Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   May 23,2026 11:08 pm
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు...
LATEST NEWS   May 23,2026 11:08 pm
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు...
BIG NEWS   May 23,2026 11:07 pm
పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై...
BIG NEWS   May 23,2026 11:07 pm
పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై...
LATEST NEWS   May 23,2026 05:37 pm
తీవ్ర ఇబ్బందుల్లో మొక్కజొన్న రైతులు
సదాశివనగర్ మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సమస్యలతో సగం పంట ఎండిపోగా, మిగిలిన పంటకు సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన...
LATEST NEWS   May 23,2026 05:37 pm
తీవ్ర ఇబ్బందుల్లో మొక్కజొన్న రైతులు
సదాశివనగర్ మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సమస్యలతో సగం పంట ఎండిపోగా, మిగిలిన పంటకు సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన...
⚠️ You are not allowed to copy content or view source