Logo
Download our app
ఢిల్లీ, హైద‌రాబాద్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం
NEWS   May 06,2025 06:49 am
భారీ వ‌ర్షం కార‌ణంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన కీల‌క లీగ్ మ్యాచ్ ను అర్దాంత‌రంగా ర‌ద్దు చేశారు. ఎంత‌కూ వ‌ర్షం త‌గ్గ‌క పోవ‌డంతో డ‌క్ల‌స్ లూయిస్ ప్రాతిప‌దిక‌న మ్యాచ్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు అంపైర్లు. ఈ మేర‌కు ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో 18వ ఐపీఎల్ 2025 మెగా సీజ‌న్ నుంచి భారీ అంచ‌నాల మ‌ధ్య తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ ఎస్ ఆర్ హెచ్ నిష్క్ర‌మించింది.

Top News


LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
LATEST NEWS   Jun 08,2026 01:22 pm
అయిలాపూర్ యువకుడి విషాదాంతం
కోరుట్ల: అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అతని మృతదేహం...
LATEST NEWS   Jun 08,2026 01:22 pm
అయిలాపూర్ యువకుడి విషాదాంతం
కోరుట్ల: అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అతని మృతదేహం...
LATEST NEWS   Jun 08,2026 01:19 pm
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. నేటి (మే8న) రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి...
LATEST NEWS   Jun 08,2026 01:19 pm
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. నేటి (మే8న) రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి...
⚠️ You are not allowed to copy content or view source