Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...
LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
⚠️ You are not allowed to copy content or view source