Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
LATEST NEWS   Jul 12,2026 12:45 pm
శ్రీరామాయణ పారాయణదారుగా ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్-2 శ్రీరామాయణ పారాయణదారు పోస్టులో విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు గ్రేడ్-1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు...
LATEST NEWS   Jul 12,2026 12:45 pm
శ్రీరామాయణ పారాయణదారుగా ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్-2 శ్రీరామాయణ పారాయణదారు పోస్టులో విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు గ్రేడ్-1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు...
BIG NEWS   Jul 12,2026 12:45 pm
BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు....
BIG NEWS   Jul 12,2026 12:45 pm
BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు....
⚠️ You are not allowed to copy content or view source