Logo
Download our app
బైకుపై ఎస్పీ భద్రత ఏర్పాట్ల ప‌రిశీల‌న‌
NEWS   Sep 18,2024 06:15 am
జగిత్యాల: జగిత్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నిమజ్జన సరళిని క్షేత్రస్థాయిలో మంగళవారం బైకుపై వెళ్తూ ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా పరిధిలో పోలీస్ యంత్రాంగం 24/7 పనిచేస్తుందని అన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source