Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 06,2026 11:14 pm
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల...
LATEST NEWS   Aug 06,2026 11:14 pm
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల...
LATEST NEWS   Aug 06,2026 11:13 pm
మెట్‌పల్లిలో 15 వాహనాలపై కేసులు
మెట్‌పల్లి పట్టణంలోని డిపో సమీప జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా స్పెషల్ స్క్వాడ్ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో...
LATEST NEWS   Aug 06,2026 11:13 pm
మెట్‌పల్లిలో 15 వాహనాలపై కేసులు
మెట్‌పల్లి పట్టణంలోని డిపో సమీప జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా స్పెషల్ స్క్వాడ్ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో...
LATEST NEWS   Aug 06,2026 11:12 pm
బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు...
LATEST NEWS   Aug 06,2026 11:12 pm
బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు...
⚠️ You are not allowed to copy content or view source