Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   May 05,2026 07:02 pm
రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
ఎన్నికల సంఘం బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా...
LATEST NEWS   May 05,2026 07:02 pm
రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
ఎన్నికల సంఘం బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా...
LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
LATEST NEWS   May 05,2026 11:13 am
ఇందిరా రికార్డును సమం చేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 21కి చేరింది. ఇది బీజేపీకి ఒక...
LATEST NEWS   May 05,2026 11:13 am
ఇందిరా రికార్డును సమం చేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 21కి చేరింది. ఇది బీజేపీకి ఒక...
⚠️ You are not allowed to copy content or view source