Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 07,2026 12:24 pm
కేరళలో ప్రకృతి బీభత్సం
కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ ప్రదేశంలో ఈ...
LATEST NEWS   Jul 07,2026 12:24 pm
కేరళలో ప్రకృతి బీభత్సం
కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ ప్రదేశంలో ఈ...
SPORTS   Jul 07,2026 12:17 pm
నందిగామలో ఎమ్మెస్‌ ధోని భారీ కటౌట్‌
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్‌ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల...
SPORTS   Jul 07,2026 12:17 pm
నందిగామలో ఎమ్మెస్‌ ధోని భారీ కటౌట్‌
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్‌ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల...
LATEST NEWS   Jul 07,2026 10:55 am
తాజ్‌మహల్ గ‌తంలో శివాలయమా?
ఆగ్రా: తాజ్‌మహల్‌ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది....
LATEST NEWS   Jul 07,2026 10:55 am
తాజ్‌మహల్ గ‌తంలో శివాలయమా?
ఆగ్రా: తాజ్‌మహల్‌ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది....
⚠️ You are not allowed to copy content or view source