Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 28,2026 10:59 pm
అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కూడా
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు....
LATEST NEWS   Jul 28,2026 10:59 pm
అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కూడా
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు....
ENTERTAINMENT   Jul 28,2026 09:58 pm
Bulgaria Rolls Out Red Carpet for Indian Cinema: Europe’s Next Big Production Hub
HYDERABAD: As Indian cinema expands its global footprint, Bulgaria is rapidly positioning itself as Europe’s premier production hub for Indian...
ENTERTAINMENT   Jul 28,2026 09:58 pm
Bulgaria Rolls Out Red Carpet for Indian Cinema: Europe’s Next Big Production Hub
HYDERABAD: As Indian cinema expands its global footprint, Bulgaria is rapidly positioning itself as Europe’s premier production hub for Indian...
LATEST NEWS   Jul 28,2026 09:37 pm
మంత్రి వాకిటి శ్రీహరికి అభినందనలు
కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక...
LATEST NEWS   Jul 28,2026 09:37 pm
మంత్రి వాకిటి శ్రీహరికి అభినందనలు
కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక...
⚠️ You are not allowed to copy content or view source