Logo
Download our app
గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర
NEWS   Sep 18,2024 06:24 am
అల్లూరి జిల్లా పాడేరు నుంచి గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర బస్సును కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. 32 మంది విద్యార్థులతో ఈ యాత్ర నిర్మాణ్ పేరుతో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇండస్ట్రియల్ కంపెనీలు తిలకించేందుకు పోలీస్ శాఖ ఈ టూర్ ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యం ప్రతిభపాటవాలు, నాలెడ్జ్ తెలుసుకునేందుకు టూర్ ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source