Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
⚠️ You are not allowed to copy content or view source