Month: March 2026

సమాజానికి సందేశం ఇచ్చే పాత్రలే నా లక్ష్యం – న‌టీ నాగరాణి

గద్దర్ ఫిలిం అవార్డు అందుకున్న ‘వనజీవి రామయ్య’ జానకమ్మగా మెప్పించిన నటి నాగరాణి తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిలిం అవార్డును అందుకున్న ‘వనజీవి రామయ్య’ డాక్యుమెంటరీలో జానకమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వర్ధమాన నటి నాగరాణి తన నటనా…

విమర్శకుల అభినందనలే పెద్ద అవార్డు: దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల

హైద‌రాబాద్ (బ్రేకింగ్ నౌ): తెలంగాణలోని వరంగల్–ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే 2026 గద్దర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం,…

జంగాలపల్లి జెడ్పిహెచ్ఎస్‌లో 41 ఏళ్ల సేవలకు స్వీపర్ మల్రాజు సమ్ములు-సోమలక్ష్మి దంపతులకు ఘన సన్మానం

Breaking Now Network: ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నాలుగు దశాబ్దాలకు పైగా విద్యాసేవ చేసిన కంటింజెంట్ స్వీపర్ మల్రాజు సమ్ములు–సోమలక్ష్మి దంపతుల పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు,…

టీడీపీలో కొత్త తరం: జాతీయ స్థాయిలో చింతకాయల విజయ్ పేరు హాట్ టాపిక్

తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వానికి కట్టుబాటు వంటి విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుల్లో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. నర్సీపట్నం ప్రజల విశ్వాసాన్ని వరుసగా ఏడు సార్లు గెలుపులతో నిలబెట్టుకుని ఆ ప్రాంతాన్ని…

‘ఆటా’ 19వ మహాసభలకు మేరిల్యాండ్ గవర్నర్‌కు ఆహ్వానం

▪️ బాల్టిమోర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వ‌ర‌కు వేడుక‌లు▪️ మేరిల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయి తెలుగు మహాసభ మేరిల్యాండ్: అమెరికాలో తెలుగు భాషా–సంస్కృతుల పరిరక్షణకు పనిచేస్తున్న ప్ర‌ముఖ తెలుగు సంఘం ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA)’ ప్రతినిధులు…

మార్చి 16న అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, మార్చి 16న రాజధాని అమరావతిలో ఉదయం 10 గంటలకు భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణ జ‌ర‌గ‌నుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్…

ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయండి: మంత్రి తుమ్మల

Breaking Now App Network రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతులు క్రాప్ డైవర్షన్ వైపు మళ్లాలని, లేదంటే భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట…

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏప్రిల్ 14న డిజిటల్ సాధికారత దినోత్సవం

హైద‌రాబాద్ (బ్రేకింగ్ నౌ): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి నాణ్యమైన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను ఉన్నత విద్యా సంస్థలు అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల…

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై కీలక సమావేశం

ఎల్లికాట్ సిటీ (బ్రేకింగ్ నౌ): అమెరికాలోని తెలుగు సమాజానికి ప్రతిష్ఠాత్మక వేదికగా నిలిచే 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ సన్నాహాలపై ప్లానింగ్ టీమ్ మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎల్లికాట్ సిటీలో కీలక సమావేశం నిర్వహించింది. 2026…

మహిళా దినోత్సవం వేళ ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ టీడీఎఫ్

▪️ సిరిసిల్ల అప్పారెల్ పార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు▪️ మహిళలకు స్వయం ఉపాధి దిశగా టీడీఎఫ్ వనిత చేయుత‌ కార్యక్రమాలు▪️ సిరిసిల్లలో మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు▪️ మహిళలు స్వావలంబన దిశగా ముందుకు రావాలి: కలెక్టర్ గరిమ…