Logo
Download our app
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
NEWS   May 06,2025 07:35 am
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. పీఎంఓ కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక విషయమై నిర్వహించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్‌తో పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజ‌ర‌య్యారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించారు.

Top News


LATEST NEWS   Jul 30,2026 07:10 pm
21వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్, ఎంఆర్ఓ, కౌన్సిలర్ అజీమ్
మెట్‌పల్లి పట్టణంలోని 21వ వార్డులో సీఎంఎస్ గోదాం ఎదురుగా ఉన్న కల్వర్ట్ కుంగిపోవడంతో స్థానికులు సమస్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్...
LATEST NEWS   Jul 30,2026 07:10 pm
21వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్, ఎంఆర్ఓ, కౌన్సిలర్ అజీమ్
మెట్‌పల్లి పట్టణంలోని 21వ వార్డులో సీఎంఎస్ గోదాం ఎదురుగా ఉన్న కల్వర్ట్ కుంగిపోవడంతో స్థానికులు సమస్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్...
LATEST NEWS   Jul 30,2026 07:08 pm
వాగులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఇబ్రహీంపట్నం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో యామాపూర్-ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. వరద ప్రవాహాన్ని...
LATEST NEWS   Jul 30,2026 07:08 pm
వాగులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఇబ్రహీంపట్నం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో యామాపూర్-ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. వరద ప్రవాహాన్ని...
LATEST NEWS   Jul 30,2026 07:07 pm
కార్పొరేషన్ చైర్మన్‌కు ప్రోటోకాల్ ఎందుకివ్వ‌రు?
మెట్‌పల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కో-ఆప్షన్ సభ్యురాలు షాద్మా రైస్ పలు ప్రజా సమస్యలతో పాటు ప్రోటోకాల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.ఇటీవల రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా...
LATEST NEWS   Jul 30,2026 07:07 pm
కార్పొరేషన్ చైర్మన్‌కు ప్రోటోకాల్ ఎందుకివ్వ‌రు?
మెట్‌పల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కో-ఆప్షన్ సభ్యురాలు షాద్మా రైస్ పలు ప్రజా సమస్యలతో పాటు ప్రోటోకాల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.ఇటీవల రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా...
⚠️ You are not allowed to copy content or view source