Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
⚠️ You are not allowed to copy content or view source