Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 04,2026 11:18 pm
తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వం
మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై చర్చ జోరందుకుంది. ఆమె BRSలోకి తిరిగి వస్తారన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి...
LATEST NEWS   Sep 04,2026 11:18 pm
తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వం
మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై చర్చ జోరందుకుంది. ఆమె BRSలోకి తిరిగి వస్తారన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి...
LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో...
LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో...
LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కూతురి శవం వెంటే కన్నుమూసిన తల్లి!
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి బిల్లా సవిత (65) గుండెపోటుతో...
LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కూతురి శవం వెంటే కన్నుమూసిన తల్లి!
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి బిల్లా సవిత (65) గుండెపోటుతో...
⚠️ You are not allowed to copy content or view source