Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
LATEST NEWS   Sep 04,2026 03:54 pm
తీగలగుట్టపల్లి వద్ద తారు రోడ్డు
కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్...
LATEST NEWS   Sep 04,2026 03:54 pm
తీగలగుట్టపల్లి వద్ద తారు రోడ్డు
కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్...
LATEST NEWS   Sep 04,2026 03:53 pm
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయికల్: చింతలూరులో ముంజం భాగ్యలక్ష్మి, వెంకటరెడ్డి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఆహ్వానం మేరకు హాజరై శుభాకాంక్షలు తెలిపి,...
LATEST NEWS   Sep 04,2026 03:53 pm
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయికల్: చింతలూరులో ముంజం భాగ్యలక్ష్మి, వెంకటరెడ్డి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఆహ్వానం మేరకు హాజరై శుభాకాంక్షలు తెలిపి,...
⚠️ You are not allowed to copy content or view source