Logo
Download our app
ఢిల్లీ, హైద‌రాబాద్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం
NEWS   May 06,2025 06:49 am
భారీ వ‌ర్షం కార‌ణంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన కీల‌క లీగ్ మ్యాచ్ ను అర్దాంత‌రంగా ర‌ద్దు చేశారు. ఎంత‌కూ వ‌ర్షం త‌గ్గ‌క పోవ‌డంతో డ‌క్ల‌స్ లూయిస్ ప్రాతిప‌దిక‌న మ్యాచ్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు అంపైర్లు. ఈ మేర‌కు ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో 18వ ఐపీఎల్ 2025 మెగా సీజ‌న్ నుంచి భారీ అంచ‌నాల మ‌ధ్య తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ ఎస్ ఆర్ హెచ్ నిష్క్ర‌మించింది.

Top News


LATEST NEWS   Feb 25,2026 12:40 pm
మల్లాపూర్ శివారులో స్కూల్ ఆటో బోల్తా... విద్యార్థులకు గాయాలు
మల్లాపూర్ మండలంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పలువురు చిన్నారులు గాయపడ్డారు. వాల్కొండ గ్రామం నుంచి సుమారు 12 మంది విద్యార్థులు...
LATEST NEWS   Feb 25,2026 12:40 pm
మల్లాపూర్ శివారులో స్కూల్ ఆటో బోల్తా... విద్యార్థులకు గాయాలు
మల్లాపూర్ మండలంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పలువురు చిన్నారులు గాయపడ్డారు. వాల్కొండ గ్రామం నుంచి సుమారు 12 మంది విద్యార్థులు...
TECHNOLOGY   Feb 25,2026 11:14 am
ఇ-ఓటింగ్‌తో ఫోన్ ద్వారా ఓటేయొచ్చు!
ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి బిహార్‌ ఎన్నికల సంఘం నాంది పలికింది. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 వేదికగా కృత్రిమ మేధ ఆధారిత ఇ-ఓటింగ్‌ విధానాన్ని ప్రదర్శించింది....
TECHNOLOGY   Feb 25,2026 11:14 am
ఇ-ఓటింగ్‌తో ఫోన్ ద్వారా ఓటేయొచ్చు!
ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి బిహార్‌ ఎన్నికల సంఘం నాంది పలికింది. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 వేదికగా కృత్రిమ మేధ ఆధారిత ఇ-ఓటింగ్‌ విధానాన్ని ప్రదర్శించింది....
LATEST NEWS   Feb 25,2026 10:21 am
యుద్ధం ఆపకపోతే ప్రధాని చనిపోయేవాడు
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా ఆపింది తానేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ - పాక్ మధ్య యుద్ధమేఘాలను...
LATEST NEWS   Feb 25,2026 10:21 am
యుద్ధం ఆపకపోతే ప్రధాని చనిపోయేవాడు
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా ఆపింది తానేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ - పాక్ మధ్య యుద్ధమేఘాలను...
⚠️ You are not allowed to copy content or view source