21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో ఆంగ్ల భాష కీలకం– SCERT చీఫ్ ఫ్యాకల్టీ మంగారెడ్డి

హైదరాబాద్: 21వ శతాబ్దంలో విద్యార్థినీ విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో పోటీ పడగలిగేలా తీర్చిదిద్దడంలో ఆంగ్ల భాషా నైపుణ్యాలు అత్యంత కీలకమని రాష్ట్ర విద్యా మరియు పరిశోధన మండలి (SCERT) చీఫ్ ఫ్యాకల్టీ మంగారెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన అనంతరం,…

నిర్మాత నాగేశ్వర రావు పూజారితో ATA మీట్ & గ్రీట్ కార్యక్రమం

స్టెర్లింగ్, వర్జీనియా: టాలీవుడ్ నిర్మాత నాగేశ్వర రావు పూజారితో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డీఎంవీ ప్రాంతానికి చెందిన తెలుగు ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ప్రముఖ న్యాయవాది,…

ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ వేదికగా ‘ఆటా స్టార్టప్ పిచ్ డే’

హైదరాబాద్: ఐటీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊపిరి పోస్తూ స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు ఐటీ రంగ ప్రముఖులు ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆటా వేడుకలు–2025’ కార్యక్రమాల్లో…

డిజైర్ స్టూడియో & డిజైర్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా కాన్వొకేషన్, మిస్ & మిసెస్ గ్లామ్ డివా 2025

డిజైర్ స్టూడియో & డిజైర్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల కాన్వొకేషన్ కార్యక్రమాన్ని మిస్ & మిసెస్ గ్లామ్ డివా 2025తో కలిసి జనవరి 4, 2025న ఘనంగా నిర్వహించారు. ఈ సంయుక్త కార్యక్రమం మహిళా సాధికారత, సృజనాత్మకతతో పాటు ఫ్యాషన్, బ్యూటీ…

‘విద్యార్థి దినోత్సవం’గా ఘనంగా ముక్తా సాళ్వె 185వ జయంతి

ఓయూలో విద్యార్థుల సమక్షంలో సాళ్వె జయంతి వేడుకలు హైదరాబాద్: 19వ శతాబ్దపు తొలి దళిత మహిళా రచయిత్రి, సామాజిక సంస్కర్త 185వ జయంతి వేడుకలను ‘విద్యార్థి దినోత్సవం’ పేరిట లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర…

ముద్దు ముద్దు మాటలతో వలపు వల.. ముగ్గులోకి దింపి..

మెట్‌ప‌ల్లి (Ilyas):ముద్దుముద్దు మాటలతో వల వేసి.. ఏకాంతంలోకి దింపి.. నగ్న చిత్రాలు, వీడియోలు బంధించి లక్షల రూపాయలు వసూలు చేసే హనీ ట్రాప్ దందాను మెట్‌పల్లి పోలీసులు చేధించారు. గత కొంతకాలంగా అమాయకులు, ముఖ్యంగా ధనవంతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్…

విశ్వవ్యాప్త తెలంగాణ బిడ్డల సమ్మేళనం: హైదరాబాద్‌లో ఘనంగా ‘GTA మెగా కన్వెన్షన్ 2025’

▪️ పాల్గొన్న త్రిదండి చినజీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రముఖులు.▪️ తెలంగాణ సంస్కృతి, అభివృద్ధిపై 2 రోజుల పాటు అట్టహాసంగా చర్చలు, వేడుకలు.▪️ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘GTA చాప్టర్ల’ ఏర్పాటు. హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విస్తరించి…

అమల్లోకి మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025

హైదరాబాద్ (Breaking Now): రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 252 ను…