Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Nov 03,2024 10:02 am
అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్ సత్యనారాయణ
జోగిపేట: కౌన్సిలర్ సత్యనారాయణ జోగిపేట పట్టణ 17వ వార్డులో పర్యటనలో శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తానని భాగ్యనగర్ యూత్...
LATEST NEWS Nov 03,2024 10:02 am
అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్ సత్యనారాయణ
జోగిపేట: కౌన్సిలర్ సత్యనారాయణ జోగిపేట పట్టణ 17వ వార్డులో పర్యటనలో శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తానని భాగ్యనగర్ యూత్...
LATEST NEWS Nov 03,2024 09:59 am
బీఆర్ నాయుడుని సన్మానించిన మాణిక్యం
నూతన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు డిసిసిబి ఉమ్మడి మెదక్ జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం. జి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్...
LATEST NEWS Nov 03,2024 09:59 am
బీఆర్ నాయుడుని సన్మానించిన మాణిక్యం
నూతన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు డిసిసిబి ఉమ్మడి మెదక్ జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం. జి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్...
LATEST NEWS Nov 03,2024 09:55 am
కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర
రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈనెల 12న కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర చేయనున్నట్లు...
LATEST NEWS Nov 03,2024 09:55 am
కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర
రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈనెల 12న కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర చేయనున్నట్లు...
LATEST NEWS Nov 03,2024 07:44 am
సీఎం రేవంత్ హనుమకొండ జిల్లా పర్యటన
హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మడికొండకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
LATEST NEWS Nov 03,2024 07:44 am
సీఎం రేవంత్ హనుమకొండ జిల్లా పర్యటన
హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మడికొండకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
LATEST NEWS Nov 03,2024 07:44 am
ఎంపీ అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్
కేటీఆర్ పాదయాత్ర అంటూ వస్తే ప్రజలు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికాలని ఎంపీ అర్వింద్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందన్నారు. హరీశ్ పాదయాత్రకు...
LATEST NEWS Nov 03,2024 07:44 am
ఎంపీ అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్
కేటీఆర్ పాదయాత్ర అంటూ వస్తే ప్రజలు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికాలని ఎంపీ అర్వింద్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందన్నారు. హరీశ్ పాదయాత్రకు...
LATEST NEWS Nov 03,2024 06:46 am
బంగ్లాదేశ్: రక్షణ లేదంటూ 30వేల మంది హిందువుల ర్యాలీ
బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా హింసతో రక్షణ లేకుండా పోయిందని హిందువులు వాపోతున్నారు. తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ సిటీలో హిందువులు రోడ్డెక్కారు. ఏకంగా...
LATEST NEWS Nov 03,2024 06:46 am
బంగ్లాదేశ్: రక్షణ లేదంటూ 30వేల మంది హిందువుల ర్యాలీ
బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా హింసతో రక్షణ లేకుండా పోయిందని హిందువులు వాపోతున్నారు. తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ సిటీలో హిందువులు రోడ్డెక్కారు. ఏకంగా...
LATEST NEWS Nov 03,2024 06:45 am
అసదుద్దీన్ వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్
అసదుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పవిత్రమైన తిరుమల ఆలయానికి, వక్ఫ్ బోర్డు భూములకు ఒవైసీకి తేడా తెలియదన్నారు. TTDని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని,...
LATEST NEWS Nov 03,2024 06:45 am
అసదుద్దీన్ వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్
అసదుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పవిత్రమైన తిరుమల ఆలయానికి, వక్ఫ్ బోర్డు భూములకు ఒవైసీకి తేడా తెలియదన్నారు. TTDని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని,...
BIG NEWS Nov 03,2024 06:43 am
వడ్ల రైతులకు కలెక్టర్ హామీ
వడ్లను కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందిన రైతులు మూకుమ్మడిగా సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బిజెపి మద్దతును తెలిపాయి....
BIG NEWS Nov 03,2024 06:43 am
వడ్ల రైతులకు కలెక్టర్ హామీ
వడ్లను కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందిన రైతులు మూకుమ్మడిగా సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బిజెపి మద్దతును తెలిపాయి....
BIG NEWS Nov 03,2024 06:40 am
వడ్లను కొనుగోలు చేయాలంటూ ధర్నా
ఎల్లారెడ్డిపేట: రైతుల నుండి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని నిరసిస్తూ రైతులందరూ ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన...
BIG NEWS Nov 03,2024 06:40 am
వడ్లను కొనుగోలు చేయాలంటూ ధర్నా
ఎల్లారెడ్డిపేట: రైతుల నుండి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని నిరసిస్తూ రైతులందరూ ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన...
LATEST NEWS Nov 03,2024 06:38 am
అరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం, ఉచిత మందుల...
LATEST NEWS Nov 03,2024 06:38 am
అరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం, ఉచిత మందుల...
LATEST NEWS Nov 03,2024 06:18 am
ఇండస్ట్రీలో నన్ను తొక్కేయాలని చూశారు
సినీ ఫీల్డ్ లో ఎదుగుతున్న సమయంలో కొంత మంది తనను తొక్కేయాలని చూశారని సుమన్ అన్నారు. ఖమ్మం జిల్లా వీఎం బంజరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న...
LATEST NEWS Nov 03,2024 06:18 am
ఇండస్ట్రీలో నన్ను తొక్కేయాలని చూశారు
సినీ ఫీల్డ్ లో ఎదుగుతున్న సమయంలో కొంత మంది తనను తొక్కేయాలని చూశారని సుమన్ అన్నారు. ఖమ్మం జిల్లా వీఎం బంజరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న...
