ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నామినేటెడ్ విధానంపై రైతు నేతల ఆగ్రహం

మ‌ల్లాపూర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకుండా ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలువురు రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు…

లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్క‌రించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

▪️ తెలుగులో అనువదించిన గాయక్వాడ్ తులసిదాస్▪️ ప్ర‌చురించిన తెలంగాణ సాహిత్య అకాడెమీ▪️ లహుజీ సాళ్వె సేవ‌ల‌ను కొనియాడిన మంత్రి జూప‌ల్లి హైద‌రాబాద్ (Breaking Now Network): తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురించిన క్రాంతిపిత గురు లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని…

4వ రోజుకు రామచంద్ర యాదవ్ ‘ధర్మ దీక్ష’

మంగళగిరి: బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఏప్రిల్ 11న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ…

ఎంఎన్ఆర్ గుప్తకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

హైదరాబాద్ (Breaking Now Network): ప్రముఖ దార్శనిక నాయకుడు, గ్లోబల్ సీఈఓ నెట్‌వర్క్ వ్యవస్థాపకులు ఎం.ఎన్‌.ఆర్‌. గుప్తకి అంతర్జాతీయ స్థాయిలో మరో రెండు విశిష్ట గౌరవాలు దక్కాయి. మూడు దశాబ్దాలుగా ఆయన చూపుతున్న అసాధారణ నాయకత్వం, సామాజిక సేవలను గుర్తిస్తూ ‘జీనియస్…

మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోహజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్

▪️ హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్▪️ హజ్ యాత్రికులకు ఉచిత పరీక్షలు.. మెడికల్ కిట్లు▪️ హెల్త్ క్యాంప్ ప్రారంభించిన టీజీఎంఎఫ్‌సీ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ హైదరాబాద్: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని…

అయ్యన్నపాత్రుడికి మద్దతుగా నిలిచిన దళిత సంఘాలు

మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలి: డిమాండ్ నర్సీపట్నం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళితుల పట్ల జరిగిన అన్యాయాలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని…

దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ

▪️ తెలంగాణ DNAలోనే వస్త్రకళ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి▪️ హైదరాబాద్‌లో ఘనంగా ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్ (ATEXCON) 2026▪️ జౌళి రంగ మార్పులపై ‘నాలెడ్జ్ పేపర్’ విడుదల హైదరాబాద్: 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా…

సమాజానికి సందేశం ఇచ్చే పాత్రలే నా లక్ష్యం – న‌టీ నాగరాణి

గద్దర్ ఫిలిం అవార్డు అందుకున్న ‘వనజీవి రామయ్య’ జానకమ్మగా మెప్పించిన నటి నాగరాణి తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిలిం అవార్డును అందుకున్న ‘వనజీవి రామయ్య’ డాక్యుమెంటరీలో జానకమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వర్ధమాన నటి నాగరాణి తన నటనా…

విమర్శకుల అభినందనలే పెద్ద అవార్డు: దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల

హైద‌రాబాద్ (బ్రేకింగ్ నౌ): తెలంగాణలోని వరంగల్–ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే 2026 గద్దర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం,…

జంగాలపల్లి జెడ్పిహెచ్ఎస్‌లో 41 ఏళ్ల సేవలకు స్వీపర్ మల్రాజు సమ్ములు-సోమలక్ష్మి దంపతులకు ఘన సన్మానం

Breaking Now Network: ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నాలుగు దశాబ్దాలకు పైగా విద్యాసేవ చేసిన కంటింజెంట్ స్వీపర్ మల్రాజు సమ్ములు–సోమలక్ష్మి దంపతుల పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు,…