Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   May 09,2026 11:06 pm
పవన్ కు ప్రధాని మోదీ పరామర్శ
హైదరాబాద్‌లోని మాదాపూర్‌ తన నివాసంలో అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. పవన్ ఆరోగ్యం గురించి...
LATEST NEWS   May 09,2026 11:06 pm
పవన్ కు ప్రధాని మోదీ పరామర్శ
హైదరాబాద్‌లోని మాదాపూర్‌ తన నివాసంలో అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. పవన్ ఆరోగ్యం గురించి...
LATEST NEWS   May 09,2026 10:50 pm
అక్రమ ప్రహరీ తొలగింపుకు హిందువుల కరసేవ
ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి గుడి స్థలంలో నిర్మించిన అక్రమ ప్రహరీ తొలగింపుకు ఈ నెల 14న “శ్రీ హనుమ కరసేవ” నిర్వహిస్తున్నట్లు కార్యకర్త కసిరెడ్డి ఉపేంద్ర...
LATEST NEWS   May 09,2026 10:50 pm
అక్రమ ప్రహరీ తొలగింపుకు హిందువుల కరసేవ
ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి గుడి స్థలంలో నిర్మించిన అక్రమ ప్రహరీ తొలగింపుకు ఈ నెల 14న “శ్రీ హనుమ కరసేవ” నిర్వహిస్తున్నట్లు కార్యకర్త కసిరెడ్డి ఉపేంద్ర...
LATEST NEWS   May 09,2026 10:49 pm
హామీలు మరిచిన కూటమి ప్రభుత్వం
ఎమ్మిగనూరు పట్టణంలోని 34వ వార్డు వేణు విద్యాలయం స్కూల్ లైన్, లక్ష్మీపేట ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు...
LATEST NEWS   May 09,2026 10:49 pm
హామీలు మరిచిన కూటమి ప్రభుత్వం
ఎమ్మిగనూరు పట్టణంలోని 34వ వార్డు వేణు విద్యాలయం స్కూల్ లైన్, లక్ష్మీపేట ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు...
⚠️ You are not allowed to copy content or view source