Logo
Download our app
LATEST NEWS   Oct 27,2024 03:32 pm
చాకలి శ్రీనివాస్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌
కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చాకలి శ్రీనివాస్ ఇటీవల అకాల మ‌ర‌ణం చెందారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించారు...
LATEST NEWS   Oct 27,2024 03:32 pm
చాకలి శ్రీనివాస్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌
కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చాకలి శ్రీనివాస్ ఇటీవల అకాల మ‌ర‌ణం చెందారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించారు...
LATEST NEWS   Oct 27,2024 03:19 pm
మాదిగల ధర్మయుద్ధ మహాసభ రద్దు
కామారెడ్డి: MRPS ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలో నిర్వహించతలపెట్టిన ఉమ్మడి నిమాబాద్ జిల్లా మాదిగల ధర్మ యుద్ధ మహాసభ అనివార్య కారణాలతో వాయిదా వేశామని MRPS రాష్ట్ర నాయకుడు...
LATEST NEWS   Oct 27,2024 03:19 pm
మాదిగల ధర్మయుద్ధ మహాసభ రద్దు
కామారెడ్డి: MRPS ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలో నిర్వహించతలపెట్టిన ఉమ్మడి నిమాబాద్ జిల్లా మాదిగల ధర్మ యుద్ధ మహాసభ అనివార్య కారణాలతో వాయిదా వేశామని MRPS రాష్ట్ర నాయకుడు...
LATEST NEWS   Oct 27,2024 03:17 pm
జాతీయ రహదారిపై నకిలీ నోట్ల కలకలం
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా,వేల్పూర్ మండలం అంక్సాపూర్ జాతీయ రహదారి(63) పై నకిలీ నోట్లు కలకలం రేపాయి. రహదారిపై కనపడ్డ నకిలీ 500 నోట్లను రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు...
LATEST NEWS   Oct 27,2024 03:17 pm
జాతీయ రహదారిపై నకిలీ నోట్ల కలకలం
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా,వేల్పూర్ మండలం అంక్సాపూర్ జాతీయ రహదారి(63) పై నకిలీ నోట్లు కలకలం రేపాయి. రహదారిపై కనపడ్డ నకిలీ 500 నోట్లను రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు...
LATEST NEWS   Oct 27,2024 03:14 pm
BJPలో మైనార్టీ యువకులు చేరిక
కామారెడ్డి పట్టణం 20వ వార్డుకు చెందిన 12 మంది మైనారిటీ సోదరులు కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని...
LATEST NEWS   Oct 27,2024 03:14 pm
BJPలో మైనార్టీ యువకులు చేరిక
కామారెడ్డి పట్టణం 20వ వార్డుకు చెందిన 12 మంది మైనారిటీ సోదరులు కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని...
BIG NEWS   Oct 27,2024 03:14 pm
అవులకు కూరగాయలను ఆహారంగా పంపిణి
రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు బజార్‌లో మిగిలిన కూరగాయలను సేకరించి సిరిసిల్ల జిల్లాలో వున్న కపిల గోశాలలో అవులకు ఆహారంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో...
BIG NEWS   Oct 27,2024 03:14 pm
అవులకు కూరగాయలను ఆహారంగా పంపిణి
రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు బజార్‌లో మిగిలిన కూరగాయలను సేకరించి సిరిసిల్ల జిల్లాలో వున్న కపిల గోశాలలో అవులకు ఆహారంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS   Oct 27,2024 03:12 pm
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు 2 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 80.501టీఎంసీల నీటి నిల్వ...
LATEST NEWS   Oct 27,2024 03:12 pm
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు 2 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 80.501టీఎంసీల నీటి నిల్వ...
LATEST NEWS   Oct 27,2024 03:10 pm
మల్యాలలో బైక్ అపహరణ
మల్యాల మండల కేంద్రంలోని కోటేష్ అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. మెయిన్ గేట్ తీసుకొని ఇంటి ముందు...
