Logo
Download our app
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
NEWS   May 06,2025 07:35 am
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. పీఎంఓ కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక విషయమై నిర్వహించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్‌తో పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజ‌ర‌య్యారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించారు.

Top News


LATEST NEWS   Jul 16,2026 11:39 am
తెలంగాణలో 'సర్‌' గడువు పెంపు
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను BLOలకు...
LATEST NEWS   Jul 16,2026 11:39 am
తెలంగాణలో 'సర్‌' గడువు పెంపు
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను BLOలకు...
ASTROLOGY   Jul 16,2026 11:32 am
ఘనంగా బోనాల మహోత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి...
ASTROLOGY   Jul 16,2026 11:32 am
ఘనంగా బోనాల మహోత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి...
LATEST NEWS   Jul 16,2026 10:22 am
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే...
LATEST NEWS   Jul 16,2026 10:22 am
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే...
⚠️ You are not allowed to copy content or view source