Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 01,2026 02:24 pm
తొలిసారి సీఎం అయ్యి 31 ఏళ్లు పూర్తి!
31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి సీఎంను అయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మొగల్తూరులో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘48 ఏళ్ల నా...
LATEST NEWS   Sep 01,2026 02:24 pm
తొలిసారి సీఎం అయ్యి 31 ఏళ్లు పూర్తి!
31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి సీఎంను అయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మొగల్తూరులో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘48 ఏళ్ల నా...
LATEST NEWS   Sep 01,2026 02:05 pm
కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిరసన హోరు: సెప్టెంబరు 2 నుంచి వారోత్సవాలు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 2 నుంచి 8 వరకు జిల్లాలో నిరసనలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సన్నాహక...
LATEST NEWS   Sep 01,2026 02:05 pm
కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిరసన హోరు: సెప్టెంబరు 2 నుంచి వారోత్సవాలు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 2 నుంచి 8 వరకు జిల్లాలో నిరసనలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సన్నాహక...
LATEST NEWS   Sep 01,2026 01:12 pm
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే...
LATEST NEWS   Sep 01,2026 01:12 pm
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే...
⚠️ You are not allowed to copy content or view source