Logo
Download our app
LATEST NEWS   Oct 16,2024 11:52 am
డయాలసిస్ యూనిట్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ పట్టణ కేంద్రంలో డయాలసిస్ యూనిట్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ: 79 లక్షలతో ఆసుపత్రి...
LATEST NEWS   Oct 16,2024 11:52 am
డయాలసిస్ యూనిట్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ పట్టణ కేంద్రంలో డయాలసిస్ యూనిట్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ: 79 లక్షలతో ఆసుపత్రి...
BIG NEWS   Oct 16,2024 11:43 am
4 రోజుల పాటు వర్షాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్,...
BIG NEWS   Oct 16,2024 11:43 am
4 రోజుల పాటు వర్షాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్,...
LATEST NEWS   Oct 16,2024 10:09 am
బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బ‌డుతాం
హైద‌రాబాద్ బ‌స్తీల‌కు రేవంత్ రెడ్డి పంపే బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో నివ‌సించే పేద ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని,...
LATEST NEWS   Oct 16,2024 10:09 am
బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బ‌డుతాం
హైద‌రాబాద్ బ‌స్తీల‌కు రేవంత్ రెడ్డి పంపే బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో నివ‌సించే పేద ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని,...
LATEST NEWS   Oct 16,2024 09:26 am
అఖిల భారత రైతు కూలి సంఘం ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గార్ల మండలo తహసిల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జి సక్రు...
LATEST NEWS   Oct 16,2024 09:26 am
అఖిల భారత రైతు కూలి సంఘం ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గార్ల మండలo తహసిల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జి సక్రు...
LIFE STYLE   Oct 16,2024 09:25 am
కార్టూనిజం
LIFE STYLE   Oct 16,2024 09:25 am
కార్టూనిజం
LATEST NEWS   Oct 16,2024 09:01 am
కూలిన డ్రైనేజీ పరిశీలన
అశ్వారావుపేటలో నిన్న కురిసిన వర్షానికి సెంట్రల్ లైటింగ్ కోసం నిర్మిస్తున్న డ్రైనేజీ 20 మీటర్లు మేర కూలిపోయిందని మాజీ ఎంపీపీ శ్రీరామమూర్తి చెప్పారు. కూలిన డ్రైనేజీని పరిశీలించి...
LATEST NEWS   Oct 16,2024 09:01 am
కూలిన డ్రైనేజీ పరిశీలన
అశ్వారావుపేటలో నిన్న కురిసిన వర్షానికి సెంట్రల్ లైటింగ్ కోసం నిర్మిస్తున్న డ్రైనేజీ 20 మీటర్లు మేర కూలిపోయిందని మాజీ ఎంపీపీ శ్రీరామమూర్తి చెప్పారు. కూలిన డ్రైనేజీని పరిశీలించి...
LATEST NEWS   Oct 16,2024 08:53 am
హామీ ఇచ్చిన‌వి అమ‌లు చేయండి
గార్ల: కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాలం వెళ్ల‌దీస్తోంద‌ని అఖిలభారత రైతు సంఘం నాయకుడు సక్రు విమ‌ర్శించారు. అనంతరం గార్ల తహసిల్దార్ కార్యాలయం...
LATEST NEWS   Oct 16,2024 08:53 am
హామీ ఇచ్చిన‌వి అమ‌లు చేయండి
గార్ల: కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాలం వెళ్ల‌దీస్తోంద‌ని అఖిలభారత రైతు సంఘం నాయకుడు సక్రు విమ‌ర్శించారు. అనంతరం గార్ల తహసిల్దార్ కార్యాలయం...
LATEST NEWS   Oct 16,2024 08:51 am
ఎమ్మెల్యేను కలిసిన కొత్త జడ్పీ సీఈవో
అనంతపురం: ఎమ్మెల్యేను జడ్పీ నూతన సీఈవో కలిశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను అనంతపురం జిల్లా జడ్పీ నూతన సీఈవో వెంకటసుబ్బయ్య మర్యాద పూర్వకంగా...
LATEST NEWS   Oct 16,2024 08:51 am
ఎమ్మెల్యేను కలిసిన కొత్త జడ్పీ సీఈవో
అనంతపురం: ఎమ్మెల్యేను జడ్పీ నూతన సీఈవో కలిశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను అనంతపురం జిల్లా జడ్పీ నూతన సీఈవో వెంకటసుబ్బయ్య మర్యాద పూర్వకంగా...
LATEST NEWS   Oct 16,2024 08:50 am
సీఎం రేవంత్‌ను కలిసిన దేవిశ్రీప్రసాద్
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్రసాద్ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు....
LATEST NEWS   Oct 16,2024 08:50 am
సీఎం రేవంత్‌ను కలిసిన దేవిశ్రీప్రసాద్
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్రసాద్ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు....
LATEST NEWS   Oct 16,2024 08:42 am
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
TG: ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని...
LATEST NEWS   Oct 16,2024 08:42 am
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
TG: ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని...
