Logo
Download our app
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
NEWS   May 06,2025 07:35 am
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. పీఎంఓ కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక విషయమై నిర్వహించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్‌తో పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజ‌ర‌య్యారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించారు.

Top News


BIG NEWS   Jul 17,2026 01:16 pm
ఏపీలో కరోనా - న‌లుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3,...
BIG NEWS   Jul 17,2026 01:16 pm
ఏపీలో కరోనా - న‌లుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3,...
LATEST NEWS   Jul 17,2026 10:14 am
గీత దాటితే గద్దె దిగాల్సిందే
చెన్నై: మంత్రులు ఎవరైనా తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తామని CM విజయ్‌ హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు మంత్రులు వెళ్లి పరిశీలన...
LATEST NEWS   Jul 17,2026 10:14 am
గీత దాటితే గద్దె దిగాల్సిందే
చెన్నై: మంత్రులు ఎవరైనా తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తామని CM విజయ్‌ హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు మంత్రులు వెళ్లి పరిశీలన...
LATEST NEWS   Jul 17,2026 10:09 am
కథలాపూర్‌లో ఎమ్మెల్యే సంజయ్‌కు స్వాగతం
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కథలాపూర్ నుంచి వేములవాడకు వెళ్తున్న సందర్భంగా కథలాపూర్ మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో...
LATEST NEWS   Jul 17,2026 10:09 am
కథలాపూర్‌లో ఎమ్మెల్యే సంజయ్‌కు స్వాగతం
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కథలాపూర్ నుంచి వేములవాడకు వెళ్తున్న సందర్భంగా కథలాపూర్ మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో...
⚠️ You are not allowed to copy content or view source