Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jun 09,2026 01:07 pm
గుడ్ల నుంచి 50 మొసలి పిల్ల‌లు!
సంగారెడ్డి D సదాశివపేట M మిల్గిరిపేట చెరువు సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. వాటిలో కొన్ని గుడ్ల నుంచి మొసలి...
LATEST NEWS   Jun 09,2026 01:07 pm
గుడ్ల నుంచి 50 మొసలి పిల్ల‌లు!
సంగారెడ్డి D సదాశివపేట M మిల్గిరిపేట చెరువు సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. వాటిలో కొన్ని గుడ్ల నుంచి మొసలి...
LATEST NEWS   Jun 09,2026 01:00 pm
త‌వ్విన‌కొద్ది దొర‌కుతున్న అక్ర‌మాస్తులు
హైదరాబాద్లో R&B ఈఎన్సి మోహన్ నాయక్ ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి మోహన్ నాయక్ ఇంట్లో ఆదాయానికి మించిన...
LATEST NEWS   Jun 09,2026 01:00 pm
త‌వ్విన‌కొద్ది దొర‌కుతున్న అక్ర‌మాస్తులు
హైదరాబాద్లో R&B ఈఎన్సి మోహన్ నాయక్ ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి మోహన్ నాయక్ ఇంట్లో ఆదాయానికి మించిన...
LATEST NEWS   Jun 08,2026 11:22 pm
ప్రధాని మోదీ తీవ్ర విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం...
LATEST NEWS   Jun 08,2026 11:22 pm
ప్రధాని మోదీ తీవ్ర విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం...
⚠️ You are not allowed to copy content or view source