Category: Uncategorized

ఘ‌నంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు

▪️ పంపన జాతీయ పురస్కార ప్రదానం – సాహిత్యవేత్తలకు సత్కారం▪️ ట్యాంక్‌బండ్‌పై పంపన విగ్రహం ప్రతిష్ఠించాలి▪️ మాతృభాషను మరచితే మనుగడ లేదు▪️ ముఖ్య అతిథిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగర్ రావు హైద‌రాబాద్: తెలంగాణ ఆది కవి గా ప్రసిద్ధి చెందిన…

మామిడి హరికృష్ణకు ‘మహాకవి పంపన’ జాతీయ పురస్కారం

▪️ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో ప్రదానోత్సవం హైదరాబాద్: ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, విశ్లేషకులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణకు ప్రతిష్ఠాత్మక ‘మహాకవి పంపన జాతీయ పురస్కారం-2026’ వరించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘అక్షరయాన్’…

గుండి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ‘విజయపథం’ స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ

కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి ప్రాథమికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు DNR ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘విజయపథం సిరీస్ స్టడీ మెటీరియల్’ను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల విద్యాభ్యున్నతి లక్ష్యంగా ట్రస్ట్ అధినేత దొడ్డా…

DNR ‘విజయపథం’– విద్యార్థుల‌ను భావిపౌరుల‌ను చేసే అక్ష‌ర య‌జ్ఞం

హైద‌రాబాద్, ములుగు (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సమర్థవంతంగా సన్నద్ధం చేయాలన్న లక్ష్యంతో దొడ్డ నర్సిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (DNR ట్రస్ట్) చేపట్టిన “విజయపథం” కార్యక్రమం విద్యా రంగంలో విశేష స్పందన పొందుతోంది. ఎస్‌ఎస్‌సీ…

శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఘటనలో ఏం జ‌రిగింది?

ఇటీవ‌ల కృష్ణాజిల్లాలో శ్రీచైతన్య విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో…

దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు!

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభ‌వార్త చెప్పింది. తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా పలు రకాల ఉపకరణాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5జీ…

ఎన్‌సీటీఈ–ఎన్‌ఐటీ వరంగల్ ప్రశంసలు పొందిన డా. కందాల రామయ్య

వరంగల్, (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్) ఫిబ్రవరి 4, 2026: వికసిత్ భారత్ అభియాన్లో భాగంగా, భారత ప్రభుత్వానికి చెందిన చట్టబద్ధ సంస్థ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ), తెలంగాణలోని జాతీయ సాంకేతిక సంస్థ, వరంగల్ (ఎన్‌ఐటీ వరంగల్) సహకారంతో “జాతీయ విద్యా…

మహిళా సాధికారతకు మరో బలమైన అడుగు

ఎడిటోరియ‌ల్| ముద్దం న‌ర‌సింహ‌స్వామి మహిళల ఆర్థిక సాధికారత మాటల్లో కాదు.. కార్యరూపంలో కనిపించాలన్న సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘లఖ్‌పతి దీదీ’ పథకానికి కొనసాగింపుగా ‘షీ…

విద్యార్థుల కోసం ‘DNR విజయపథం’ బాసట

ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని 10వ తరగతి విద్యార్థుల కోసం DNR ట్రస్ట్ చైర్మన్ దొడ్డ ప్రతాపరెడ్డి చేపట్టిన ‘విజయపథం’ స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ కార్యక్రమంపై మండల విద్యాధికారి (MEO)తో పాటు మండల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు…

మున్సిపల్ ఎన్నికల్లో 57 ఎంబీఎస్సీ కులాలకు టికెట్లు కేటాయించాలి -జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్

– హైదరాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దళితుల్లో అత్యంత వెనుకబడిన 57 ఎంబీఎస్సీ కులాల అభ్యర్థులకు మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ పదవుల టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్…