Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 14,2026 10:19 am
16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం...
LATEST NEWS   Aug 14,2026 10:19 am
16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం...
LATEST NEWS   Aug 14,2026 10:18 am
పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ...
LATEST NEWS   Aug 14,2026 10:18 am
పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ...
LATEST NEWS   Aug 14,2026 10:17 am
ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో...
LATEST NEWS   Aug 14,2026 10:17 am
ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో...
⚠️ You are not allowed to copy content or view source