Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 05,2026 01:25 pm
7 పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌
వరుస పేలుళ్లతో దుబాయ్‌ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి....
LATEST NEWS   Aug 05,2026 01:25 pm
7 పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌
వరుస పేలుళ్లతో దుబాయ్‌ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి....
LATEST NEWS   Aug 05,2026 12:58 pm
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల...
LATEST NEWS   Aug 05,2026 12:58 pm
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల...
LATEST NEWS   Aug 05,2026 12:46 pm
మనుషుల కోసం స్పెష‌ల్ ఫ్రిజ్‌!
ఎండల తీవ్రత నేప‌థ్యంలో మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను ట్రుస్కో నకయామా సంస్థ...
LATEST NEWS   Aug 05,2026 12:46 pm
మనుషుల కోసం స్పెష‌ల్ ఫ్రిజ్‌!
ఎండల తీవ్రత నేప‌థ్యంలో మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను ట్రుస్కో నకయామా సంస్థ...
⚠️ You are not allowed to copy content or view source