పరిశుద్ధ పనులను పరిశీలించిన కమిషనర్
NEWS Nov 29,2024 02:57 pm
మెట్పల్లి: వన మనోత్సవాల్లో భాగంగా పరిశుద్ధ పనులను పరిశీలించారు కమిషనర్. నేషనల్ హైవే డివైడర్లపై నాటిన మొక్కలను కటింగ్ చేస్తుండగా పరిశీలించారు. నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పట్టారు. డ్రైనేజీలలో బ్లీచింగ్ చేస్తుండగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అక్షయ్, రాజేంద్రప్రసాద్, రత్నాకర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.