Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
LATEST NEWS   Jun 08,2026 01:22 pm
అయిలాపూర్ యువకుడి విషాదాంతం
కోరుట్ల: అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అతని మృతదేహం...
LATEST NEWS   Jun 08,2026 01:22 pm
అయిలాపూర్ యువకుడి విషాదాంతం
కోరుట్ల: అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అతని మృతదేహం...
LATEST NEWS   Jun 08,2026 01:19 pm
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. నేటి (మే8న) రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి...
LATEST NEWS   Jun 08,2026 01:19 pm
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. నేటి (మే8న) రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి...
⚠️ You are not allowed to copy content or view source