Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jun 20,2026 01:37 pm
కార్పొరేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో DMHO సహకారంతో రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ ప్రాంగణంలో మెగా హెల్త్...
LATEST NEWS   Jun 20,2026 01:37 pm
కార్పొరేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో DMHO సహకారంతో రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ ప్రాంగణంలో మెగా హెల్త్...
SPORTS   Jun 19,2026 11:22 pm
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306...
SPORTS   Jun 19,2026 11:22 pm
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306...
LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
⚠️ You are not allowed to copy content or view source