Logo
Download our app
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
NEWS   May 06,2025 07:35 am
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. పీఎంఓ కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక విషయమై నిర్వహించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్‌తో పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజ‌ర‌య్యారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించారు.

Top News


LATEST NEWS   Aug 18,2026 04:46 pm
ఘనంగా పాపన్నగౌడ్ జయంతి వేడుకలు
రాయికల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం...
LATEST NEWS   Aug 18,2026 04:46 pm
ఘనంగా పాపన్నగౌడ్ జయంతి వేడుకలు
రాయికల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం...
LATEST NEWS   Aug 18,2026 04:45 pm
చోడవరం: బానయ్యకోనేరులో సమస్యలు
చోడవరం బానయ్యకోనేరులో 30 రోజులుగా వీధిలైట్లు వెలగక, వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు...
LATEST NEWS   Aug 18,2026 04:45 pm
చోడవరం: బానయ్యకోనేరులో సమస్యలు
చోడవరం బానయ్యకోనేరులో 30 రోజులుగా వీధిలైట్లు వెలగక, వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు...
LATEST NEWS   Aug 18,2026 04:43 pm
ముస్లిం స్మశాన వాటిక ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
బుచ్చయ్యపేటలో ముస్లిం స్మశాన వాటిక ఉంది. గత 80 ఏళ్లుగా ఇక్కడే మృతదేహాలను ఖననం చేస్తున్నారు. స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురైందని ఆరోపిస్తూ ఆక్రమణలను తొలగించి...
LATEST NEWS   Aug 18,2026 04:43 pm
ముస్లిం స్మశాన వాటిక ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
బుచ్చయ్యపేటలో ముస్లిం స్మశాన వాటిక ఉంది. గత 80 ఏళ్లుగా ఇక్కడే మృతదేహాలను ఖననం చేస్తున్నారు. స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురైందని ఆరోపిస్తూ ఆక్రమణలను తొలగించి...
⚠️ You are not allowed to copy content or view source