LATEST NEWS Nov 03,2024 06:06 am
జువ్వాడి సూర్య రావు పార్థివ దేహానికి నాయకుల నివాళులు
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తమ్ముడు, ధర్మపురి దేవాలయం మాజీ ఛైర్మెన్ జువ్వాడి సూర్యరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సూర్యరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు...
LATEST NEWS Nov 03,2024 06:06 am
జువ్వాడి సూర్య రావు పార్థివ దేహానికి నాయకుల నివాళులు
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తమ్ముడు, ధర్మపురి దేవాలయం మాజీ ఛైర్మెన్ జువ్వాడి సూర్యరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సూర్యరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు...
LATEST NEWS Nov 03,2024 06:00 am
ఆలయానికి రూ. 48,000 విరాళం
శివాలయంలో శివలింగం అలంకారానికి నాగపడగలు, కీరిటం, నామాలకు గాను రూ. 48,000 విరాళంగా అందించారు చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లి వాసులు అక్కమ్మగారి ఆదినారాయణ కుమారుడు...
LATEST NEWS Nov 03,2024 06:00 am
ఆలయానికి రూ. 48,000 విరాళం
శివాలయంలో శివలింగం అలంకారానికి నాగపడగలు, కీరిటం, నామాలకు గాను రూ. 48,000 విరాళంగా అందించారు చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లి వాసులు అక్కమ్మగారి ఆదినారాయణ కుమారుడు...
LATEST NEWS Nov 03,2024 05:54 am
PDSU అర్ధశతబ్దోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
రాజంపేట: ఈ నెల 5న విజయవాడలో ఎంవీబీకే భవన్లో జరుగనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో జరిగే 50వ వసంతాల స్వర్ణోత్సవ సభలను విజయవంతం...
LATEST NEWS Nov 03,2024 05:54 am
PDSU అర్ధశతబ్దోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
రాజంపేట: ఈ నెల 5న విజయవాడలో ఎంవీబీకే భవన్లో జరుగనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో జరిగే 50వ వసంతాల స్వర్ణోత్సవ సభలను విజయవంతం...
LATEST NEWS Nov 03,2024 05:51 am
జోగిపేట: మంత్రికి కౌన్సిలర్ కృతజ్ఞతలు
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో 20వ వార్డులో నూతన సిసి రోడ్లు మంజూరుకు చొరవ చూపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ 20వ వార్డ్ కౌన్సిలర్ చందర్ నాయక్...
LATEST NEWS Nov 03,2024 05:51 am
జోగిపేట: మంత్రికి కౌన్సిలర్ కృతజ్ఞతలు
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో 20వ వార్డులో నూతన సిసి రోడ్లు మంజూరుకు చొరవ చూపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ 20వ వార్డ్ కౌన్సిలర్ చందర్ నాయక్...
LATEST NEWS Nov 03,2024 05:48 am
11న ఏపీ అసెంబ్లీ బడ్జెట్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు. తొలి...
LATEST NEWS Nov 03,2024 05:48 am
11న ఏపీ అసెంబ్లీ బడ్జెట్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు. తొలి...
LATEST NEWS Nov 03,2024 05:40 am
ఇసుక లారీని పట్టుకున్న సీఐ
మెట్పల్లి: కథలాపూర్ నుండి నిజామాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని మెట్పల్లి పట్టణంలో సీఐ నిరంజన్ రెడ్డి అర్ధరాత్రి పట్టుకున్నారు, డ్రైవర్, లారీ ఓనర్పై కేసు...
LATEST NEWS Nov 03,2024 05:40 am
ఇసుక లారీని పట్టుకున్న సీఐ
మెట్పల్లి: కథలాపూర్ నుండి నిజామాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని మెట్పల్లి పట్టణంలో సీఐ నిరంజన్ రెడ్డి అర్ధరాత్రి పట్టుకున్నారు, డ్రైవర్, లారీ ఓనర్పై కేసు...
LATEST NEWS Nov 03,2024 02:45 am
శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అరకు ఎమ్మెల్యే
శనివారం అనంతగిరి మండలంలోని (NR పురం) డీకేపర్తిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘన స్వాగతం...
LATEST NEWS Nov 03,2024 02:45 am
శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అరకు ఎమ్మెల్యే
శనివారం అనంతగిరి మండలంలోని (NR పురం) డీకేపర్తిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘన స్వాగతం...
LATEST NEWS Nov 03,2024 02:42 am
వరద కాలువలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ (70) అనే వృద్ధురాలు వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుచ్చమ్మ గత...
LATEST NEWS Nov 03,2024 02:42 am
వరద కాలువలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ (70) అనే వృద్ధురాలు వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుచ్చమ్మ గత...
LATEST NEWS Nov 03,2024 02:40 am
మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకు బస్సు ప్రారంభం
మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకి సోమవారం నుంచి సూపర్ లగ్జరీ సర్వీస్ బస్సును ప్రారంభించనున్నట్లు మెట్ పల్లి డిపో మేనేజర్ టి.దేవరాజు తెలిపారు. ఈ సందర్భంగా...
LATEST NEWS Nov 03,2024 02:40 am
మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకు బస్సు ప్రారంభం
మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకి సోమవారం నుంచి సూపర్ లగ్జరీ సర్వీస్ బస్సును ప్రారంభించనున్నట్లు మెట్ పల్లి డిపో మేనేజర్ టి.దేవరాజు తెలిపారు. ఈ సందర్భంగా...
« Previous
Next »
Showing
15521
to
15540
of
20535
results
‹
1
2
...
774
775
776
777
778
779
780
...
1026
1027
›
⚠️ You are not allowed to copy content or view source