష్కారం కాదన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించే చర్యలకు సహకరిస్తామని ప్రకటించారు.