Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   May 28,2026 07:35 am
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, జూ. ఎన్టీఆర్ పుష్పాంజలి ఘటించగా, అమీర్‌పేటలో...
LATEST NEWS   May 28,2026 07:35 am
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, జూ. ఎన్టీఆర్ పుష్పాంజలి ఘటించగా, అమీర్‌పేటలో...
LATEST NEWS   May 27,2026 03:27 pm
మ‌ధుసూద‌న్‌గౌడ్‌కు శ్రీమ‌హానంది అవార్డు
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి మ్యారేజ్ బ్యూరో అధినేత...
LATEST NEWS   May 27,2026 03:27 pm
మ‌ధుసూద‌న్‌గౌడ్‌కు శ్రీమ‌హానంది అవార్డు
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి మ్యారేజ్ బ్యూరో అధినేత...
LATEST NEWS   May 27,2026 02:11 pm
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని...
LATEST NEWS   May 27,2026 02:11 pm
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని...
⚠️ You are not allowed to copy content or view source