Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 03,2026 04:20 pm
22ఏ పై కరీంనగర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
కరీంనగర్: 22ఏ నిషేధిత జాబితా నుంచి 6,000 ఎకరాల పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రేకుర్తి వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు....
LATEST NEWS   Sep 03,2026 04:20 pm
22ఏ పై కరీంనగర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
కరీంనగర్: 22ఏ నిషేధిత జాబితా నుంచి 6,000 ఎకరాల పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రేకుర్తి వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు....
BIG NEWS   Sep 03,2026 04:20 pm
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పరిశీలించారు. ఆశా కార్యకర్తలకు పోషకాహారం, నేత్రదానం,...
BIG NEWS   Sep 03,2026 04:20 pm
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పరిశీలించారు. ఆశా కార్యకర్తలకు పోషకాహారం, నేత్రదానం,...
LATEST NEWS   Sep 03,2026 04:19 pm
కుడా చైర్మన్ గా గుండ సుధారాణి
వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని నియమించారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మంత్రి...
LATEST NEWS   Sep 03,2026 04:19 pm
కుడా చైర్మన్ గా గుండ సుధారాణి
వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని నియమించారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మంత్రి...
⚠️ You are not allowed to copy content or view source