సంగారెడ్డి: తపస్ ఆధ్వర్యంలో ధర్నా
NEWS Nov 05,2024 05:22 pm
విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం 4 దశల ఉద్యమ కార్యచరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దత్తాత్రి అడివప్ప, రాష్ట్ర సహా కోశాధికారి భాస్కర్ దేశ్ రాష్ట్ర బాధ్యులు బస్వరాజ్ నర్సింహారెడ్డి, గోపాల్, విజయ్ కుమార్, చంద్రశేఖర్, మల్లికార్జున్, తుకారం, నర్సింలు, తుక్కప్ప, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.