Logo
Download our app
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
NEWS   May 06,2025 07:35 am
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. పీఎంఓ కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక విషయమై నిర్వహించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్‌తో పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజ‌ర‌య్యారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించారు.

Top News


LATEST NEWS   Sep 09,2026 08:21 am
వరుసగా 3 రోజులు సెలవులు
▪️తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా మూడు సెలవులు ▪️శని, ఆది, సోమవారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలిడేస్ ▪️సెప్టెంబర్ 14న వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ▪️ఇప్పటికే...
LATEST NEWS   Sep 09,2026 08:21 am
వరుసగా 3 రోజులు సెలవులు
▪️తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా మూడు సెలవులు ▪️శని, ఆది, సోమవారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలిడేస్ ▪️సెప్టెంబర్ 14న వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ▪️ఇప్పటికే...
LATEST NEWS   Sep 08,2026 11:44 pm
పనులు శరవేగంగా చేపట్టాలి
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, చింతల్,ఖిలా వరంగల్...
LATEST NEWS   Sep 08,2026 11:44 pm
పనులు శరవేగంగా చేపట్టాలి
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, చింతల్,ఖిలా వరంగల్...
LATEST NEWS   Sep 08,2026 11:43 pm
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. సెప్టెంబర్...
LATEST NEWS   Sep 08,2026 11:43 pm
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. సెప్టెంబర్...
⚠️ You are not allowed to copy content or view source