Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
LATEST NEWS   May 20,2026 11:48 am
పాములు ఆడించే వ్య‌క్తిగా మోదీ.. నార్వే ప‌త్రిక‌లో వివాదాస్ప‌ద కార్టూన్
నార్వేకు చెందిన అఫ్టెన్‌పోస్ట‌న్ అనే ప‌త్రిక వివాదాస్ప‌ద కార్టూన్ వేసింది. ప్ర‌ధాని మోదీని పాములు ఆడించే వ్య‌క్తిగా త‌న కార్టూన్‌లో చిత్రీక‌రించింది. దీంతో నార్వేపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి....
LATEST NEWS   May 20,2026 11:48 am
పాములు ఆడించే వ్య‌క్తిగా మోదీ.. నార్వే ప‌త్రిక‌లో వివాదాస్ప‌ద కార్టూన్
నార్వేకు చెందిన అఫ్టెన్‌పోస్ట‌న్ అనే ప‌త్రిక వివాదాస్ప‌ద కార్టూన్ వేసింది. ప్ర‌ధాని మోదీని పాములు ఆడించే వ్య‌క్తిగా త‌న కార్టూన్‌లో చిత్రీక‌రించింది. దీంతో నార్వేపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి....
LATEST NEWS   May 20,2026 11:42 am
“దీక్ష కాదు.. పొలిటికల్ స్టంట్: నజీర్ అహ్మద్”
ఎమ్మిగనూరులో కోతుల బావి స్థల వివాదంపై వైసీపీ నేత నజీర్ అహ్మద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాసాగర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశంలో షెడ్ల నిర్మాణానికి...
LATEST NEWS   May 20,2026 11:42 am
“దీక్ష కాదు.. పొలిటికల్ స్టంట్: నజీర్ అహ్మద్”
ఎమ్మిగనూరులో కోతుల బావి స్థల వివాదంపై వైసీపీ నేత నజీర్ అహ్మద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాసాగర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశంలో షెడ్ల నిర్మాణానికి...
⚠️ You are not allowed to copy content or view source