Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Dec 28,2024 08:46 am
నకిలీ ఐపీఎస్ హల్ చల్ పై సీరియస్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వంగలపూడి అనిత....
LATEST NEWS Dec 28,2024 08:46 am
నకిలీ ఐపీఎస్ హల్ చల్ పై సీరియస్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వంగలపూడి అనిత....
LATEST NEWS Dec 28,2024 08:30 am
మహాసభల నిర్వహణ అభినందనీయం
బెజవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మహా సభల సందర్భంగా ప్రాంగణాలకు పొట్టి శ్రీరాములు, రామోజీ రావు...
LATEST NEWS Dec 28,2024 08:30 am
మహాసభల నిర్వహణ అభినందనీయం
బెజవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మహా సభల సందర్భంగా ప్రాంగణాలకు పొట్టి శ్రీరాములు, రామోజీ రావు...
LATEST NEWS Dec 28,2024 08:18 am
జాబ్స్ హబ్ గా ఏపీని మారుస్తాం
ఏపీని జాబ్స్ ను సృష్టించే హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు మంత్రి అనిత వంగలపూడి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో పాయకరావుపేటలో...
LATEST NEWS Dec 28,2024 08:18 am
జాబ్స్ హబ్ గా ఏపీని మారుస్తాం
ఏపీని జాబ్స్ ను సృష్టించే హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు మంత్రి అనిత వంగలపూడి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో పాయకరావుపేటలో...
LATEST NEWS Dec 28,2024 07:52 am
బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం
కడప జిల్లా దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొలం లోనే రైతు నాగేంద్ర, భార్య...
LATEST NEWS Dec 28,2024 07:52 am
బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం
కడప జిల్లా దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొలం లోనే రైతు నాగేంద్ర, భార్య...
LATEST NEWS Dec 28,2024 07:21 am
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి సందర్బంగా అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు ఈవో. 1.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు 19,500...
LATEST NEWS Dec 28,2024 07:21 am
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి సందర్బంగా అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు ఈవో. 1.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు 19,500...
LATEST NEWS Dec 28,2024 06:44 am
రూ. 111 కోట్ల ఆదాయం..97 లక్షల లడ్డూలు పంపిణీ
గత నవంబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 111 కోట్లు వచ్చినట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామల రావు. 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని,...
LATEST NEWS Dec 28,2024 06:44 am
రూ. 111 కోట్ల ఆదాయం..97 లక్షల లడ్డూలు పంపిణీ
గత నవంబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 111 కోట్లు వచ్చినట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామల రావు. 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని,...
LATEST NEWS Dec 28,2024 06:32 am
మాజీ ప్రధానికి రఘువీరారెడ్డి నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీలో మాజీ ప్రధాని కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS Dec 28,2024 06:32 am
మాజీ ప్రధానికి రఘువీరారెడ్డి నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీలో మాజీ ప్రధాని కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS Dec 28,2024 06:30 am
వైకుంఠ ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు
2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. టోకెన్లు, టికెట్లు...
LATEST NEWS Dec 28,2024 06:30 am
వైకుంఠ ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు
2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. టోకెన్లు, టికెట్లు...
LATEST NEWS Dec 28,2024 06:17 am
మహా కుంభ మేళలో టీటీడీ నమూనా ఆలయం
యుపిలోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళ జరగనుంది. టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ...
LATEST NEWS Dec 28,2024 06:17 am
మహా కుంభ మేళలో టీటీడీ నమూనా ఆలయం
యుపిలోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళ జరగనుంది. టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ...
LATEST NEWS Dec 28,2024 05:49 am
పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం చోటు చేసుకుంది. ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీస్ ఆఫీసర్ హల్ చల్...
LATEST NEWS Dec 28,2024 05:49 am
పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం చోటు చేసుకుంది. ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీస్ ఆఫీసర్ హల్ చల్...
LATEST NEWS Dec 28,2024 05:38 am
మాజీ ప్రధాని మృతి తీరని లోటు
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, మన్మోహన్...
LATEST NEWS Dec 28,2024 05:38 am
మాజీ ప్రధాని మృతి తీరని లోటు
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, మన్మోహన్...