LATEST NEWS   Oct 27,2024 03:10 pm
మల్యాలలో బైక్ అపహరణ
మల్యాల మండల కేంద్రంలోని కోటేష్ అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. మెయిన్ గేట్ తీసుకొని ఇంటి ముందు...
LATEST NEWS   Oct 27,2024 03:09 pm
ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియా ప్రకటన విడుదల చేశారు. మెదక్...
LATEST NEWS   Oct 27,2024 03:09 pm
ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియా ప్రకటన విడుదల చేశారు. మెదక్...
LATEST NEWS   Oct 27,2024 02:02 pm
జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా బీర్పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి వేణుగోపాల్ ను నియమించారు. జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి నియామక పత్రం అందజేశారు. తన...
LATEST NEWS   Oct 27,2024 02:02 pm
జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా బీర్పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి వేణుగోపాల్ ను నియమించారు. జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి నియామక పత్రం అందజేశారు. తన...
LATEST NEWS   Oct 27,2024 02:01 pm
మాజీ సైనికుడి పాడే మోసిన ఎమ్మెల్యే
డుంబ్రిగుడ మాజి సైనికుడు పాంగి మల్లన్న అనారోగ్యం కారణంగా నిన్న శనివారం రాత్రీ మరణించారు. అతడి స్వగ్రామం అయిన అరమ గ్రామ పంచాయితీ సంతవలస గ్రామంలో అంత్యక్రియల్లో...
LATEST NEWS   Oct 27,2024 02:01 pm
మాజీ సైనికుడి పాడే మోసిన ఎమ్మెల్యే
డుంబ్రిగుడ మాజి సైనికుడు పాంగి మల్లన్న అనారోగ్యం కారణంగా నిన్న శనివారం రాత్రీ మరణించారు. అతడి స్వగ్రామం అయిన అరమ గ్రామ పంచాయితీ సంతవలస గ్రామంలో అంత్యక్రియల్లో...
LATEST NEWS   Oct 27,2024 01:56 pm
గంగులను పరామర్శించిన జువ్వాడి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి ఇటీవల మరణించగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. కరీంనగర్ పట్టణంలోని గంగుల నివాసంలో...
LATEST NEWS   Oct 27,2024 01:56 pm
గంగులను పరామర్శించిన జువ్వాడి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి ఇటీవల మరణించగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. కరీంనగర్ పట్టణంలోని గంగుల నివాసంలో...
LATEST NEWS   Oct 27,2024 11:56 am
వరద కాలువలో డాక్టర్ గల్లంతు
మెట్‌ప‌ల్లి మండలం విట్టంపేట‌ గ్రామంలోఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో ప‌డి మెట్‌ప‌ల్లి పట్టణంలోని యశోద హాస్పిటల్‌లో వైద్యుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గల్లంతు అయ్యాడు. ఉదయ్ ఆ కాలువ‌లో...
LATEST NEWS   Oct 27,2024 11:56 am
వరద కాలువలో డాక్టర్ గల్లంతు
మెట్‌ప‌ల్లి మండలం విట్టంపేట‌ గ్రామంలోఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో ప‌డి మెట్‌ప‌ల్లి పట్టణంలోని యశోద హాస్పిటల్‌లో వైద్యుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గల్లంతు అయ్యాడు. ఉదయ్ ఆ కాలువ‌లో...
LATEST NEWS   Oct 27,2024 11:52 am
మహిళా సంఘం ఆధ్వర్యంలో సన్మానం
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన నరేందర్ రాజు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాస్థాయిలో ద్వితీయ శ్రేణిలో రాణించి ఉపాధ్యాయులుగా...
LATEST NEWS   Oct 27,2024 11:52 am
మహిళా సంఘం ఆధ్వర్యంలో సన్మానం
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన నరేందర్ రాజు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాస్థాయిలో ద్వితీయ శ్రేణిలో రాణించి ఉపాధ్యాయులుగా...
LATEST NEWS   Oct 27,2024 11:50 am
ఢిల్లీ విద్యా విధానం అమలు చేయాలి
మెట్‌పల్లి: ఢిల్లీ తరహా విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయాలని సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్ అన్నారు. మెట్‌పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో...