LATEST NEWS   Oct 16,2024 08:35 am
నిర్మాణపు పనులకు నాణ్యత ఉండాలి
అభివృద్ధి పనుల అన్నింటిలో నాణ్యత ఉండాలని, పనులన్నీ అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ...
LATEST NEWS   Oct 16,2024 08:35 am
నిర్మాణపు పనులకు నాణ్యత ఉండాలి
అభివృద్ధి పనుల అన్నింటిలో నాణ్యత ఉండాలని, పనులన్నీ అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ...
LATEST NEWS   Oct 16,2024 08:32 am
PDSU అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్‌
BDK: ఈనెల 21న ఖమ్మం, 24న హైదరాబాదులో జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందు కోర్టు సెంటర్లో పోస్టర్‌ను PDSU పూర్వ...
LATEST NEWS   Oct 16,2024 08:32 am
PDSU అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్‌
BDK: ఈనెల 21న ఖమ్మం, 24న హైదరాబాదులో జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందు కోర్టు సెంటర్లో పోస్టర్‌ను PDSU పూర్వ...
LATEST NEWS   Oct 16,2024 08:30 am
ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్‌లను అందించిన మంత్రి దామోదర్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాల‌యంలో ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్‌లను మంత్రి దామోదర్ రాజనర్సింహ అందజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్...
LATEST NEWS   Oct 16,2024 08:30 am
ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్‌లను అందించిన మంత్రి దామోదర్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాల‌యంలో ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్‌లను మంత్రి దామోదర్ రాజనర్సింహ అందజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్...
LATEST NEWS   Oct 16,2024 08:23 am
నిందితులను కఠినంగా శిక్షించాలి
జగిత్యాల: సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్ర‌హ ధ్వంసంపై జగిత్యాల జిల్లా కేంద్రంలో జయదుర్గ సేవా సమితి ఆందోళన చేప‌ట్టింది. ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో ధర్నా చేశారు....
LATEST NEWS   Oct 16,2024 08:23 am
నిందితులను కఠినంగా శిక్షించాలి
జగిత్యాల: సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్ర‌హ ధ్వంసంపై జగిత్యాల జిల్లా కేంద్రంలో జయదుర్గ సేవా సమితి ఆందోళన చేప‌ట్టింది. ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో ధర్నా చేశారు....
LATEST NEWS   Oct 16,2024 08:21 am
బాలికలకు సైకిల్ పంపిణీ చేసిన మంత్రి
ఖమ్మం: నేలకొండపల్లి భక్తరామదాసు ఆడిటోరియంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గౌడ్ సంఘాలకు PSR ట్రస్ట్ నుంచి ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిల్‌లు పంపిణీ చేశారు. ప్రభుత్వ...
LATEST NEWS   Oct 16,2024 08:21 am
బాలికలకు సైకిల్ పంపిణీ చేసిన మంత్రి
ఖమ్మం: నేలకొండపల్లి భక్తరామదాసు ఆడిటోరియంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గౌడ్ సంఘాలకు PSR ట్రస్ట్ నుంచి ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిల్‌లు పంపిణీ చేశారు. ప్రభుత్వ...
LATEST NEWS   Oct 16,2024 08:19 am
ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీ
మెట్‌ప‌ల్లి వట్టి వాగు వద్ద ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై కోరుట్ల నుంచి మెట్‌ప‌ల్లికి వెళ్తున్న తండ్రి,...
LATEST NEWS   Oct 16,2024 08:19 am
ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీ
మెట్‌ప‌ల్లి వట్టి వాగు వద్ద ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై కోరుట్ల నుంచి మెట్‌ప‌ల్లికి వెళ్తున్న తండ్రి,...
LATEST NEWS   Oct 16,2024 08:18 am
పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
అందోల్: పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం అందించారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి.నారాయణ ముదిరాజ్,...
LATEST NEWS   Oct 16,2024 08:18 am
పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
అందోల్: పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం అందించారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి.నారాయణ ముదిరాజ్,...
LATEST NEWS   Oct 16,2024 06:52 am
బ్యాంకులను ప్రతి రైతు వినియోగించుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని మైలారం, హేమచంద్రపురం గ్రామపంచాయతీలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు అధ్యక్షతన నాబార్డ్ వారి సహకారంతో...
LATEST NEWS   Oct 16,2024 06:52 am
బ్యాంకులను ప్రతి రైతు వినియోగించుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని మైలారం, హేమచంద్రపురం గ్రామపంచాయతీలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు అధ్యక్షతన నాబార్డ్ వారి సహకారంతో...
LATEST NEWS   Oct 16,2024 06:51 am
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
TG: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జి అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో...
LATEST NEWS   Oct 16,2024 06:51 am
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
TG: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జి అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో...
LATEST NEWS   Oct 16,2024 06:38 am
దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
AP: వాయుగుండం ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు...
LATEST NEWS   Oct 16,2024 06:38 am
దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
AP: వాయుగుండం ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు...
⚠️ You are not allowed to copy content or view source