Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క...
LATEST NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క...
LATEST NEWS   May 14,2026 11:53 pm
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్...
LATEST NEWS   May 14,2026 11:53 pm
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్...
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
⚠️ You are not allowed to copy content or view source