LATEST NEWS   Oct 27,2024 11:50 am
ఢిల్లీ విద్యా విధానం అమలు చేయాలి
మెట్‌పల్లి: ఢిల్లీ తరహా విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయాలని సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్ అన్నారు. మెట్‌పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో...
LATEST NEWS   Oct 27,2024 11:02 am
కామారెడ్డి: MRPS ధర్మయుద్ధ మహాసభ
MRPS ఆధ్వ‌ర్యంలో కామారెడ్డిలో ధర్మ యుద్ధ మహాసభ రేపు జ‌ర‌గ‌నుంది. MRPS జాతీయఅధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొనే ఈ స‌భ‌కు మాదిగలు, మాదిగ ఉపకులాలు పెద్దఎత్తున...
LATEST NEWS   Oct 27,2024 11:02 am
కామారెడ్డి: MRPS ధర్మయుద్ధ మహాసభ
MRPS ఆధ్వ‌ర్యంలో కామారెడ్డిలో ధర్మ యుద్ధ మహాసభ రేపు జ‌ర‌గ‌నుంది. MRPS జాతీయఅధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొనే ఈ స‌భ‌కు మాదిగలు, మాదిగ ఉపకులాలు పెద్దఎత్తున...
LATEST NEWS   Oct 27,2024 10:59 am
ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలోకి భూమేష్
కామారెడ్డి పట్టణంలోని 15 వార్డ్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎం. భూమేష్ యాదవ్ ఆధ్వర్యంలో 21 మంది కామారెడ్డి ఎమ్మెల్యే...
LATEST NEWS   Oct 27,2024 10:59 am
ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలోకి భూమేష్
కామారెడ్డి పట్టణంలోని 15 వార్డ్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎం. భూమేష్ యాదవ్ ఆధ్వర్యంలో 21 మంది కామారెడ్డి ఎమ్మెల్యే...
LATEST NEWS   Oct 27,2024 10:57 am
టేక్మాల్ మండల రైతుల ఇక్క‌ట్లు
టేక్మాల్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో మండల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా బీఆర్ఎస్ పార్టీ యువత కార్యదర్శి...
LATEST NEWS   Oct 27,2024 10:57 am
టేక్మాల్ మండల రైతుల ఇక్క‌ట్లు
టేక్మాల్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో మండల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా బీఆర్ఎస్ పార్టీ యువత కార్యదర్శి...
LATEST NEWS   Oct 27,2024 10:47 am
గోదావరి నదిలో పడి వ్యక్తి మృతి
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ (26) అనే యువ‌కుడు గోదావరి నదిలో పడి ప్రాణాలు...
LATEST NEWS   Oct 27,2024 10:47 am
గోదావరి నదిలో పడి వ్యక్తి మృతి
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ (26) అనే యువ‌కుడు గోదావరి నదిలో పడి ప్రాణాలు...
BIG NEWS   Oct 27,2024 10:40 am
జన్వాడ ఫామ్‌హౌస్‌లో మద్యం: సీఐ
హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విచారణ చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫామ్‌హౌస్ సూపర్వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చామన్నారు. నిబంధనలను...
BIG NEWS   Oct 27,2024 10:40 am
జన్వాడ ఫామ్‌హౌస్‌లో మద్యం: సీఐ
హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విచారణ చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫామ్‌హౌస్ సూపర్వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చామన్నారు. నిబంధనలను...
LATEST NEWS   Oct 27,2024 09:57 am
భార‌త్‌కు ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం
20 ఏళ్ల రేచల్ గుప్తా(పంజాబ్‌) ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులందరినీ వెనక్కి నెట్టి...
LATEST NEWS   Oct 27,2024 09:57 am
భార‌త్‌కు ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం
20 ఏళ్ల రేచల్ గుప్తా(పంజాబ్‌) ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులందరినీ వెనక్కి నెట్టి...
⚠️ You are not allowed to copy content or view source