LATEST NEWS Dec 28,2024 05:37 am
ఎంపీడీఓపై దాడి పట్ల మంత్రి సీరియస్
వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఫోన్ లో పరామర్శించారు మంత్రి వంగలపూడి అనిత. దాడికి పాల్పడిన వారిని...
LATEST NEWS Dec 28,2024 05:37 am
ఎంపీడీఓపై దాడి పట్ల మంత్రి సీరియస్
వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఫోన్ లో పరామర్శించారు మంత్రి వంగలపూడి అనిత. దాడికి పాల్పడిన వారిని...
LATEST NEWS Dec 28,2024 05:35 am
పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు శిక్ష
బోధన్ పట్టణంలో 8 మంది నిందితులకు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ లో భాగంగా కోర్టు ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించారు.బోధన్ పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం...
LATEST NEWS Dec 28,2024 05:35 am
పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు శిక్ష
బోధన్ పట్టణంలో 8 మంది నిందితులకు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ లో భాగంగా కోర్టు ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించారు.బోధన్ పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం...
LATEST NEWS Dec 28,2024 05:34 am
ఆగని ఇసుక అక్రమ రవాణా
పొతంగల్ మండలంలోని మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులను ఇసుక మాఫియా భయబ్రాంతులకు గురి చేస్తోంది.కొన్ని నెలలుగా రాత్రి వేళలో...
LATEST NEWS Dec 28,2024 05:34 am
ఆగని ఇసుక అక్రమ రవాణా
పొతంగల్ మండలంలోని మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులను ఇసుక మాఫియా భయబ్రాంతులకు గురి చేస్తోంది.కొన్ని నెలలుగా రాత్రి వేళలో...
LATEST NEWS Dec 28,2024 05:31 am
మల్లాపూర్ లో మాజీ పీఎంకు నివాళి
మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం గొప్ప నాయకుడిని,...
LATEST NEWS Dec 28,2024 05:31 am
మల్లాపూర్ లో మాజీ పీఎంకు నివాళి
మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం గొప్ప నాయకుడిని,...
LATEST NEWS Dec 28,2024 05:28 am
30 నుండి తిరుమల లో అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవాలు డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది టీటీడీ. స్వామి వారి ప్రాశస్త్యంపై 12...
LATEST NEWS Dec 28,2024 05:28 am
30 నుండి తిరుమల లో అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవాలు డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది టీటీడీ. స్వామి వారి ప్రాశస్త్యంపై 12...
LATEST NEWS Dec 28,2024 04:43 am
సింగ్ కు ఖర్గే..సోనియా నివాళి
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాయ్ బరేలీ ఎంపీ...
LATEST NEWS Dec 28,2024 04:43 am
సింగ్ కు ఖర్గే..సోనియా నివాళి
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాయ్ బరేలీ ఎంపీ...
LATEST NEWS Dec 28,2024 03:37 am
మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ ఝలక్
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది మాజీ మంత్రి కేటీఆర్ కు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి...
LATEST NEWS Dec 28,2024 03:37 am
మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ ఝలక్
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది మాజీ మంత్రి కేటీఆర్ కు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి...
LATEST NEWS Dec 28,2024 03:16 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు
తిరుమల శ్రీవారిని 66 వేల 715 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 503 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ...
LATEST NEWS Dec 28,2024 03:16 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు
తిరుమల శ్రీవారిని 66 వేల 715 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 503 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ...
LATEST NEWS Dec 28,2024 03:05 am
అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారికంగా నిగమ్ బోధ్ ఘాట్ లో జరపనున్నట్లు ప్రకటించింది. సింగ్ నివాసం నుంచి...
LATEST NEWS Dec 28,2024 03:05 am
అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారికంగా నిగమ్ బోధ్ ఘాట్ లో జరపనున్నట్లు ప్రకటించింది. సింగ్ నివాసం నుంచి...
« Previous
Next »
Showing
14321
to
14340
of
22230
results
‹
1
2
...
714
715
716
717
718
719
720
...
1111
1112
›
⚠️ You are not allowed to copy content or view source