Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
⚠️ You are not allowed to copy content or view source