Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jun 22,2026 02:44 pm
సాయి ఆలయాల‌కు నిధుల ఇవ్వం
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే...
LATEST NEWS   Jun 22,2026 02:44 pm
సాయి ఆలయాల‌కు నిధుల ఇవ్వం
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే...
LATEST NEWS   Jun 22,2026 02:15 pm
లారీ ఢీ కొని డీటీఓ వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం (మం) చెల్పూరు శివారులో రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు...
LATEST NEWS   Jun 22,2026 02:15 pm
లారీ ఢీ కొని డీటీఓ వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం (మం) చెల్పూరు శివారులో రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు...
LATEST NEWS   Jun 22,2026 02:08 pm
చిరంజీవితో రామచందర్ రావు భేటీ
చిరంజీవితో టీ-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా BJP చేపట్టిన ‘విశేష్ జన్ సంపర్క్...
LATEST NEWS   Jun 22,2026 02:08 pm
చిరంజీవితో రామచందర్ రావు భేటీ
చిరంజీవితో టీ-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా BJP చేపట్టిన ‘విశేష్ జన్ సంపర్క్...
⚠️ You are not allowed to copy content or view source