Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Apr 18,2026 10:27 pm
ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డంకి దారుణం
కథలాపూర్ మండలంలోని మాస్ట్రో కిడ్డీజ్ పాఠశాల వద్ద ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. రాష్ట్ర ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రైవేట్...
LATEST NEWS   Apr 18,2026 10:27 pm
ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డంకి దారుణం
కథలాపూర్ మండలంలోని మాస్ట్రో కిడ్డీజ్ పాఠశాల వద్ద ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. రాష్ట్ర ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రైవేట్...
LATEST NEWS   Apr 18,2026 10:24 pm
మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే
మహిళా రిజర్వేషన్‌ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నారీ శక్తి వందన్’ సవరణను అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని, కాంగ్రెస్,...
LATEST NEWS   Apr 18,2026 10:24 pm
మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే
మహిళా రిజర్వేషన్‌ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నారీ శక్తి వందన్’ సవరణను అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని, కాంగ్రెస్,...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
⚠️ You are not allowed to copy content or view source