Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 10,2026 11:24 pm
మెట్‌ప‌ల్లిలో కొత్త కోర్టు భవనాలకు విన‌తి
మెట్‌ప‌ల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం...
LATEST NEWS   Jul 10,2026 11:24 pm
మెట్‌ప‌ల్లిలో కొత్త కోర్టు భవనాలకు విన‌తి
మెట్‌ప‌ల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం...
LATEST NEWS   Jul 10,2026 11:23 pm
వ్యాధులను అరికట్టాలి: మున్సిపల్ చైర్మన్
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెట్‌ప‌ల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా...
LATEST NEWS   Jul 10,2026 11:23 pm
వ్యాధులను అరికట్టాలి: మున్సిపల్ చైర్మన్
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెట్‌ప‌ల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా...
LATEST NEWS   Jul 10,2026 11:22 pm
భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. తాగునీరు వృథా
మెట్‌ప‌ల్లిలోని వెంకట్రావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతూ తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. పలుమార్లు మరమ్మతులు...
LATEST NEWS   Jul 10,2026 11:22 pm
భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. తాగునీరు వృథా
మెట్‌ప‌ల్లిలోని వెంకట్రావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతూ తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. పలుమార్లు మరమ్మతులు...
⚠️ You are not allowed to copy content or view source