Logo
Download our app
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
NEWS   May 06,2025 07:35 am
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. పీఎంఓ కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక విషయమై నిర్వహించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్‌తో పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజ‌ర‌య్యారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించారు.

Top News


LATEST NEWS   Aug 26,2026 06:03 pm
పండగ వేళ సునీల్‌రావు అన్నదానం
కరీంనగర్‌: నగరంలోని భగత్‌నగర్‌, గోదాంగడ్డలలో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జైబూన్, ఆదర్శ యూత్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నదానాన్ని BJP రాష్ట్ర...
LATEST NEWS   Aug 26,2026 06:03 pm
పండగ వేళ సునీల్‌రావు అన్నదానం
కరీంనగర్‌: నగరంలోని భగత్‌నగర్‌, గోదాంగడ్డలలో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జైబూన్, ఆదర్శ యూత్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నదానాన్ని BJP రాష్ట్ర...
LATEST NEWS   Aug 26,2026 06:00 pm
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా అన్నారు. జనగామ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు...
LATEST NEWS   Aug 26,2026 06:00 pm
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా అన్నారు. జనగామ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు...
LATEST NEWS   Aug 26,2026 05:59 pm
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
పేద విద్యార్థుల చదువులకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగులోని సహృద ఫౌండేషన్ ప్రతినిధి గీతాంజలి సూచించారు. జిల్లాలోని...
LATEST NEWS   Aug 26,2026 05:59 pm
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
పేద విద్యార్థుల చదువులకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగులోని సహృద ఫౌండేషన్ ప్రతినిధి గీతాంజలి సూచించారు. జిల్లాలోని...
⚠️ You are not allowed to copy content or view source