Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


BIG NEWS   Jul 05,2026 01:20 pm
తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు...
BIG NEWS   Jul 05,2026 01:20 pm
తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు...
LIFE STYLE   Jul 05,2026 12:03 pm
బేగంపేట్ లో ‘సైన్ లబాన్’ గ్రాండ్ లాంచ్
HYD: దేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ వంటి ప్రముఖ ప్రాంతాలలో ఒకేరోజు ఈ...
LIFE STYLE   Jul 05,2026 12:03 pm
బేగంపేట్ లో ‘సైన్ లబాన్’ గ్రాండ్ లాంచ్
HYD: దేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ వంటి ప్రముఖ ప్రాంతాలలో ఒకేరోజు ఈ...
LATEST NEWS   Jul 04,2026 11:15 pm
ట్రంప్‌న‌కు మోదీ విషెస్!
అమెరికా 250వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌, అమెరికాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని...
LATEST NEWS   Jul 04,2026 11:15 pm
ట్రంప్‌న‌కు మోదీ విషెస్!
అమెరికా 250వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌, అమెరికాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని...
⚠️ You are not allowed to copy content or view source