Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రహదారుల పరిశుభ్రతకు స్వచ్ఛ పథం'
AKP: రహదారుల పరిశుభ్రతకు ప్రభుత్వం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులను...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రహదారుల పరిశుభ్రతకు స్వచ్ఛ పథం'
AKP: రహదారుల పరిశుభ్రతకు ప్రభుత్వం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులను...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి
కరీంనగర్ : గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గురువారం గోసమేత తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి
కరీంనగర్ : గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గురువారం గోసమేత తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం అందుకున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్ సిరికి లక్ష్మీ నరసింహారావు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం-2024 అందుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం అందుకున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్ సిరికి లక్ష్మీ నరసింహారావు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం-2024 అందుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు...
⚠️ You are not allowed to copy content or view source