ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీని చంపేస్తామంటూ బెదిరించారు. రూ. కోటి ఇవ్వకపోతే చంపేస్తామని మెయిల్ ద్వారా బ్లాక్ మెయిల్ చేశారు. రాజ్పుత్ సింధార్ నుంచి షమీకి మెయిల్ వచ్చింది. దీనిపై అతని సోదరుడు హసీబ్ అహ్మద్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ బెదిరింపులకు సంబంధించి విచారణ చేపట్టారు పోలీసులు.