Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jun 23,2026 10:38 am
హైదరాబాద్‌లో ₹20.59 కోట్ల గోల్డ్ మోసం
హైదరాబాద్‌లో భారీ జ్యువెల్లరీ మోసం. కేవీ జ్యువెల్లర్స్‌, నితిన్‌ జ్యువెల్లర్స్‌ నిర్వాహకుడు నితిన్‌ గులాబానీ ప్రముఖ కార్పొరేట్‌ జ్యువెల్లరీ సంస్థలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి...
LATEST NEWS   Jun 23,2026 10:38 am
హైదరాబాద్‌లో ₹20.59 కోట్ల గోల్డ్ మోసం
హైదరాబాద్‌లో భారీ జ్యువెల్లరీ మోసం. కేవీ జ్యువెల్లర్స్‌, నితిన్‌ జ్యువెల్లర్స్‌ నిర్వాహకుడు నితిన్‌ గులాబానీ ప్రముఖ కార్పొరేట్‌ జ్యువెల్లరీ సంస్థలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి...
LATEST NEWS   Jun 23,2026 10:33 am
ప్ర‌తిభ గ‌ల విద్యార్థులకు మెడల్స్ ప్రదానం
బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామంలోని నేషనల్ ట్రినిటీ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ వి. రామరాజు, ప్రిన్సిపల్ వి. రాజరాజేశ్వరి...
LATEST NEWS   Jun 23,2026 10:33 am
ప్ర‌తిభ గ‌ల విద్యార్థులకు మెడల్స్ ప్రదానం
బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామంలోని నేషనల్ ట్రినిటీ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ వి. రామరాజు, ప్రిన్సిపల్ వి. రాజరాజేశ్వరి...
LATEST NEWS   Jun 22,2026 10:21 pm
బసవతారకం ఆస్పత్రి పేదలకు ధైర్యం
HYD: బసవతారకం ఆస్పత్రిని ఎంతోమంది క్యాన్సర్‌ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.....
LATEST NEWS   Jun 22,2026 10:21 pm
బసవతారకం ఆస్పత్రి పేదలకు ధైర్యం
HYD: బసవతారకం ఆస్పత్రిని ఎంతోమంది క్యాన్సర్‌ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.....
⚠️ You are not allowed to copy content or view source