Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Mar 25,2026 05:32 pm
కాంగ్రెస్‌ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!
TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జీవన్‌రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. కొంతమంది తనను అణగదొక్కాలని...
LATEST NEWS   Mar 25,2026 05:32 pm
కాంగ్రెస్‌ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!
TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జీవన్‌రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. కొంతమంది తనను అణగదొక్కాలని...
LATEST NEWS   Mar 25,2026 03:45 pm
రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ, బావోజీ తండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దుర్గా భవాని, నూతక్కి భవాని ఆధ్వర్యంలో సర్పంచ్ వి. హథీరామ్ పర్యవేక్షణలో రోడ్డు డివైడర్‌లో...
LATEST NEWS   Mar 25,2026 03:45 pm
రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ, బావోజీ తండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దుర్గా భవాని, నూతక్కి భవాని ఆధ్వర్యంలో సర్పంచ్ వి. హథీరామ్ పర్యవేక్షణలో రోడ్డు డివైడర్‌లో...
LATEST NEWS   Mar 25,2026 03:45 pm
విద్యుత్ బస్సులు ఆర్టీసీకే ఇవ్వాలి: CITU
సీఐటీయూ పిలుపు మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకు ఇవ్వకుండా ఆర్టీసీయే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు....
LATEST NEWS   Mar 25,2026 03:45 pm
విద్యుత్ బస్సులు ఆర్టీసీకే ఇవ్వాలి: CITU
సీఐటీయూ పిలుపు మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకు ఇవ్వకుండా ఆర్టీసీయే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు....
⚠️ You are not allowed to copy content or view source