Logo
Download our app
ఢిల్లీ, హైద‌రాబాద్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం
NEWS   May 06,2025 06:49 am
భారీ వ‌ర్షం కార‌ణంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన కీల‌క లీగ్ మ్యాచ్ ను అర్దాంత‌రంగా ర‌ద్దు చేశారు. ఎంత‌కూ వ‌ర్షం త‌గ్గ‌క పోవ‌డంతో డ‌క్ల‌స్ లూయిస్ ప్రాతిప‌దిక‌న మ్యాచ్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు అంపైర్లు. ఈ మేర‌కు ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో 18వ ఐపీఎల్ 2025 మెగా సీజ‌న్ నుంచి భారీ అంచ‌నాల మ‌ధ్య తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ ఎస్ ఆర్ హెచ్ నిష్క్ర‌మించింది.

Top News


LATEST NEWS   May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై...
LATEST NEWS   May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై...
LATEST NEWS   May 01,2026 10:07 am
విశాఖ బాలిక‌కు 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు....
LATEST NEWS   May 01,2026 10:07 am
విశాఖ బాలిక‌కు 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు....
LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
⚠️ You are not allowed to copy content or view source