Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jun 20,2026 10:15 pm
బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు
బంగ్లాదేశ్‌: గైబంధ జిల్లాలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంఘాలు ఢాకాలో భారీ నిరసన చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న రాముడి విగ్రహ...
LATEST NEWS   Jun 20,2026 10:15 pm
బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు
బంగ్లాదేశ్‌: గైబంధ జిల్లాలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంఘాలు ఢాకాలో భారీ నిరసన చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న రాముడి విగ్రహ...
LATEST NEWS   Jun 20,2026 10:08 pm
కొత్త‌ భవనంలో అనుమానాస్పద మృతి
మెట్‌పల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో...
LATEST NEWS   Jun 20,2026 10:08 pm
కొత్త‌ భవనంలో అనుమానాస్పద మృతి
మెట్‌పల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
⚠️ You are not allowed to copy content or view source