Logo
Download our app
ఢిల్లీ, హైద‌రాబాద్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం
NEWS   May 06,2025 06:49 am
భారీ వ‌ర్షం కార‌ణంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన కీల‌క లీగ్ మ్యాచ్ ను అర్దాంత‌రంగా ర‌ద్దు చేశారు. ఎంత‌కూ వ‌ర్షం త‌గ్గ‌క పోవ‌డంతో డ‌క్ల‌స్ లూయిస్ ప్రాతిప‌దిక‌న మ్యాచ్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు అంపైర్లు. ఈ మేర‌కు ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో 18వ ఐపీఎల్ 2025 మెగా సీజ‌న్ నుంచి భారీ అంచ‌నాల మ‌ధ్య తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ ఎస్ ఆర్ హెచ్ నిష్క్ర‌మించింది.

Top News


LATEST NEWS   Aug 19,2026 02:07 pm
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం...
LATEST NEWS   Aug 19,2026 02:07 pm
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం...
LATEST NEWS   Aug 19,2026 02:07 pm
కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...
LATEST NEWS   Aug 19,2026 02:07 pm
కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...
LATEST NEWS   Aug 19,2026 02:03 pm
మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000...
LATEST NEWS   Aug 19,2026 02:03 pm
మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000...
⚠️ You are not allowed to copy content or view source