Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 07,2026 10:55 am
తాజ్‌మహల్ గ‌తంలో శివాలయమా?
ఆగ్రా: తాజ్‌మహల్‌ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది....
LATEST NEWS   Jul 07,2026 10:55 am
తాజ్‌మహల్ గ‌తంలో శివాలయమా?
ఆగ్రా: తాజ్‌మహల్‌ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది....
LATEST NEWS   Jul 07,2026 10:49 am
కోరుట్ల బాలికల ప్రతిభకు జాతీయ గుర్తింపు
కోరుట్ల PM SHRI జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి **'వికసిత్ భారత్ బిల్డ్‌థాన్'**కు ఎంపికైంది. విద్యాశాఖ...
LATEST NEWS   Jul 07,2026 10:49 am
కోరుట్ల బాలికల ప్రతిభకు జాతీయ గుర్తింపు
కోరుట్ల PM SHRI జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి **'వికసిత్ భారత్ బిల్డ్‌థాన్'**కు ఎంపికైంది. విద్యాశాఖ...
LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
⚠️ You are not allowed to copy content or view source