Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
పట్టణ అభివృద్ధికి మరో అడుగు
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
పట్టణ అభివృద్ధికి మరో అడుగు
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్...
⚠️ You are not allowed to copy content or view source